లేటెస్ట్
తిరుమలలో మరో కొత్త ప్రాజెక్ట్ ... శాటిలైట్ కిచెన్.. రిలయన్స్ సహకారం
తిరుమలలో మరో చారిత్రాత్మక ప్రాజెక్ట్... శాటిలైట్ కిచెన్ నిర్మాణానికి ముఖేష్ అంబానీ చేయూత... సుమారు 100 కోట్ల వ్యయంతో నిర్మాణం.... సుమారు 2 లక
Read Moreహోటళ్లలో ఫుడ్సేఫ్టీ అధికారుల తనిఖీ
ఖమ్మం రూరల్, వెలుగు : ఏదులాపురం మున్సిపాలిటీలో పలు హోటళ్లు, మొబైల్ టిఫిన్ సెంటర్లు, మిల్క్ పార్లర్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం తనిఖీ చేశారు.
Read Moreప్రతి నెలా 100 ఫోన్లు రికవరీ : ఎస్పీ నరసింహ
సూర్యాపేట, వెలుగు: ప్రతి నెలా జిల్లా పోలీసులు 100కు పైగా మొబైల్ ఫోన్స్ రికవరీ చేస్తున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. మంగళవారం 102 ఫోన్
Read Moreక్రీడలతో ఆరోగ్యవంతమైన జీవితం : కలెక్టర్ ఇలా త్రిపాఠి
కలెక్టర్ ఇలా త్రిపాఠి హాలియా/ నల్గొండ అర్బన్, వెలుగు: క్రీడల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం లభిస్తుందని నల్గొండ కలెక్ట
Read Moreమౌలానా అబుల్ కలాం ఆజాద్ కు ఘన నివాళి
భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్, వెలుగు : రాష్ట్రంతో పాటు దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం
Read Moreనల్గొండ జిల్లాలో గంజాయి రవాణా కేసులో నలుగురు అరెస్టు
నకిరేకల్, (వెలుగు): గంజాయి రవాణా కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శివరామిరెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక పీఎస్లో వివరాలు వెల్లడి
Read Moreఆన్ లైన్ బెట్టింగ్ లో నష్టపోయి దొంగగా మారిన బీటెక్ యువకుడు
హుజూర్ నగర్, వెలుగు: ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం భీమవరంనకు చెందిన మల్లికార్జున్ రెడ్డి బీటెక్ పూర్తి చేసి ఆన్ లైన్ గేమ్స్ బెట్టింగ్ యాప్ లో
Read Moreపీహెచ్సీలను బలోపేతం చేయాలి : ములకలపల్లి రాములు
సూర్యాపేట, వెలుగు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించి, వాటిని బలోపేతం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్
Read Moreరైతులూ జర జాగ్రత్త: మీ భూమి రికార్డులపై కన్నేసిన సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్: ఈజీ మనీ, అక్రమ సంపాదనకు అలవాటు పడిన సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. ఇన్నాళ్లు బ్యాంక్ కేవైసీ అప్&zwnj
Read Moreఖమ్మం జిల్లా డీఈవోగా చైతన్య జైని
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారిగా చైతన్య జైని మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇన్చార్జ్ జిల్లా అధికారిగా బాధ్యతలు
Read Moreఅబుల్ కలాం ఆశయాలను కొనసాగిద్దాం : కలెక్టర్ తేజేస్ నంద్లాల్ పవార్
సూర్యాపేట/ తుంగతుర్తి, వెలుగు: మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలను కొనసాగిద్దామని సూర్యాపేట కలెక్టర్ తేజేస్ నంద్లాల్ పవార్ పిలుపునిచ్చారు. మంగళవారం
Read Moreనవంబర్ 13 నుంచి ఎంజీయూ పరిధిలో సెమిస్టర్ పరీక్షలు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 30 పరీక్ష కేంద్రాలు హాజరుకానున్న 18,827 మంది విద్యార్థులు నల్గొండ, వెలుగు: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధ
Read Moreయాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఘనంగా అంజన్నకు ఆకుపూజ
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆలయ క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి 'ఆకు పూజ'ను ఆలయ అర్చకులు మంగళవారం ఘనంగా
Read More












