లేటెస్ట్
సిద్దిపేట జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలి
సిద్దిపేట రూరల్, వెలుగు: జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. గురువారం సిద్దిపేట కలె
Read Moreసంగారెడ్డి జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలి : కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాలో రేషన్బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ లో
Read Moreజీవితకాల ట్రస్టీగా మెహ్లీ.. తిరిగి నియమించేందుకు ప్రతిపాదన.. టాటా ట్రస్ట్స్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: టాటా ట్రస్ట్స్, దాని మూడు కీలక సేవాసంస్థలకు మెహ్లీ మిస్త్రీని తిరిగి ట్రస్టీగా నియమించాలన్న ప్రతిపాదనను ట్రస్ట్ సర్కులేట్ చేసింది. ఈ నిర్
Read Moreమెదక్ జిల్లాను రక్తహీనత లేని జిల్లాగా తీర్చిదిద్దాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, వెలుగు: రక్తహీనత, పోషణ లోపం లేని జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాహుల్ రాజ్అన్నారు. పోషణ మాసోత్సవం సందర్భంగా గురువారం మెదక్ ఇంటిగ్రేటెడ్
Read Moreఅక్టోబర్ 30 నుంచి టెన్త్ ఎగ్జామ్ ఫీజు.. నవంబర్11 వరకు ఫీజు చెల్లించేందుకు చాన్స్
హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది మార్చిలో జరిగే టెన్త్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన పరీక్షా ఫీజుల షెడ్యూల్ను ప్రభుత్వ పరీక్షల విభాగం రిలీజ్ చేసిం
Read Moreకార్పొరేట్లకు తెలంగాణ రుచులు అందిస్తున్న కలినరీ లాంజ్..
హైదరాబాద్, వెలుగు: నిత్యం మీటింగ్స్, కాన్ఫరెన్సులు, టార్గెట్స్తో సతమతమయ్యే కార్పొరేట్ ఉద్యోగుల్లో జోష్ నింపడానికి, టీమ్లో కొత్తగా చేరే వారిలో బె
Read MoreSBIకి గ్లోబల్ ఫైనాన్స్ అవార్డులు
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) న్యూయార్క్ ఆధారిత గ్లోబల్ ఫైనాన్స్ నుంచి రెండు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంది. వరల్డ్ బ్యాంక్ / ఐఎ
Read Moreరష్యా నుంచి ఇండియా ఆయిల్ దిగుమతి తగ్గిస్తది.. ప్రధాని మోదీతో మొన్ననే మాట్లాడిన: ట్రంప్
వాషింగ్టన్: రష్యా నుంచి ఇండియా చమురు కొనుగోళ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కామెంట్లు చేశారు. ఈ ఏడాది చివరి నాటికి రష్యా న
Read Moreవికారాబాద్ జిల్లాలో 59 వైన్స్ షాపులకు 1,808 దరఖాస్తులు
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లాలో 59 వైన్స్ షాపులకు మొత్తం 1,808 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి విజయ్భాస్కర్గౌడ్ ప్రకటించార
Read More20 మందిని బలి తీసుకున్న బస్సు.. యాక్సిడెంట్ ముందు.. తర్వాత.. ఓవర్ స్పీడ్ పై రూ.23 వేల చలాన్లు
హైదరాబాద్ సిటీ నుంచి బెంగళూరు వెళుతున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు యాక్సిడెంట్ దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. తెలంగాణ రాష్ట్రం నుంచి బయలుదేరి
Read Moreప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు విక్రయించాలి : కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, వెలుగు : ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని కలెక్టర్ కుమార్దీపక్ రైతులకు సూచించారు. గురువారం కలెక్
Read Moreఉజ్బెకిస్తాన్ యువతులతో అసాంఘిక కార్యకలాపాలు.. బంజారాహిల్స్ఆర్ ఇన్ హోటల్ అడ్డా
ఇద్దరు ఆర్గనైజర్స్ అరెస్ట్.. ప్రజ్వల హోంకు యువతుల తరలింపు జూబ్లీహిల్స్ , వెలుగు : బంజారాహిల్స్రోడ్నంబర్12లో విదేశీ అమ్మాయిలతో వ్
Read Moreఅమ్మకు రూ. 5 వేలు.. రాష్ట్రంలో మాతృ వందన స్కీమ్ అమలుకు ప్రభుత్వం ప్లాన్
శిశుసంక్షేమ శాఖ నుంచి సర్కారుకు ప్రతిపాదనలు ఈ స్కీమ్ ద్వారా మొదటి కాన్పుకు రూ.5 వేలు రెండో కాన్పులో
Read More












