కరీంనగర్ లో కారు బీభత్సం

కరీంనగర్ లో కారు బీభత్సం

కరీంనగర్ ఓ కారు బీభత్సం సృష్టించింది.  కమాన్ దగ్గర అడ్డదిడ్డంగా నడుపుతూ నలుగురు ప్రాణం తీశాడు. రోడ్డు పక్కన సీస కమ్మరి వృత్తి చేసుకునే వారిపై కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మహిళలు మృతి చెందారు. మొత్తం ఘటనలో ఇప్పటివరకు నలుగురు మహిళలు మృతి చెందారు. స్పాట్ లో  ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మరో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. 

ఇవి కూడా చదవండి: 

ఆత్మహత్యలొద్దు.. కొట్లాడి సాధించుకుందాం

అర్థరాత్రి వరకు రిజిస్ట్రేషన్లు