కరోనాతో ఆగిపోయిన ఐపీఎల్ మ్యాచులన్నింటిని తిరిగి నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ మ్యాచులన్నింటిని సెప్టెంబర్ 19 నుంచి దుబాయ్లో నిర్వహించేందుకు కసరత్తు మొదలైంది. ప్రస్తుతం ఇంగ్లండ్లో ఉన్న భారత ఆటగాళ్లందరూ బయో బబుల్ నుంచి దుబాయ్కి వెళ్లనున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 10న జరగనుంది. కాగా.. ఐపీఎల్ మ్యాచుల కారణంగా ఇంగ్లండ్ సిరీస్లో ఎటువంటి మార్పు ఉండదని బీసీసీఐ స్పష్టం చేసింది.
సెప్టెంబర్ మూడోవారంలో ఐపీఎల్ మ్యాచులు!
- ఆట
- May 25, 2021
మరిన్ని వార్తలు
-
RCB vs GT: బెంగళూరు - గుజరాత్ మ్యాచ్కు వర్షంముప్పు! రద్దయితే పరిస్థితి ఏంటి?
-
ముంబైకి ఇంకా ప్లేఆఫ్ ఛాన్స్ ఉంది.. ఎలా అంటే?
-
టీ20 వరల్డ్ కప్ అంపైర్లుగా నితిన్, జయరామన్
-
నరైన్ మా సూపర్మ్యాన్ : షారూక్ ఖాన్
లేటెస్ట్
- RCB vs GT: బెంగళూరు - గుజరాత్ మ్యాచ్కు వర్షంముప్పు! రద్దయితే పరిస్థితి ఏంటి?
- బండ్ల గణేష్ పై రూ. 70 కోట్ల ఆస్తి కేసు
- టీడీపీ ఆఫీస్కు వెళ్లిన బీఆర్ఎస్ ఎంపీ నామా
- Health Milk : ఏ వయస్సులో ఎన్ని పాలు తాగాలి.. రోజుకు ఎంత తాగాలి..?
- జాబు కావాలంటే బాబు రావాలి... గంజాయి కావాలంటే జగన్ ఉండాలి.. చంద్రబాబు
- Kamal Haasan, Lingusamy: కమల్పై దర్శకుడు లింగుస్వామి ఫిర్యాదు.. కారణం ఏంటో తెలుసా?
- మోదీ మూడో సారి ప్రధాని కావాలని కలలు కంటున్నారు : పొంగులేటి
- V6 DIGITAL 04.05.2024 AFTERNOON EDITION
- ధరలు పెరుగుతాయా..? : ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
- Double Ismart: రామ్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. రూమర్స్కి చెక్ పెట్టిన ఇస్మార్ట్ టీమ్
Most Read News
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- ఎందుకంటే : ఈ ఆస్పత్రి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- రెడ్ అలర్ట్ : కేరళ, దక్షిణ తమిళనాడులో ఉప్పెన రావొచ్చు..?
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు
- వీడియో: ఇంగ్లాండ్ క్రికెటర్ల తొండాట.. తమ్ముని క్యాచ్ నేలపాలు చేసిన అన్న