లేటెస్ట్

వరద సహాయక చర్యలో పాల్గొనండి : రాంచందర్ రావు

   బీజేపీ కార్యకర్తలకు పార్టీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు పిలుపు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో వరద సహాయక చర్యల్ల

Read More

ఎఫ్ఎంజీఈ సర్టిఫికెట్ కోసం ఎన్ఎంసీ నోటిఫికేషన్

సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు దరఖాస్తుల స్వీకరణ  హైదరాబాద్, వెలుగు: ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) స్క్రీనింగ్ టెస్ట్‌క

Read More

వరద బాధితులకు సాయం చేయండి..లేదంటే నోరు మూసుకోండి : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

  బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మండిపాటు హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు చేతనైతే

Read More

బీజేపీవి ఫాసిస్టు విధానాలు : ఎమ్మెల్యే కూనంనేని

కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తం: ఎమ్మెల్యే కూనంనేని కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందని ఫైర్ హైదరాబాద్, వెలు

Read More

3.49 లక్షల కోట్లు...! ఇన్వెస్టర్లు నష్టపోయిన మొత్తం ఇది

సెన్సెక్స్​ 705 పాయింట్లు డౌన్​ 211 పాయింట్లు తగ్గిన నిఫ్టీ ముంబై: అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ భారత్​ నుంచి దిగుమతి చేసుకునే వస్త

Read More

ఆదిలాబాద్ జిల్లాలో ఆర్మీ జవాన్‌ కిడ్నాప్‌

గుడిహత్నూర్, వెలుగు: ఆదిలాబాద్​జిల్లా గుడిహత్నూర్‌ మండలం మన్నూర్‌ కు చెందిన ఆర్మీ జవాన్‌ను కిడ్నాప్‌ చేసి చిత్రహింసలు పెట్టిన ఘటన

Read More

ప్రతి జంటా ముగ్గుర్ని కనాలి.. జననాల రేటు తగ్గితే జాతి అంతరిస్తుంది: మోహన్ భగవత్

న్యూఢిల్లీ: దేశంలో ప్రతి జంటా ముగ్గురు పిల్లలను కనాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ సూచించారు. ప్రస్తుతం ఉన్న 2.1 జననాల రేటు

Read More

మా పిల్లల బతుకు ఆగం చేయొద్దు.. టీచర్ శ్రీనివాస్ బదిలీను ఆపండి..

ఎంఈవో ఆఫీస్​ ఎదుట  తల్లిదండ్రులు ఆందోళన  బచ్చన్నపేట,వెలుగు : స్కూల్ టీచర్​ను బదిలీ చేయొద్దంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఎంఈవో ఆఫీసు

Read More

ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తిపై వాన దెబ్బ..రూ. 120 కోట్ల విలువైన బొగ్గు ఉత్పత్తికి బ్రేక్

ఓసీపీ ల్లో 37,048,54 టన్నుల ఉత్పత్తికి, 32,993,78 టన్నులే తవ్వకం భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భారీ వానలతో  సింగరేణిని బొగ్గు ఉత్పత్తి లక

Read More

తెలంగాణలో కస్టమైస్డ్ టూరిజం : ఎండీ వల్లూరు క్రాంతి

బ్యాంకాక్ లో పాటా ట్రావెల్ మార్ట్ లో తెలంగాణ స్టాల్స్  హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు వచ్చే టూరిస్టులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, ప

Read More

ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 324 సీట్లు: ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే

న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌‌సభ ఎన్నికలు జరిగితే మొత్తం 543 సీట్లలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 324 సీట్లు సాధించి మళ్లీ అధ

Read More

వ‌‌ర‌‌ద ముప్పు త‌‌ప్పించిన హైడ్రా.. కమిషనర్ను సత్కరించిన ఓయూ కాల‌‌నీవాసులు

హైద‌‌రాబాద్‌‌ సిటీ, వెలుగు: షేక్‌‌పేట డివిజ‌‌న్‌‌లోని ఓయూ కాల‌‌నీలో హైడ్రా కాల్వలను పునరుద

Read More

చందానగర్ లో రూ.56 లక్షల పన్ను గోల్మాల్... ఆడిటింగ్లో బయటపడ్డ కంప్యూటర్ ఆపరేటర్ బాగోతం

చందానగర్, వెలుగు: జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోన్​పరిధిలోని చందానగర్​సర్కిల్లో పన్నుల గోల్​మాల్ జరిగింది. రూ.56 లక్షల సూపర్​స్ట్రక్చర్​పన్నును ప్రభుత్వ

Read More