జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకొని అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్లో ఆదివారం అమెరికన్హిందూ కమ్యూనిటీ ఆధ్వర్యంలో కార్లతో భారీ ర్యాలీ తీశారు. 11 దేవాలయాలను కలుపుతూ జైశ్రీరామ్ నినాదాలతో, భజన పాటలతో 216 కార్లు, 500 బైకులతో 5 కిలోమీటర్ల పొడవున ఈ ర్యాలీ సాగింది. ఎస్కార్ట్గా బైకులపై 8 మంది పోలీసులు కూడా వెళ్లారు. హ్యూస్టన్లోని మీనాక్షి ఆలయం వద్ద ఆదివారం ఉదయం మొదలైన ర్యాలీ.. ఆరుగంటల పాటు దాదాపు 160 కిలోమీటర్ల మేర సాగి రిచ్మండ్లోని శరద్ అంబా టెంపుల్ వద్ద మధ్యాహ్నం ముగిసింది. కాగా, ర్యాలీ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన హ్యూస్టన్ వీహెచ్పీ వలంటీర్లు అచలేష్ అమర్, ఉమంగ్ మెహతా, అరుణ్ ముంద్రా మాట్లాడుతూ.. 2,500 మందికి పైగా భక్తులు వివిధ దేవాలయాల వద్ద గుమిగూడి చూపిన భక్తి, ప్రేమ ఎంతో విలువైనదని, శ్రీరాముడు స్వయంగా హ్యూస్టన్ వచ్చినట్లు అనిపించిందని పేర్కొన్నారు.
అమెరికాలోనూ ‘జైశ్రీరామ్’
- విదేశం
- January 10, 2024
లేటెస్ట్
- ఫోన్ వాడొద్దని చెప్పినందుకు అన్నను గొడ్డలితో నరికి చంపిన 14ఏళ్ల బాలిక
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- సమ్మర్ స్పెషల్ ప్రూట్.. తాటిముంజలు.. ఇవి ఎన్ని లాభాలో...
- Samyuktha Menon: మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్న సంయుక్త మీనన్.. హీరో ఎవరో తెలుసా?
- ఇది పాలమూరు ఆత్మగౌరవ ఎన్నిక : వంశీచంద్రెడ్డి
- మహిళా డిగ్రీ కాలేజీ తేలేని అసమర్థుడు జగదీశ్ రెడ్డి : రాంరెడ్డి దామోదర్ రెడ్డి
- ఇవాళ అయోధ్యలో మోదీ రోడ్ షో
- ఫారెస్ట్ ఆఫీసర్ల అదుపులో ఇద్దరు వేటగాళ్లు
- స్ట్రాంగ్ రూమ్, మీడియా సెంటర్ల పరిశీలన
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు