లేటెస్ట్

ఎల్‌ఐసీకి వారానికి ఐదు రోజులే పనిదినాలు

ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం LIC కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేయనున్నట్లు ప్రకటించింది. ప్రతి శనివారం కార్యాలయాలను మూసివే

Read More

సింగిల్‌ డోస్ స్పుత్నిక్ లైట్ టీకాను ఆమోదించిన రష్యా

రష్యా మరో వ్యాక్సిన్‌ తీసుకొచ్చినట్టు ప్రకటించింది.కరోనా నివారణకు సంబంధించి సింగిల్‌ డోస్ స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ ను  ఆమోదించ

Read More

గో హత్యలను అరికట్టండి: కేసీఆర్ కు యుగతులసీ బహిరంగ లేఖ

హైదరాబాద్ లో గోహత్యలు జరగడంపై తీవ్రంగా స్పందించారు యుగతులసీ గో సేవా ఫౌండేషన్ చైర్మన్ కొలిశెట్టి శివకుమార్. గో హత్యలపై వెంటనే చర్యలు తీసుకుని.. గోవులను

Read More

34 మంది కేబినెట్ మంత్రుల జాబితాను విడుదల చేసిన ఎంకె స్టాలిన్

తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. రేపు(శుక్రవారం,మే-7) డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందులో భాగంగా ఇవాల స్ట

Read More

ధరణి నిధులు మాయంచేసిన తహసీల్దార్ ఆఫీసులు

ధరణి నిధులు మింగేశారు ఒక్కో తహసీల్దార్ ఆఫీసుకు రూ.10 లక్షలు ఇచ్చిన సర్కార్ ఫర్నీచర్‌కు ఖర్చు చేయకుండానే నిధుల డ్రా ధరణి పోర్టల్&zwn

Read More

ఆంధ్రాకు బస్సులు ఆపేసిన తెలంగాణ ఆర్టీసీ

అక్కడ మినీ లాక్‌‌డౌన్‌‌‌తో సర్వీసులు నిలిపివేత ఏపీ సరిహద్దు దాకా మాత్రమే కొన్ని బస్సులు అడ్వాన్స్‌‌ బుక

Read More

ఆస్తి కోసం చిన్నమ్మను చంపిండు

హసన్​పర్తి, వెలుగు: ఆస్తి కోసం జరిగిన గొడవలో క్షణికావేశంతో చిన్నమ్మ తల పగలగొట్టి హత్య చేసిన ఘటన వరంగల్​ అర్బన్ ​జిల్లా హసన్​పర్తి మండలం పెంబర్తిలో జరి

Read More

మధ్యప్రదేశ్‌లో ఈ నెల 15 వరకు కర్ఫ్యూ పొడిగింపు

మధ్యప్రదేశ్‌లో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి.ఈ క్రమంలో జనతా కర్ఫ్యూను ఈ నెల 15 వరకు పొడిగించాలని సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహా

Read More

దేవరయంజాల్ మొత్తం యువరాజు అనుచరుల ఆక్రమణలే

తీగ లాగితే డొంక కదిలినట్లు.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా వ్యవహారంతో మరిన్ని భూకబ్జాలు వెలుగులోకి వస్తున్నాయి. నమస్తే తెలంగాణ ప్రింటింగ్ ప్రెస్ ఏర

Read More

హెల్ప్ సెంటర్ ద్వారా కరోనా పేషెంట్ల వివరాలు తెలుసుకోవాలి

గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోన బాధితుల  కుటుంబ సభ్యులు, సహాయకులకు అనుమతి లేదన్నారు హైదరాబాద్ CP అంజనీ కుమార్. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిల

Read More

ఆక్సిజన్‌ ట్యాంకర్లతో ఇండియాకు బయలుదేరిన యుద్ధనౌకలు

దేశంలో కరోనా తీవ్రత పెరుగుతుండటం, ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో ఆక్సిజన్ దిగుమతి కోసం భారత ప్రభుత్వం సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఆక్సిజన్ రవాణా కోసం ఇప్ప

Read More

కొవిడ్ బాధితుల కోసం కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ 

సెంకడ్ వేవ్ తో దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కేసులు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కొవిడ్ బాధితుల కోసం కొత్తగా మార్గదర్శక

Read More

మత్తు కోసం సిరప్ తాగి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి

ఛత్తీస్‌‌ఘర్‌లో దారుణం జరిగింది. అధిక ఆల్కహాల్ మోతాదు ఉన్న సిరప్ తాగడం వల్ల ఏడుగురు మరణించారు. ఈ దారుణ ఘటన బిలాస్‌పూర్ జిల్లాలోని

Read More