కరీంనగర్
మహిళల ఆరోగ్యంపై హెల్త్ క్యాంపులు : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రాజన్న సిరిసిల్ల, వెలుగు: మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రతిరోజు హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్న
Read Moreకాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు అవకాశాలు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్
మంత్రి అడ్లూరి లక్ష్మణ్&zwn
Read Moreప్లాన్ ప్రకారమే లాభాల వాటా ప్రకటనలో జాప్యం : వాసిరెడ్డి సీతారామయ్య
సింగరేణి గుర్తింపు సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో కుట్ర పూరితంగానే 2024–-25 ఆర్థిక సంవత్సరానికి స
Read Moreమానేరుపై హైలెవల్ బ్రిడ్జి.. రూ.77 కోట్లు శాంక్షన్ చేసిన కేంద్రం
నెరవేరనున్న గన్నేరువరం మండల వాసుల చిరకాల వాంఛ వేములవాడ- సిరికొండ రోడ్డుకు రూ.23 కోట్లు ఆర్నకొండ-మల్యాల రోడ్డు విస్తరణకు రూ.50 కోట్లు 
Read Moreఉమ్మడి కరీంనగర్ ప్రజలకు గుడ్ న్యూస్: మూడు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఉమ్మడి కరీంనగర్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న మూడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడు ప్రాజక్టుల
Read Moreవాగులో జారిపడ్డడు..ఈత రావడంతో బతికి బయటపడ్డడు
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అరకండ్ల వాగులో సెప్టెంబర్ 16న తెల్లవారుజామున ఓ వ్యక్తి వాగు దాటుకుంటూ జారిపడ్డాడు. వరద ప్రవాహం ఎక్కువ కావ
Read Moreజర్నలిస్టులపై కేసులను ఎత్తివేయాలి : లాయక్ పాషా
సిరిసిల్ల టౌన్, వెలుగు: జర్నలిస్టుల భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం తీసుకురావాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం
Read Moreరైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలి : ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్ రూరల్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే రైతులకు ఎరువుల కొరత ఏర్పడిందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరో
Read Moreప్రజావాణి అర్జీలపై విచారణ చేయాలి : కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల టౌన్, వెలుగు: ప్రజావాణి ఆర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో
Read Moreప్రజావాణి దరఖాస్తుల్లో 1,810 మాత్రమే పెండింగ్ : కలెక్టర్ పమేలాసత్పతి
కరీంనగర్ టౌన్,వెలుగు: 2021 ఫిబ్రవరి నుంచి 27,580 దరఖాస్తులు రాగా 1,810 అర్జీలు మాత్రమే పెండింగ్&
Read Moreకరీంనగర్ లో గ్రాండ్గా ఇంజనీర్స్ డే సెలబ్రేషన్స్
కరీంనగర్ టౌన్, వెలుగు: భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు సిటీలో ఘనంగా జరిగాయి. సోమవారం జడ్పీ ప్రాంగణంలో పంచాయతీరాజ్&zw
Read Moreరాజన్న దర్శనాల బంద్ పై స్పష్టత ఇవ్వాలి ..బీజేపీ నేత ప్రతాప రామకృష్ణ
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాల బంద్పై వివిధ ప్రచారాలు నడుస్తున్నాయని, వీటిపై భక్తులకు అధికారులు స్పష్టత ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర నేత
Read Moreక్రీడలపై ఆసక్తి పెంచేందుకు కృషి ..అల్ఫోర్స్ చైర్మన్ వి.నరేందర్రెడ్డి
కొత్తపల్లి, వెలుగు: విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తి పెంపొందించేందుకు ప్రోత్సహిస్తున్నామని అల్ఫోర్స్ చైర్మన్ వి.నరేందర్రెడ్డి అన్నారు. కొత్తపల్లి అల్
Read More












