న్యూఢిల్లీ: రెండు కొత్త ఫ్రాంచైజీలతో ఇప్పటికే రూ. 12 వేల 725 కోట్లు మూటగట్టుకున్న బీసీసీఐ మరో భారీ మొత్తానికి స్కెచ్ వేసింది. ఇందులో భాగంగా ఐపీఎల్ మీడియా రైట్స్ కోసం అతి త్వరలోనే టెండర్స్ను పిలవనుంది. దీని ద్వారా రూ. 40 వేల కోట్ల వరకు రాబట్టాలని ప్లాన్ వేస్తోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే 30 రోజుల్లోనే ఇది ఫైనలైజ్ అయ్యే చాన్స్ ఉంది. 2017 నుంచి 2022కు గాను స్టార్ ఇండియా బీసీసీఐకి రూ. 16,347 కోట్లు చెల్లిస్తోంది. ఈ ఏడాదితో ఈ కాంట్రాక్ట్ ముగిసిపోతుంది. ఆ తర్వాత 2023 నుంచి 2027 గాను రైట్స్ విలువ రూ. 40 వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
త్వరలో ఆక్షన్.. బీసీసీఐ భారీ టార్గెట్
- ఆట
- December 18, 2021
లేటెస్ట్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- పసి పిల్లలతో ఎన్నికల విధులకు హాజరైన ఆశా వర్కర్లు
- గ్రేటర్ హైదరాబాద్లో 1, 642 కేంద్రాలు సమస్యాత్మకం
- నా సెగ్మెంట్లో డబ్బులు పంచుతున్నరు : రఘునందన్ రావు
- కుటుంబసభ్యులతోపాటు ఓటు వేసిన DGP, అడిషనల్ DGP
- Andhra Polling : ఏపీలో జాతరను తలపిస్తున్న పోలింగ్ బూత్ లు..
- రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర : కోదండరాం
- ఓటర్లను ఆకట్టుకోవడానికి..స్పెషల్ పోలింగ్ కేంద్రాలు
- యాదగిరిగుట్టలో భక్తుల కిటకిట
- బెట్టింగులు, అప్పులతో కొడుకు జల్సా హత్య చేసిన తండ్రి
Most Read News
- కేజ్రీవాల్ 10 గ్యారంటీలు.. దేశవ్యాప్తంగా ఉచిత విద్య, వైద్యం
- ఖమ్మంలో బోల్తా పడ్డ కారు.. కోటి రూపాయలు సీజ్
- ముంభై హైకోర్టు సంచలన తీర్పు: ఫేక్ సర్టిఫికేట్తో చదివితేనేం.. అసలే ఇండియాలో డాక్టర్ల కొరత
- Pavitra Jayaram: బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం.. కారు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి మృతి
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం.. నిలిచిన విద్యుత్ సరఫరా
- ఎండు కారంతో బీపీ, క్యాన్సర్, గుండెపోటుకు చెక్ పెట్టొచ్చట.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
- అలర్ట్.. హైదరాబాద్లో మరో 12 గంటలు వైన్ షాపులు బంద్
- హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ను అమ్మేందుకు ఎల్ అండ్ టీ యోచిస్తోంది..కారణమేంటో తెలుసా?
- రూ. 7 లక్షల రేంజ్ లో 25 కి.మీ. మైలేజ్ అందించే కార్లు
- టీ20లో రికార్డు సృష్టించిన సునీల్ నరైన్..