లేటెస్ట్

కాళేశ్వరం పుష్కర ఏర్పాటు త్వరితగతిన పూర్తి చేయాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

జయశంకర్ భూపాలపల్లి:కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. పుష్కరాలు ప్రారంభమయ్యేందుకు మరో మూడ

Read More

పాక్ వక్రబుద్ది..మరోసారి కాల్పుల విమరణ ఉల్లంఘన..సాంబా సెక్టార్ లో డ్రోన్లతో దాడి

కాల్పుల విరమణ తర్వాత పాకిస్తాన్ మరోసారి ఉల్లంఘనలకు పాల్పడింది. కోలుకోలేని దెబ్బ తిన్నా  వక్రబుద్ది మార్చుకోని పాకిస్తాన్ సోమవారం(మే12) రాత్రి జమ్

Read More

రూ.25 లక్షల లంచం డిమాండ్.. ఏసీబీకి అడ్డంగా బుక్కైన సూర్యాపేట డీఎస్పీ, సీఐ

ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కొరడా ఝుళిపిస్తున్నారు. అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వ అధికారుల అంతు చూస్తున్నారు. లేటెస్ట్ గా సూర్యాపేట జిల్లా డీ

Read More

Virat Kohli: ఇలాంటివి కోహ్లీకే సాధ్యం.. విరాట్ రిటైర్మెంట్‌పై స్పందించిన టెన్నిస్ ఆల్‌టైం గ్రేటెస్ట్

టెన్నిస్ ప్లేయర్లకు క్రికెట్ అంటే ఏంటో తెలియదు. అసలు క్రికెట్ ప్లేయర్లు గురించి వారు పెద్దగా పట్టించుకోరు. అయితే కోహ్లీ కారణంగా క్రికెట్ లో క్రేజ్ అమా

Read More

హైదరాబాద్ సిటీలో పలు చోట్ల వర్షాలు.. ట్రాఫిక్ అంతరాయం..ఇబ్బందులు పడ్డ వాహనదారులు

గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణ మారింది. సోమవారం ఉదయం, మధ్యాహ్నం చాలా హాట్ హాట్ ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది. అప్పటికప్పు

Read More

Team India: కోహ్లీ, రోహిత్ లేని లోటును ఆ ఒక్కడే తీర్చగలడా.. వెటరన్ క్రికెటర్ వైపు సెలక్టర్ల చూపు

ఇంగ్లాండ్ తో 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు ఈ సారి యంగ్ టీమిండియా బయలుదేరుతుంది. జూన్ 20 న ప్రారంభం కాబోయే ఈ మెగా సిరీస్ కు కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ ప్

Read More

ఎస్సీ వర్గీకరణ జనాభాప్రాతిపదికన జరగాలి:ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కాకినాడ: ఎస్సీ వర్గీకరణ జనాభా ప్రాతిపదికన జరగాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు.రిజర్వేషన్లలో మాలలకు అన్యాయం జరగకుండా చూసుకోవాల్స

Read More

సైన్యానికి నా సెల్యూట్.. సిందూర్ తుడిచేస్తే ఏం జరుగుతుందో పాక్కు చూపించారు.. : మోదీ

పహల్గాం ఉగ్రదాడితో భారత ఆడబిడ్డల నుదుట సిందూరాన్ని తుడిచేశారని.. సిందూరాన్ని తుడిచేస్తే ఏం జరుగుతుందో పాకిస్తాన్ కు మన సైన్యం చూపించిందని ప్రధాని మోదీ

Read More

IPL 2025: ఐపీఎల్ ఫైనల్‌కు వేదిక మార్పు.. కోల్‌కతా నుంచి మార్చడానికి కారణం ఇదే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్ కు వేదిక వేదిక కూడా మారే అవకాశం కనిపిస్తుంది. షెడ్యూల్ ప్రకారం కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరగాల్సి ఉంది.

Read More

భయపడి పాక్ తలవంచింది..మళ్లీ తోక జాడిస్తే అంతుచూస్తాం : ప్రధాని మోదీ

పాకిస్తాన్ నడిబొడ్డున ఉన్న ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశామన్నారు ప్రధాని మోదీ. గ్లోబల్ టెర్రర్ యూనివర్సిటీని కూల్చేశామన్నారు .  భారత్ దాడి తట్టుకోలేక

Read More

ఆపరేషన్ సిందూర్ ఆగదు.. పాకిస్తాన్ తో చర్చలు ఈ రెండింటిపైనే : ప్రధాని మోదీ

ఆపరేషన్ సిందూర్ ఆగదని.. జస్ట్ బ్రేక్ మాత్రమే అన్నారు ప్రధాని మోదీ. పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత తొలి సారి జాతినుద్దేశించిన మాట్లాడిన ప్రధాని మోదీ.. పాకిస

Read More

నాగార్జున సాగర్ ను సందర్శించిన ప్రపంచ సుందరీమణులు

మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్   ఇవాళ (మే 12) నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో ఉన్న బుద్ధవనం ప్రాజెక్టును సంద్శించారు. సాగర్ తీరానా గ్రూప్ ఫోటో షూట్

Read More

PoK ను వదలడం తప్ప పాకిస్తాన్కు గత్యంతరం లేదు: ప్రధాని మోదీ

ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోదీ తొలిసారి ప్రసంగించారు. పాకిస్తాన్ కు పీఓకే (పాక్ ఆక్రమిత కశ్మీర్)ను వదలటం తప్ప గత్యంతరం లేదని అన్నారు. పహల్గాం దాడ

Read More