లేటెస్ట్

ప్రేమ, పెండ్లి పేరుతో వేధిస్తున్నాడని.. యువకుడి ఇంటి వద్ద హిజ్రాల ఆందోళన

కోల్ బెల్ట్, వెలుగు: ప్రేమ, పెండ్లి పేరుతో వేధిస్తున్నాడంటూ ఓ యువకుడి ఇంటి ముందు హిజ్రాలు ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో శనివారం జరిగిన

Read More

అశ్వారావుపేటలో లారీలో 46.3 క్వింటాళ్ల గంజాయి సీజ్

అశ్వారావుపేట, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో క్వింటాళ్ల కొద్ది గంజాయి పట్టుబడింది. శనివారం ఈ కేసు వివరాలను సీఐ కరుణాకర్, ఎస్ఐ యయాతి

Read More

హనుమకొండ జిల్లాలో చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు

ఏడుగురికి గాయాలు హసన్ పర్తి, వెలుగు: ఆర్టీసీ ఎలక్ట్రిక్​ బస్సు చెట్టును ఢీకొనడంతో ఆరుగురు గాయపడ్డారు. ప్రమాదంలో బస్సు ముందు భాగంగా నుజ్జునుజ్జ

Read More

హైదరాబాద్ లో దారుణం: స్కూటీపై వెళ్తుండగా కత్తితో దాడి.. వ్యక్తి స్పాట్ డెడ్..

హైదరాబాద్ లో దారుణం జరిగింది.. స్కూటీపై వెళ్తున్న వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేయగా అక్కడిక్కడే మృతి చెందాడు. హైదరాబాద్ లోని చైతన్యప

Read More

దేశమంతా కులగణనే రాహుల్‍ లక్ష్యం : మంత్రి సురేఖ

ఆదివాసీ కాంగ్రెస్‍ బునియాడీ కార్యకర్తల సమ్మేళనంలో మంత్రి సురేఖ పాల్గొన్న ఉమ్మడి వరంగల్‍ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు వరంగల్‍, వెలు

Read More

టీవీఎస్ నుంచి అపాచీ ఆర్ఆర్​310.. 2025 ఎడిషన్‌‌‌‌@ రూ. 2.77 లక్షలు

న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ అపాచీ ఆర్​ఆర్​310  2025 ఎడిషన్‌‌‌‌ను లాంచ్​చేసింది.  కొత్త వేరియంట్ ధర రూ. 2,77,999 (ఎ

Read More

ఇన్ఫోసిస్​లో 240 మంది ట్రెయినీల తొలగింపు

న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల కంపెనీ ఇన్ఫోసిస్ మైసూరు క్యాంపస్ ​నుంచి​ 240 మంది ట్రెయినీలను తొలగించింది. ఇంటర్నల్​అసెస్​మెంట్​ టెస్టుల్లో వీళ్లు ఫెయిల్​కావ

Read More

ఆ 2 వేల మందికీ నోటీసు​లిస్తరా? కంచ గచ్చిబౌలి మార్ఫింగ్​ ఫొటో వివాదంలో స్మితా సబర్వాల్​ మరో ట్వీట్

అలా చేయకపోతే కొందరినే టార్గెట్ చేసినట్టు భావించాల్సి వస్తది కంచ గచ్చిబౌలి మార్ఫింగ్​ ఫొటో వివాదంలో స్మితా సబర్వాల్​ మరో ట్వీట్  పోలీసులు ఇ

Read More

ఒప్పందం అమలుకు అనుమతి ఇవ్వండి.. సీసీఐని కోరిన డెలివరీ, ఈకామ్ ఎక్స్‌‌‌‌ప్రెస్

న్యూఢిల్లీ: లాజిస్టిక్ సంస్థ డెలివరీ, ఈకామ్ ఎక్స్‌‌‌‌ప్రెస్ తమ రూ.1,400 కోట్ల ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)అనుమ

Read More

టెట్రాప్యాక్​ మద్యాన్ని పిల్లలు తాగే ప్రమాదముంది..ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు: శ్రీనివాస్​ గౌడ్​

హైదరాబాద్, వెలుగు: టెట్రా ప్యాక్​లలోని మద్యాన్ని పిల్లలు ఫ్రూటీల్లాగా తాగే ప్రమాదముందని మాజీ మంత్రి శ్రీనివాస్​ గౌడ్ అన్నారు. మద్యం ధరలు 10 శాతం పెంచి

Read More

రూ.8,300 కోట్ల బాకీ చెల్లించని ఎంటీఎన్ఎల్​

ముంబై: మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్​) బ్యాంకులకు రూ.8,300 కోట్లకు పైగా రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమైనట్టు తెలిపింది.  ఈ టెలిక

Read More

ఈ నెల 23 నుంచి భారత్, యూఎస్ వాణిజ్య చర్చలు

న్యూఢిల్లీ: ఇండియా,  అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ఏప్రిల్ 23 నుంచి ప్రారంభం కానున్నాయి.   వీటి కోసం ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం  సూచనా న

Read More

ఐసీఐసీఐ నికర లాభం రూ.13,502 కోట్లు

ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో కన్సాలిడేటెడ్​ లెక్కన నికర లాభం 15.7 శాతం పెరిగి రూ.13,502 కోట్లకు చేరుకుందని ఐసీఐసీఐ బ్యాంక్ శనివారం ప్రక

Read More