లేటెస్ట్

ముందు మీ దేశంలో మైనారిటీలను కాపాడండి మాకు నీతులు చెప్పవద్దు : రణ్​ధీర్  జైస్వాల్

ముర్షిదాబాద్  హింసపై బంగ్లాదేశ్ కు భారత్  కౌంటర్ న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ చట్టాన్ని నిరసిస్తూ బెంగాల్ లోని ముర్షిదాబాద్ లో జరిగిన హింస

Read More

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేయాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

వీర్నపల్లి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకంలో ప్రొసీడింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

దేవరగుట్టపై సీసీ కెమెరాల ఏర్పాటు .. చిరుతల కదలికలు తెలుసుకునేందుకు ఫారెస్ట్​​ ఆఫీసర్ల యత్నం

నవాబుపేట, వెలుగు: మండలంలోని యన్మన్​గండ్ల గ్రామ మీపంలోని దేవరగుట్టపై సంచరిస్తున్న చిరుతల కదలికలు తెలుసుకునేందుకు ఫారెస్ట్​ అధికారులకు సీసీ కెమెరాలను ఏర

Read More

ఎంఎస్​ఎన్​ రియాల్టీ.. ‘వన్​’ ప్రాజెక్ట్​ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: -ఎంఎస్​ఎన్​ రియాల్టీ తమ ఫ్లాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్​

Read More

కెనడాలో కాల్పులు.. బుల్లెట్ మిస్ ఫైర్.. భారతీయ విద్యార్థిని మృతి

ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం వెళ్లిన భారతీయులు విదేశాల్లో మృతి చెందుతూనే ఉన్నారు. స్థానికుల అహంకార తూటాలకు ఎన్నో ఆశలతో వెళ్లిన వాళ్లు చనిపోవడం ఆంద

Read More

వారసత్వ సంపదను కాపాడుకోవాలి : ప్రొ. పాండురంగారావు

రామప్ప ఆలయంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే  వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ లో వారసత్వ సంపదను కాపాడుకోవ

Read More

ఇయ్యాల (ఏప్రిల్ 19న)  గద్వాలకు మంత్రి పొంగులేటి 

గద్వాల, వెలుగు:  జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ లో భూభారతి చట్టం అవగాహన సదస్సుకు చీఫ్  గెస్ట్ గా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరుకానున్న

Read More

వేగంగా ప్రైవేటీకరణ.. 4 పీఎస్​యూల్లో వాటాల అమ్మకం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2026 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణను వేగవంతం చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా కోల్ ఇండియా , లైఫ్ ఇన్సూరెన్స్ కార

Read More

నడిరోడ్డుపై రీల్స్.. వెతుక్కుంటూ వెళ్లి మరీ యువకుడి సరదా తీర్చిన పోలీసులు

బెంగళూరు: రీల్స్ సరదా ఓ తుంటరి యువకుడిని జైలుపాలు చేసింది. రోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చుని టీ తాగుతూ రీల్స్ చేశాడు.. దీంతో పోలీసులు వెతుక్కుంటూ వెళ్

Read More

వారంలోపే జీఎస్టీ రిజిస్ట్రేషన్.. రిస్క్​ ఉండే వ్యాపారాలకు నెల.. ప్రకటించిన సీబీఐసీ

న్యూఢిల్లీ: సాధారణ వ్యాపారాలకు జీఎస్టీ రిజిస్ట్రేషన్​ను వారంలోపు మంజూరు చేయాలని, ఎక్కువ ప్రమాదం ఉన్న వాటికి 30 రోజుల గడువు విధించాలని కేంద్ర పరోక్ష పన

Read More

ఇవాళ (ఏప్రిల్ 19న) జేఈఈ మెయిన్ -2 రిజల్ట్

హైదరాబాద్, వెలుగు: జేఈఈ మెయిన్ 2 ఫలితాలను శనివారం విడుదల చేయనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్లడించింది. గురువారం 'కీ'ని రిలీజ్

Read More

త్వరలో ఈపీఎఫ్ఓ 3.0.. పీఎఫ్ అప్లికేషన్ల పరిస్కారం మరింత వేగవంతం

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) త్వరలో ఈపీఎఫ్ఓ ​​3.0 పేరుతో ఒక కొత్త సిస్టమ్​ను ప్రారంభించనుంది. దీంతో పీఎఫ్ చందాదారుల అప్లికేషన్లు మ

Read More

బచ్చన్నపేట మండలంలో .. పిడుగుపడి 8 మందికి అస్వస్థత

ఇద్దరి పరిస్థితి విషమం బచ్చన్నపేట, వెలుగు : పిడుగుపాటుతో ఎనిమిది మంది రైతులు స్పృహ తప్పి పడిపోయారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘట

Read More