ముంబై: ఐపీఎల్ టీవీ వ్యూవర్షిప్లో మరో రికార్డు నమోదైంది. గత ఎడిషన్లతో పోలిస్తే ఈసారి టీవీల్లో మ్యాచ్లను చూసే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తొలి 10 మ్యాచ్లను రికార్డు స్థాయిలో 35 కోట్ల మంది వీక్షించారని డిస్నీ హాట్స్టార్ వెల్లడించింది. బార్క్ డేటా ప్రకారం మొత్తం వీక్షణ సమయం 8028 కోట్ల నిమిషాలుగా తేలింది. దీంతో గతేడాదితో పోలిస్తే ఈసారి 20 శాతం పెరిగింది. ‘ఐపీఎల్ను చూస్తున్న వారి సంఖ్య ప్రతి మ్యాచ్కూ పెరిగిపోతున్నది. 17వ సీజన్ అంచనాలను మించి సాగుతోంది. వ్యూవర్షిప్ ప్రకారం టోర్నీపై అభిమానం విపరీతంగా పెరిగింది. మ్యాచ్లను చూసే ఫ్యాన్స్ను కూడా రెట్టింపు చేసింది’ అని డిస్నీ హాట్స్టార్ స్పోర్ట్స్ హెడ్ సంజోగ్ గుప్తా పేర్కొన్నాడు.
టీవీ వ్యూవర్షిప్లోనూ ఐపీఎల్ రికార్డు
- క్రికెట్
- April 5, 2024
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- దరిద్రం.. యాక్ : రైళ్లల్లో నీటి కొరత.. టాయ్ లెట్ల కంపుతో.. ప్రయాణికులు అవస్థలు
- తెలంగాణలో కాంగ్రెస్కు 14 సీట్లు పక్కా : సీతక్క
- Pushpa 2 Second Song Update: ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. పుష్ప 2 నుండి సెకండ్ సాంగ్ వచ్చేస్తోంది!
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చింది: కేటీఆర్
- T20 World Cup 2024: ఉగ్రవాదుల నుంచి హెచ్చరికలు.. టీ20 వరల్డ్ కప్ జరుగుతుందా..?
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- Geethanjali Malli Vachindi OTT Official: OTTకి గీతాంజలి మళ్ళీ వచ్చింది.. ఆఫీషియల్ డేట్ వచ్చేసింది
- తెలంగాణ ఇచ్చిన తల్లి రుణం తీర్చుకుందాం : హనుమండ్ల ఝాన్సీ రెడ్డి
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..