కరీంనగర్
రాజస్థాన్ లో సింగరేణి సోలార్ పార్కులు ..భూమిని కేటాయిస్తూ ఆ రాష్ట్రసర్కార్ నిర్ణయం
ప్రాసెస్ తర్వాత ల్యాండ్ ను సింగరేణికి అప్పగింత లేఖ రాసిన ఆర్ఆర్వీయూఎన్ ఎల్ గోదావరిఖని, వెలుగు : తెలంగాణలో బొగ్గు, విద్యు
Read Moreచెరువుల్లోకి చేప పిల్లలు..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3,441 చెరువులు
6.22 కోట్ల చేప పిల్లలు వదిలేందుకు ఏర్పాట్లు రెండు, మూడు రోజుల్లో ప్రక్రియ పూర్తి రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారు
Read Moreనాచుపల్లి జేఎన్టీయూలో అర్ధరాత్రి విద్యార్థుల ధర్నా
సీఎస్వో సస్పెన్షన్ కొడిమ్యాల, వెలుగు: నాచుపల్లి జేఎన్టీయూలో హాస్టల్ విద్యార్థులు శుక్రవారం అర్ధరాత్రి ధర్నాకు దిగారు. సీఎస్ వో ర
Read Moreకూల్చిన చోటే గుడులను తిరిగి నిర్మించాలి : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్ పరిధిలో దారి మైసమ్మ గుడులను కూల్చడంపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశ
Read Moreకరీంనగర్ టీటీడీ టెంపుల్.. రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్లకు పెరిగిన అంచనా వ్యయం
రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్లకు పెరిగిన అంచనా వ్యయం ఇప్పటికే రూ.20 కోట్ల విరాళాలు సేకరణ మ
Read Moreఎన్టీపీసీ ఎవరెస్ట్లా ఎదుగుతోంది : చందన్ కుమార్ సమాంత
ప్రాజెక్టు ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్(ఈడీ )చందన్ కుమార్ సమాంత జ్యోతినగర్, వెలుగు: విద్యుత్
Read Moreఇందిరా మహిళా శక్తి చీరలు సిద్ధం : కలెక్టర్ గరిమా అగ్రవాల్
రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాష్ట్రంలోని అన్ని మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేసేందుకు ఇందిరా మహిళా శక్తి చీరలు(యూనిఫామ్స్) సిద్ధవుతున్నాయని రాజన్నసిరిసిల
Read Moreకరీంనగర్లోని వివేకానంద డిగ్రీ, పీజీ కాలేజీ.. పూర్వ విద్యార్థులకు 11 గోల్డ్ మెడల్స్ : ప్రిన్సిపాల్ సీహెచ్ శ్రీనివాస్
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్లోని వివేకానంద డిగ్రీ, పీజీ కాలేజీలో ఎంబీఏ చదువుకున్న 8 మంది విద్యార్థు
Read Moreరాష్ట్ర ప్రభుత్వం రూల్స్ ప్రకారం మిల్లులకు ధాన్యం కేటాయింపు : అడిషనల్ కలెక్టర్ నగేశ్
రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రైస్ మిల్లులకు ధాన్యం కేటాయిస్తామని అడిషనల్ కలెక్టర్ &nbs
Read Moreకవులు, కళాకారులు, విద్యావేత్తల నిలయం కరీంనగర్ : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
అధికారులు, ప్రముఖులతో ముఖాముఖిలో గవర్నర్ కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లా కవులు, కళాకారులు, వ
Read Moreరాష్ట్ర స్థాయి కళోత్సవ్ లో..కరీంనగర్ జిల్లాకు 4 మొదటి స్థానాలు
కరీంనగర్, వెలుగు: విద్యాశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లో గురు, శుక్రవారాల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కళోత్సవ్ పోటీల్లో కరీంనగర్ జి
Read Moreసీఎంను కలిసిన కర్ర రాజశేఖర్
కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్గా ఎన్నికైన కర్ర రాజశేఖర్ శుక్రవారం సీఎం రేవంత్&
Read Moreవిషపు మేత తిని 25 గొర్రెలు మృతి..పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఘటన
ధర్మారం, వెలుగు : విషపు మేతను తిని గొర్రెలు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. ధర్మారం మండలం పెర్కపల్లి గ్రామానికి చెందిన ఈర్ల మల్లయ్
Read More












