
లేటెస్ట్
ఖతార్ జైల్లో వడోదరా వాసి.. డేటా చోరీ కేసులో 3 నెలలుగా దోహా జైల్లోనే..
న్యూఢిల్లీ: గుజరాత్ వడోదరాకు చెందిన అమిత్ గుప్తా.. డేటా చోరీ కేసులో ఖతార్ పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు నెలలుగా అతన్ని దోహాలోని జైల్లో ఉంచారు. అతను టె
Read Moreఉక్రెయిన్పై డ్రోన్ల వర్షం.. ఐదేండ్ల చిన్నారి సహా ఏడుగురు దుర్మరణం
కీవ్: కాల్పుల విరమణ చర్చలకు ముందు ఉక్రెయిన్ పై రష్యా శనివారం అర్ధరాత్రి డ్రోన్లతో భీకరంగా దాడి చేసింది. ఈ దాడుల్లో ఏడుగురు చనిపోయారు. మృతుల్లో ఐదేండ్ల
Read More‘మిస్ వరల్డ్’తో.. తెలంగాణకు ప్రపంచ గుర్తింపు
హైదరాబాద్ నగరం మరో ప్రపంచ వేడుకకు వేదికగా మారింది. ‘హప్పెనింగ్ సిటీ’గా పేరొందిన ఈ నగరం 72 వ ప్రపంచ సుందరి పోటీల నిర్వహణకు ఆతిథ్యం ఇవ్వనుంద
Read Moreఎకరాకు రూ.25 వేల నష్ట పరిహారం ఇవ్వాలి .. బీఆర్ఎస్ నేతల డిమాండ్
దేవన్నపేట పంపు హౌజ్ ను పరిశీలన హనుమకొండ / ధర్మసాగర్, వెలుగు: దేవాదుల ప్రాజెక్టు కింద ఎండిపోయిన ప్రతి ఎకరానికి రూ.25 వేల నష్ట పరిహా
Read Moreపోలీస్ వాహనాన్ని పేల్చిన మావోయిస్టులు
ఇద్దరు జవాన్లకు గాయాలు చత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఘటన భద్రాచలం, వెలుగు : చత్తీస్&zw
Read Moreఏం జరిగింది: ఢిల్లీలోని పబ్లిక్ పార్క్లోటీనేజ్ బాయ్, గర్ల్ ఉరి
ఢిల్లీలోని పబ్లిక్ పార్క్లోటీనేజ్ బాయ్, గర్ల్ ఉరి న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఓ పబ్లిక్పార్క్లో టీనేజర్ బాలుడు, బాలిక చెట్టుకు ఉ
Read Moreమణిపూర్లో శాంతి నెలకొంటుంది: కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్
ఇంపాల్: మణిపూర్లో శాంతి నెలకొంటున్నదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. శాంతి స్థాపన ప్రక్రియలో పురోగతి
Read More626 టీచర్ల మ్యూచువల్ బదిలీలకు ఒకే
నేడో, రేపో అధికారిక ఉత్తర్వులు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీచర్ల మ్యూచువల్ బదిలీలకు సర్కారు ఒకే చెప్పింది. 626 పరస్పర బదిలీలకు సంబంధి
Read Moreట్రంప్ ట్రేడ్ వార్.. టూరిజంపై ఎఫెక్ట్: ఈ ఏడాది అమెరికాకు 5.1% తగ్గిన విదేశీ పర్యాటకులు
యూఎస్ టూరిజం సెక్టార్కు 64 బిలియన్ డాలర్ల నష్టం ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నివేదిక లండన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
Read Moreగాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 26 మంది దుర్మరణం
15 నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో 50వేల మంది మృతి 1.13 లక్షల మందికి గాయాలు గాజా: దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతున్
Read More2న ఢిల్లీలో బీసీల పోరు గర్జన : జాజుల శ్రీనివాస్ గౌడ్
జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి ఖైరతాబాద్, వెలుగు: తెలంగాణలో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును పార్ల
Read Moreఎలక్షన్ కమిషన్ ఒక విఫల సంస్థ: రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్
న్యూఢిల్లీ: దేశంలో ఎలక్షన్ కమిషన్(ఈసీ) ఒక విఫల సంస్థ అని, ఏమీ పనిచేయట్లేదని కాంగ్రెస్ ఎంపీ కపిల్ సిబల్
Read Moreఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో నేడు సుప్రీంకోర్టులో సర్కారు అఫిడవిట్!
న్యూఢిల్లీ, వెలుగు: ఎమ్మెల్యేల ఫిర్యాయింపు వ్యవహారంలో రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టులో సోమవారం అఫిడవిట్ దాఖలు చేయనున్న ట్టు సమాచారం. కారు గుర్తుపై గెలి
Read More