విదేశం

కరోనా : క‌రెన్సీ నోట్లు, మొబైల్ స్క్రీన్లపై 28 రోజుల పాటు తిష్టేస్తుందంట

కరెన్సీ నోట్లు, టచ్ స్క్రీన్ పరికరాలు మరియు సాధారణ ప్రాంతాల్లో కరోనా వైరస్ వారాల పాటు ఉంటుందని ఆస్ట్రేలియాకు చెందిన సైంటిస్ట్ లు చెబుతున్నారు. ఆస్ట్రే

Read More

బానిసత్వంలో 2.9 కోట్ల మంది మహిళలు

తరాలు మారినా మారని స్త్రీల తలరాతలు న్యూఢిల్లీ: తరాలు మారినా ఆడవాళ్ల తలరాతలు మారడం లేదన్నది ముమ్మాటికీ నిజమేననిపిస్తోంది. నాగరిక సమాజంలో మహిళలకు పెద్దప

Read More

పీలిస్తే చాలు.. కరోనా ఖతమయ్యే వ్యాక్సిన్ రాబోతోంది

పీలిస్తే చాలు  ఎలాంటి వైరస్ అయినా ఖతం అవ్వాల్సిందే ఎంట్రీ దగ్గరే ఎటాక్ చేసే ‘స్ప్రే’ పై సైంటిస్టుల పరిశోధనలుకరోనా అంతు చూసేందుకు వ్యాక్సిన్ల తయారీపై బ

Read More

పట్టాలు దాటుతున్నబస్సును ఢీ కొట్టిన రైలు..17 మంది మృతి

17 మంది మృతి..30 మందికి గాయాలు సెంట్రల్​ థాయ్​లాండ్​లో ఘోర ప్రమాదం బ్యాంకాక్‌‌‌‌‌‌‌‌: సెంట్రల్‌‌‌‌‌‌‌‌ థాయ్‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌ చాచియాంగ్‌‌‌‌‌‌‌‌సా

Read More

జైలు నుంచి పారిపోబోయి కన్నంలో ఇరుక్కున్నాడు

న్యూఢిల్లీ: బ్రెజిల్‌‌లో ఓ ఖైదీ తనను ఉంచిన సెల్ డోర్ నుంచి పారిపోబోయి కన్నంలో ఇరుక్కున్నాడు. వివరాలు.. బల్నీరియో పికార్రస్ జైలులో 18 ఏళ్ల ఒక ఖైదీ ఎస్క

Read More

మీకు తెలుసా మా దేశంలో ఒక్కరికి కూడా కరోనా సోకలేదు

ప్రపంచ దేశాలు కరోనా వైరస్ తో ఉక్కిరి బిక్కిరి అవుతున్నా..తమదేశంలో మాత్రం ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ స్పష్టం

Read More

కరోనా తర్వాత క్యాంపెయినింగ్ షురూ చేసిన ట్రంప్

న్యూఢిల్లీ: కరోనా సోకడంతో తొమ్మిది రోజులుగా ఎన్నికల క్యాంపెయినింగ్‌‌కు దూరంగా ఉన్న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ప్రచారాన్ని షురూ చేశారు. ఇప్పుడు

Read More

రెండు విమానాలు ఢీకొని ఐదుగురు మృతి

ఫ్రాన్స్ లో ఘోర ప్రమాదం జరిగింది. పశ్చిమ ఫ్రాన్స్ లో  ఓ మైక్రో లైట్ ఫ్లైట్, మరో టూరిస్ట్ ఫ్లైట్  రెండు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు అక్కడి

Read More

మాటలతో చైనా బుద్ధి మారదు

ఎల్ఏసీ ఆక్రమణకు డ్రాగన్ ప్రయత్నించింది తైవాన్ జలసంధిలోనూ మిలిటరీని దింపింది చర్చలు.. అగ్రిమెంట్లతో మారదన్న విషయం తేలిపోయింది – అమెరికా ఎన్ఎస్ఏ రాబర్ట్

Read More

ట్యూబుకు తాడుకట్టి.. నదిలో ఆయుధాలు దాటిస్తున్నారు

శ్రీనగర్: ఇండియాలోకి అక్రమంగా ఆయుధాలను తరలించేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్‌‌‌‌ చర్యలను మన సైన్యం అడ్డుకుంది. జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లోని లైన్‌‌‌‌ ఆఫ్‌‌

Read More

బార్డర్‌‌లో 60 వేల చైనా సైనికులు

ఇండియాకు తమ సాయం అవసరం అంటున్న పాంపియో న్యూఢిల్లీ: ఇండో-చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై అమెరికా స్పందించింది. భారత్‌‌కు చైనాతో ముప్పు పొంచి ఉందని అమెరికా స

Read More

భారత్ లోకి ఆయుధాలు పంపేందుకు పాక్ కుట్ర..

కశ్మీర్ లో అల్లర్లు సృష్టించేందుకు పాకిస్తానీ ఉగ్రవాదులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కిషన్ గంగా నది వెంబడి ఉగ్రవాదుల కదలికలను పసిగట్టింది ఆర్మీ. ట్యూబులలో

Read More

5 నిమిషాల్లో కరోనా రిజల్ట్

కొత్త ‘క్రిస్పర్ ’ టెస్ట్​ను అభివృద్ధి చేసిన అమెరికా సైంటిస్టులు ఇల్లు, ఆఫీసు, స్కూళ్లలోనూ చేసుకోవచ్చంటున్న రీసెర్చర్లు న్యూయార్క్​: ఒంట్లో కరోనా వై

Read More