లేటెస్ట్

ఢిల్లీ ప్రమాదకర స్థాయిలో పొల్యూషన్.. AQI 400 దాటింది

ఢిల్లీలో పొల్యూషన్​ ప్రమాదకర స్థాయిక చేరింది. గురువారం( అక్టోబర్​30) ఢిల్లీ మొత్తం గాలి నాణ్యత బాగా దిగజారింది. అక్షర్​ ధామ్​ లో AQI 400  దాటింది

Read More

Market Fall: ఫెడ్ నిర్ణయంతో సెన్సెక్స్ నిఫ్టీ క్రాష్.. ఆగిన బుల్ రన్..

Sensex Crash: నిన్న భారీగా లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రయాణాన్ని ఇంట్రాడేలో కొనసాగిస్తున్నాయి. ఉదయం 10.29 గంటల సమయంలో సెన్

Read More

సింగరేణి కాలరీస్ కంపెనీలో.. కొత్తగా సత్తుపల్లి ఏరియా ఆవిర్భావం : సింగరేణి యాజమాన్యం

 జనరల్ మేనేజర్ గా చింతల శ్రీనివాస్ నియామకం భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి కాలరీస్ కంపెనీలో మరో కొత్త ఏరియా ఏర్పడింది. సింగరేణి వ్

Read More

హాస్య బ్రహ్మకు ‘సూర్యకాంతం స్మారక పురస్కారం’.. వెండితెర గుండమ్మతో బ్రహ్మీ నటించిన సినిమాలివే

‘‘గుండమ్మ కథ సినిమా మళ్ళీ తీయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఆవిడ పాత్ర పోషించేవారు లేక రీమేక్ చేయలేకపోయారు.. అది సూర్యకాంతమ్మ బ్రాండ్&rd

Read More

నకిలీ డెత్ సర్టిఫికెట్తో ఎల్ఐసీ క్లయిమ్ చేసిన నిందితుల అరెస్ట్

బూర్గంపహాడ్,వెలుగు: బతికివున్న వ్యక్తి పేరుతో నకిలీ డెత్​ సర్టిఫికెట్​సృష్టించి రూ. 10 లక్షలు ఎల్ఐసీ క్లయిమ్ చేసుకున్న నలుగురుని భద్రాద్రికొత్తగూడెం జ

Read More

పాల్వంచలో జెన్కో ఇంటర్ ప్రాజెక్టు గేమ్స్

పాల్వంచ, వెలుగు : తెలంగాణ జెన్​కో ఇంటర్ ప్రాజెక్టు క్రీడలు బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మహిళలకు క్యారమ్స్, చెస్

Read More

20 శాతం తేమ ఉన్నా.. పత్తి కొనండి : ఎంపీ మల్లు రవి

  కేంద్రానికి ఎంపీ మల్లు రవి విజ్ఞప్తి  న్యూఢిల్లీ, వెలుగు: మొంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న అకాల వ‌‌ర్షాలతో ప‌&zwn

Read More

పత్తి ఖతం! ఎడతెరిపిలేని వానలతో భారీగా పంటనష్టం

చెట్లపైనే ఉండలుగా చుట్టుకొని నేలరాలుతున్న పత్తి  లేటుగా విత్తనాలు నాటిన రైతులకు అపార నష్టం ఎకరానికి 15 క్వింటాళ్లు రావాల్సిన చోట 5 క్వింటా

Read More

కాశీ విశ్వనాథుని సన్నిధిలో సీతారాముల కల్యాణం

భద్రాచలం, వెలుగు  : ఉత్తరప్రదేశ్​లోని కాశీ విశ్వనాథుని సన్నిధిలో బుధవారం భద్రాచలం సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్తీకమాసం సందర

Read More

Munneru River : ముంచెత్తిన మున్నేరు వాగు. ..మహబూబాబాద్ – నర్సంపేట రాకపోకలు బంద్..

మొంథా తుఫాన్‌ తీరం దాటినా వాన గండం ఇంకా వెంటాడుతూనే ఉంది. మొంథా తుఫాను తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా  భారీ నుంచి అతిభ

Read More

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు సీజ్

మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరలో ఐదు రోజుల క్రితం టీజీఎంసీ అధికారులు ఫస్ట్​ ఎయిడ్​ సెంటర్లపై దాడులు చేశారు. కీసరకు చెందిన

Read More

సునీల్ బన్సల్ మీటింగ్కు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు డుమ్మా..చర్చనీయాంశంగా మారిన ముఖ్య నేతల తీరు

హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్  సునీల్ బన్సల్ రాష్ట్రంలో నిర్వహించిన కీలక సమావేశానికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు డుమ్మా

Read More

ఒకే ఇంట్లో రెండుసార్లు చోరీ పోలీసులకు పట్టుబడిన దొంగ

కరీంనగర్​ రూరల్, వెలుగు: ఒకే ఇంట్లో రెండు సార్లు చోరీ చేసిన దొంగను పట్టుకున్నట్లు కరీంనగర్ రూరల్‌‌‌‌ ఏసీపీ విజయ్‌‌‌

Read More