
లేటెస్ట్
మేడిగడ్డపై ఏం చేద్దాం .. ఇప్పటికీ రిపోర్టు ఇవ్వని కేంద్ర జలశక్తి శాఖ
ఫిబ్రవరిలోనే ఎన్డీఎస్ఏ నుంచి కేంద్రానికి రిపోర్టు రిపోర్టు వస్తేనే ఏదైనా చేయొచ్చంటున్న అధికారులు ఈ నెల 30న జలసౌధలో అధికారులతో ప్రత్యేక మీటింగ
Read Moreపిట్లంలో ఘటన .. యాక్సిడెంట్ లో కానిస్టేబుల్ మృతి
పిట్లం, వెలుగు: యాక్సిడెంట్ లో కానిస్టేబుల్ చనిపోయిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఎస్ఐ రాజు తెలిపిన ప్రకారం.. పిట్లం పీఎస్ కానిస్టేబుల్బుచ
Read Moreశాంతియుత సమాజ స్థాపనకు కమ్యూనిటీ పెద్దలు చొరవ చూపాలి: హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజోయ్ పాల్ వ్యాఖ్య
హనుమకొండ, వెలుగు: వ్యక్తులు, వ్యవస్థల మధ్య తలెత్తిన వివాదాలను కమ్యూనిటీ పెద్దలు పరిష్కరించి శాంతియుత సమాజ స్థాపనకు చొరవ తీసుకోవాలని రాష్ట్ర హైకో
Read MoreUrvashiRautela: ఊర్వశీ రౌతేలా పేరుపై గుడి.. బద్రీనాథ్ పూజారులు విమర్శలు.. టీమ్ క్లారిటీ..
బాలీవుడ్, టాలీవుడ్ మోస్ట్ ట్రెండింగ్ ఐటెం క్వీన్ గా తన సత్తా చాటుతోంది ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela). అందంతో, తన డ్యాన్స్తో కుర్రకారును ఊపేస్తున్న
Read Moreగుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి .. కంది జైలులో ఘటన
సంగారెడ్డి, వెలుగు: గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. కందిలోని జిల్లా జైలులో రిమాండ్ ఖైదీ వెంకట్(39)కు శుక్రవారం
Read Moreవచ్చే నెల ఐఎస్ఎస్కు శుభాంశు శుక్లా.. మరో చరిత్రాత్మక మైలురాయికి చేరువలో భారత్
న్యూఢిల్లీ: అంతరిక్ష రంగంలో భారత్ మరో చరిత్రాత్మక మైలురాయికి చేరువైంది. వచ్చే నెలలో ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస
Read Moreవారసత్వ సంపదను రక్షించుకుందాం..మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపు
సమాజాభివృద్ధిలో వారసత్వానిది ప్రధాన పాత్ర అని కామెంట్ హైదరాబాద్, వెలుగు: వారసత్వం సమాజ మనగుడకు మైలురాయిగా నిలుస్తుందని మంత్రి జూపల
Read Moreరూ.140 కోట్ల సింగరేణి కార్మికుల పెన్షన్ ఫండ్ సాధించిన పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ : 35 ఏళ్ల తర్వాత కల సాకారం
గత 35 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్న సింగరేణి కార్మికుల పెన్షన్ ఫండ్ కలను సాకారం చేశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఈ అంశంపై పార్లమెంటులో గళమ
Read Moreవక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పరిగిలో భారీ ర్యాలీ
పరిగి, వెలుగు: వక్ఫ్ సవరణ చట్టం–2025ను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా పరిగిలోని మస్జిద్ కమిటీ ఆ
Read Moreకంచ గచ్చిబౌలి భూముల అక్రమాలపై విచారణ చేయాలి : కేటీఆర్
మోదీ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి: కేటీఆర్ హైదరాబాద్, వెలుగు: పర్యావరణ పరిరక్షణపై ప్రధాని నరేంద్ర మోదీ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని బీఆర్
Read MoreRCB vs PBKS: పంజాబ్పై ఓటమి ఎఫెక్ట్.. ఆర్సీబీ ఖాతాలో మరో చెత్త రికార్డ్
ఐపీఎల్ 18లో భాగంగా బెంగుళూరులోని చినస్వామి స్టేడియం వేదికగా శుక్రవారం (ఏప్రిల్ 18) పంజాబ్తో జరిగిన మ్యాచులో అతిథ్య ఆర్సీబీ ఓటమి పాలైంది. వర్షం అం
Read Moreరాష్ట్రంలో స్టాండింగ్ కమిటీ పర్యటన..ప్రభుత్వ పథకాల అమలు తీరు పరిశీలన
హైదరాబాద్, వెలుగు: కేంద్ర గ్రామీణాభివృద్ధి పథకాల పరిశీలనకు స్టాండింగ్ కమిటీ శనివారం నుంచి ఈ నెల 21 వరకు రాష్ట్రం లో పర్యటించనున్నది. కేంద్
Read MoreHydra: కాలనీ రోడ్లను కబ్జా చేసిన ఐస్క్రీమ్ కంపెనీ.. వనస్థలీపురంలో హైడ్రా కూల్చివేత
హైదరాబాద్ లో హైడ్రా మరోసారి దూకుడు పెంచింది. వనస్థలీపురంలో కాలనీ రోడ్లు కబ్జా చేసి కట్టిన కంపౌండ్ వాల్ తో పాటు ఇతర నిర్మాణాలను కూల్చి వేసింది. వనస్థలీ
Read More