
లేటెస్ట్
ప్రజలు భయపడొద్దు.. అవగాహన కోసమే మాక్ డ్రిల్: సీపీ ఆనంద్
హైదరాబాద్: కేంద్ర ఆదేశాల మేరకు హైదరాబాద్లో ఆపరేషన్ అభ్యాస్ నిర్వహించామని సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ లో మొత్తం నాలుగు చోట్ల సివిల
Read MoreIND vs SA: ట్రై సిరీస్ ఫైనల్లో టీమిండియా.. సఫారీలపై ఘన విజయం సాధించిన కౌర్ సేన
వన్డే ట్రై సిరీస్లో భారత మహిళల జట్టు ఫైనల్ కు దూసుకెళ్లింది. ఈ సిరీస్ లో మూడో విజయాన్ని అందుకొని ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. బుధవారం (మే 7)
Read Moreకరుణించమని వేడుకున్న వదల్లే.. మా బాధ ఇప్పుడు వాళ్లకి తెలిసింది: ఆపరేషన్ సిందూర్పై హిమాన్షి నర్వాల్ రియాక్షన్
న్యూఢిల్లీ: పహల్గాం టెర్రర్ ఎటాక్కు కౌంటర్గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల
Read MoreIPL 2025: RCBకి దెబ్బ మీద దెబ్బ.. కెప్టెన్తో పాటు ఇద్దరు స్టార్ ప్లేయర్లకు గాయాలు
ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఊహించని షాకులు తగులుతున్నాయి. వరుస విజయాలతో జోరు మీదున్న ఆ జట్టుకు స్టార్ ప్లేయర్ల గాయాలు
Read Moreచెన్నై హోటల్లో సినీ ఫక్కీలో చోరీ.. రూ.23కోట్ల విలువైన వజ్రం కొట్టేసిన దొంగలు
అంతా సినిమా ఫక్కీలో జరిగిపోయింది. కోట్ల విలువైన వజ్రాలను దొంగల ముఠా పథకం ప్రకారం దోచుకుంది.హోటల్లో డీల్ వ్యాపారి కొంప ముంచింది. వేలుకాదు, లక్షలు కాదు
Read Moreపెండింగ్లో ఉన్న జీతాలు విడుదల.. సీతక్కకు కృతజ్ఞతలు తెలిపిన ఫీల్డ్ అసిస్టెంట్లు..
= ఏపీ తరహాలో అందరినీ ఒకే కేటగిరిగా పరిగణించాలని రిక్వెస్ట్ = త్వరలోనే ఉపాధి హామీ సిబ్బందితో సమావేశం నిర్వహిస్త
Read Moreవార్ సైరన్.. సిటీలో డిఫెన్స్ మాక్ డ్రిల్ సక్సెస్.. 1962 తర్వాత మళ్లీ ఇప్పుడు మాక్ డ్రిల్
= ఆపరేషన్ అభ్యాస్ పేరుతో నిర్వహణ = ఇండ్లలోకి పరుగులు తీసిన జనం = ఎక్కడికక్కడ నిలిచిన వాహనాలు = గోల్కొండ, కంచన్ బాగ్, మౌలాలి, సికింద్రాబ
Read MoreIPL 2025: ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్తో IPL నిలిచిపోతుందా..? బీసీసీఐ అధికారి క్లారిటీ
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. 2025, మే 7 బుధవారం అర్ధరాత్రి తర్వాత 1.44 గంటలకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)తో పాటు పాక
Read Moreనాలో చాలా మార్పు వచ్చింది.. కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యం: వైయస్ జగన్
అమరావతి: కూటమి ప్రభుత్వంపై రాష్ట్రంలో తీవ్ర అసంతృప్తి ఉందని.. అరాచక పాలన పట్ల వివిధ రూపాల్లో ప్రజలు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారని ఏపీ మాజీ స
Read MorePolitical Thriller: బూతులు మాట్లాడే నాయకులపై నిషేధం విధించాలి.. దర్శకుడు గడ్డం రమణా రెడ్డి
ఇంద్రజ, అజయ్, జయసుధ, సుమన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘సీఎం పెళ్లాం’.గడ్డం రమణా రెడ్డి దర్శకత్వంలో బొల్లా రామకృష్ణ నిర్మించారు.
Read MoreOperation Sindoor: అమాయకులను చంపిన వారినే మట్టుబెట్టాం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్
ఆపరేషన్ సిందూర్ తో చరిత్ర సృష్టించామని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. భారత సైన్యం లక్ష్యం పాక్ పౌరులు కాదనీ, అమాయకులను చంపిన వారినే మట్టుబె
Read MoreAyush Mhatre: రికార్డ్ ధరకు అమ్ముడుపోయిన ఆయుష్ మాత్రే.. సూర్య కెప్టెన్సీలో చెన్నై చిచ్చర పిడుగు
చెన్నై సూపర్ కింగ్స్ యువ సంచలనం ఆయుష్ మాత్రే టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఆడనున్నాడు. అదేంటి మాత్రే చెన్నై జట్టులో ఉంటే సూర
Read Moreభారత్కు యుద్ధం చేసే ఆలోచన లేదు.. కానీ పాక్ రెచ్చగొడితే తొక్కిపడేస్తాం: అజిత్ దోవల్
న్యూఢిల్లీ: పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్కు భారత్ రివేంజ్ తీర్చుకుంది. 26 మంది అమాయక ప్రజల ప్రాణాలను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులపై విరుచుకుపడింది. 20
Read More