లేటెస్ట్

రెండు రోజుల్లో జాతర ఏర్పాట్లు పూర్తి చేయాలి : కలెక్టర్ స్నేహ శబరీశ్

భీమదేవరపల్లి, వెలుగు: ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి జాతర ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్న

Read More

అబ్దుల్ కలాం OSD పేరుతో జాబ్ ఫ్రాడ్.. ఢిల్లీ నేతలతో పరిచయాలున్నాయని చెప్పి..

అబ్దుల్ కలాం ఓఎస్డీ పేరుతో జాబ్ ఫ్రాడ్ వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి గ్రూప్ 1 అభ్యర్థి దగ్గర రూ. 7 లక్షలు వసూలు చేసి మోసం చేశాడు సయ

Read More

నీట్ ఎగ్జామ్ సెంటర్లో మౌలిక వసతులు కల్పించాలి : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

జనగామ అర్బన్, వెలుగు: నీట్​ పరీక్ష కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించాలని ములుగు కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్ అధికారులకు తెలిపారు. సోమవారం కలెక్ట

Read More

మేడారం మహాజాతరను విజయవంతం చేయాలి : కలెక్టర్ దివాకర

తాడ్వాయి, వెలుగు: మేడారం మహాజాతరను అధికారుల సమన్వయంతో విజయవంతం చేయాలని, జాతర నిర్వహణలో జోనల్ అధికారుల పాత్ర కీలకమని ములుగు కలెక్టర్ దివాకర అన్నారు. సో

Read More

ఫామ్ హౌస్ ఆందోళన సరికాదు : చైర్మన్ కమ్మరి బాల్ రాజు

ములుగు, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ను ముట్టడించడం కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యమని పీఏసీఎస్ వైస్ చైర్మన్ కమ్మరి బాల్ రాజు అన్నారు. ఆదివారం మర్కుక

Read More

కామారెడ్డి జిల్లాలో ఓటర్ల జాబితాలపై లీడర్ల అభ్యంతరాలు

కామారెడ్డి, వెలుగు : ఓటరు జాబితా తప్పుల తడకగా ఉందని పలు రాజకీయ పార్టీల నాయకులు అభ్యంతరాలను వెలిబుచ్చారు. సోమవారం జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో ఆయా పార

Read More

ఎస్ఆర్ఎస్పీ డీబీఎం 38 కెనాల్ భూములపై ఇరిగేషన్ సర్వే

నల్లబెల్లి, వెలుగు: ఎస్ఆర్ఎస్పీ డీబీఎం 38 కెనాల్​ భూములపై ఇరిగేషన్​సోమవారం సర్వే చేపట్టారు. వరంగల్​ జిల్లా నల్లబెల్లి మండల సమీపంలో బీఆర్ఎస్​లీడర్లు కబ

Read More

సర్పంచులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : అధ్యక్షుడు శంకర్ యాదవ్

ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్​ యాదవ్​​  మెదక్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుకు అండగా ఉంటుందని సర్పంచ్​ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్

Read More

గుప్త నిధులు బయటకు తీస్తామని చెప్పి.. రూ. 4.20 లక్షలతో ఉడాయించిన మోసగాళ్లు

    ముగ్గురి అరెస్ట్ రిమాండ్ కు తరలింపు రామాయంపేట, వెలుగు: గుప్త నిధులు బయటకు తీస్తామని నమ్మించి, డబ్బులతో పారిపోయిన ముగ్గురిని అరెస

Read More

మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎంపీ వంశీకృష్ణ..

మంగళవారం ( జనవరి 6 ) మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఆసుపత్రిలో గదులను పరిశీలించి రోగుల సౌకర్యాల గు

Read More

ముథోల్ అభివృద్ధికి ప్రత్యేక నిధులివ్వండి : మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావు పటేల్

మంత్రి వివేక్​ వెంకటస్వామిని కోరిన మాజీ ఎమ్మెల్యే నారాయణ్ ​రావు పటేల్​ భైంసా, వెలుగు: ముథోల్​ నియోజకవర్గ అభివృద్ధికి సీఎస్ఆర్, డీఎంఎఫ్ టీ నిధు

Read More

నాణ్యమైన బొగ్గు అందించాలి : జీఎం మునిగంటి శ్రీనివాస్

నస్పూర్, వెలుగు: ఏరియాలో ఉత్పత్తి అవుతున్న బొగ్గును నాణ్యతతో వినియోగదారులకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఉద్యోగిపై ఉందని శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి

Read More

ప్రజావాణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి : కలెక్టర్ హైమావతి

    కలెక్టర్ హైమావతి సిద్దిపేట టౌన్, వెలుగు: ప్రజావాణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమ

Read More