ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఇటీవలే టారిఫ్ లను భారీగా పెంచింది. 1 GB డేటాను మొన్నటి వరకు రు. 11 కి అందించిన జియో... దాన్ని రూ. 15కి పెంచింది. దీంతోపాటు అన్ని టారిఫ్ లను ఆ సంస్థ పెంచేసి వినియోగదారులకు షాకిచ్చింది. అయితే తాజాగా తన కస్టమర్లకు స్వల్ప ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. 100 MB డేటాను 1 రూపాయికి అందిస్తున్నట్టు జియో ప్రకటించింది. అంటే 1 GB డేటా 10 రూపాయలకు వస్తుందన్నమాట. అంతేకాదు రూపాయితో రీఛార్జ్ చేసుకుని 28 రోజుల వ్యాలిడిటీని.. 30 రోజులకు పెంచుతున్నట్టు జియో ప్రకటించింది. ఒక రూపాయితో రీఛార్జ్ చేసుకోవాలనే వినియోగదారులు మొదటగా మై జియో యాప్ లోకి ఎంటరవ్వాల్సి ఉందని సంస్థ తెలిపింది. అందులో అదుర్స్ లో వాల్యూ అనే సెక్షన్ ఉందని..దాన్ని ఓపెన్ చేస్తే అందులో రూపాయి రీఛార్జ్ ప్యాక్ కన్పిస్తుందని తెలిపింది.
రూపాయితో జియో రీఛార్జ్ ప్యాక్
- టెక్నాలజి
- December 16, 2021
లేటెస్ట్
- MI vs PBKS: ఐపీఎల్లో మరో ఉత్కంఠ పోరు.. తృటిలో గట్టెక్కిన ముంబై
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- AI టెక్నాలజీకి పెరుగుతున్న క్రేజ్..గూగుల్ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
- MI vs PBKS: 14 పరుగులకే 4 వికెట్లు.. చేతులెత్తేస్తున్న పంజాబ్ బ్యాటర్లు
- ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేసిన ఈసీ..
- బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు
- కవితపై ముమ్మాటికి కుట్రపూరితంగా కేసు పెట్టిన్రు : కేసీఆర్
- నాగుపాముల కూర.. చూసి వణికిపోయిన నెటిజన్లు
- చంద్రబాబు, లోకేష్ లపై ఎన్ని కేసులంటే.. ఇక్కడ కూడా అదే నంబర్...
- Pottel Teaser: గూస్ బంప్స్ తెప్పిస్తున్న పొట్టెల్ టీజర్..రస్టిక్ కంటెంట్తో ఇచ్చిపడేసింది
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- నెరవేరనున్న దశాబ్దాల కల
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి