పాట్నా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో జైపూర్ పింక్ పాంథర్స్ ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయ్యింది. బుధవారం జరిగిన మ్యాచ్లో జైపూర్ 42–27తో తమిళ్ తలైవాస్ను ఓడించింది. దీంతో ఆడిన 17 మ్యాచ్ల్లో 12 విజయాలతో 71 పాయింట్లు సాధించిన జైపూర్ టాప్ ప్లేస్తో ప్లే ఆఫ్స్కు చేరింది. తలైవాస్తో మ్యాచ్లో జైపూర్ రైడర్స్ అర్జున్ దేశ్వాల్ (13), అజిత్ (9), రెజా (4), సాహుల్ కుమార్ (4) రాణించారు. తమిళ్ టీమ్లో నరేందర్ 12 పాయింట్లు సాధించినా లాభం లేకపోయింది. పట్నా పైరేట్స్, బెంగళూరు బుల్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 29–29తో డ్రా అయ్యింది. పట్నా రైడర్ సందీప్ 14 పాయింట్లతో హోరెత్తించాడు. సుశీల్ (8), అక్షిత్ (6) బుల్స్కు పాయింట్లు అందించారు.
ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో ప్లే ఆఫ్స్కు జైపూర్
- ఆట
- February 1, 2024
లేటెస్ట్
- గడ్డం వినోద్ సమక్షంలో .. కాంగ్రెస్లోకి మరో ముగ్గురు కౌన్సిలర్లు
- ఎన్నికల విధులకు గైర్హాజరైన 40 మంది సస్పెండ్
- విశ్వేశ్వర్రెడ్డికి 2 లక్షల ఓట్ల మెజారిటీ వస్తది : కొండా సంగీతారెడ్డి
- పంట నష్ట పరిహారం ఇవ్వాలని రైతుల ఆందోళన
- వానాకాలం సీజన్ కోసం..24 లక్షల టన్నుల ఫర్టిలైజర్స్
- తనిఖీల్లో భారీగా గోల్డ్, క్యాష్ సీజ్
- తడిసి ముద్దయిన ఎన్నికల సామాగ్రి
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటు వేస్తే వృథానే : కిషన్రెడ్డి
- రాజ్యాంగవాదాన్ని గెలిపిస్తున్న ఇండియా కూటమి : సింహాద్రి సోమనబోయిన
- గ్రేటర్ సమస్యలపై సిటిజన్స్ మేనిఫెస్టో
Most Read News
- Good Health : మీకు గ్యాస్ ప్రాబ్లమ్ ఉందా.. కారణాలు ఇవే.. లక్షణాలు ఇలా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
- ఆర్బీఐ ఆంక్షలు: PhonePe, Google Pay లావాదేవీలపై లిమిట్..!
- తెలంగాణలో మూడు రోజులు వైన్స్ బంద్
- బీ అలర్ట్ : రోజూ బీరు తాగుతున్నారా.. అయితే ఈ ఐదు రోగాలు వచ్చి చస్తారు..!
- SRH vs LSG: పొట్టు పొట్టు కొట్టిన సన్రైజర్స్ ఓపెనర్లు.. 10 ఓవర్లలోపే మ్యాచ్ ఫినిష్
- చికెన్ షవర్మా తిని 19 ఏళ్ల యువకుడు మృతి
- Ranveer, Deepika: విడాకుల బాటలో మరో బాలీవుడ్ జంట.. క్లారిటీ వచ్చేసింది!
- బెంగళూరులోనూ మొదలైందా : మెట్రోలో యంగ్ కపుల్ రొమాంటిక్ సీన్స్
- బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
- SRH vs LSG: కట్టడిచేసిన సన్రైజర్స్ బౌలర్లు.. ఇక బ్యాటర్లపైనే భారం