
లేటెస్ట్
వ్యవసాయంలో యాంత్రీకరణకు అడుగులు
ఎస్ఎంఏఎం స్కీం కింద జోగులాంబ జిల్లాకు రూ.56.88 లక్షలు చిన్న, సన్నకారు, మహిళా రైతులకు ప్రయారిటీ ఈ నెల చివరి నాటికి దరఖాస్తు చేసుకునేందుకు గడువు
Read Moreబైక్ను ఢీకొట్టిన లారీ.. భార్య మృతి..భర్త పరిస్థితి విషమం
గజ్వేల్ మండలంలో ప్రమాదం గజ్వేల్, వెలుగు : బైక్పై వెళ్తున్న దంపతులను లారీ ఢీకొట్టడంతో భార్య చనిపోగా, భర్త తీవ్రంగా గాయప
Read Moreనొప్పి లేకుండా చంపేస్తుంది .. నల్గొండ జిల్లాలో 500 మంది మస్కులర్ డిస్ట్రోఫీ పేషెంట్లు ఉన్నట్టు గుర్తింపు
రాష్ట్రంలో 3,500 మంది బాధితులు ఉండొచ్చని అంచనా.. కొందరికి ఆసరా పింఛన్ వస్తుండగా..మరికొందరికి రావట్లేదు ఏపీలో ఇస్తున్నట్టుగా ర
Read Moreకడుతుండగానే.. పగుళ్లు సింగరేణి క్వార్టర్ల నిర్మాణంలో నాణ్యత కరువు
కొత్తగూడెం కార్పొరేట్, ఏరియాల్లో రూ. 310 కోట్లతో పనులు ఆఫీసర్ల పర్యవేక్షణ లోపం.. నాణ్యతకు తిలోదకాలు భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగర
Read Moreఫండ్స్ ఇస్తం.. డోంట్ వర్రీ.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి హామీ
సీడీపీ, ఎస్డీఎఫ్ నిధులు మంజూరు చేస్తం వీటి కింద బడ్జెట్లో 3 వేల కోట్లు పెట్టినం ఇబ్బందులేమున్నా డైరెక్టుగా
Read Moreఆన్లైన్లో జోరుగా ఐపీఎల్ బెట్టింగ్ దందా..ప్రతి మ్యాచ్కు కోడ్, ఐడీ, పాస్వర్డ్ తో ఎంట్రీ
గోవా, ముంబైలో మెయిన్ బుకీలు.. సిటీలో సబ్ బుకీలు, పంటర్లు ప్రతి మ్యాచ్&zwn
Read Moreకాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వం.. ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శ
సిద్దిపేట, వెలుగు : బీఆర్ఎస్ హయాంలో రైతులకు గిట్టుబాటు ధర దక్కితే.. కాంగ్రెస్ హయాంలో మాత్రం ఇబ్బందులు ఎదురవు
Read Moreమత్తు వదలట్లే !.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో డీ- అడిక్షన్ సెంటర్ కోసం ఎదురుచూపులు
గతంలో ప్రతిపాదనలు పంపినా అమలు కాలే డ్రగ్స్, గంజాయి, మద్యానికి బానిసలు అవుతున్న యువత నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లాలో డీ&
Read Moreనత్తనడకన ఎల్ఆర్ఎస్.. ఆన్లైన్లో ప్లాట్ల కొలతల్లో తేడాలు
కొందరి వివరాలు కనిపించట్లే సరిచేసుకుందామంటే సర్వర్ బిజీ ఈ నెల 31తో ముగియనున్న 25 శాతం రాయితీ గడువు నిజామాబాద్జిల్లాలో దరఖాస్తుదారుల ఎ
Read Moreఫుడ్ వద్దు.. గంజాయి ఇవ్వండి.. జైలులో మీరట్ మర్డర్ కేసు నిందితుల డిమాండ్
డ్రగ్స్కు బానిసలైనట్టు గుర్తించిన అధికారులు డీ అడిక్షన్ సెంటర్ లో ఉంచి అబ్జర్వ్ చేస్తున్న డాక్టర్లు లక్నో: మీరట్లో మర్చంట
Read Moreమహిళా రైతులకు ఊతం .. సబ్సిడీపై వ్యవసాయ పనిముట్ల అందజేత
ఉమ్మడి జిల్లాకు రూ.2.45 కోట్ల మంజూరు 1146 మంది రైతులకు లబ్ధి పదేండ్ల తర్వాత సబ్సిడీ పరికరాలు వస్తుండడంతో రైతుల్లో హర్షం ఆసిఫాబాద్, వ
Read Moreఇరిగేషన్ ప్రాజెక్టులకు అప్పుల గండం
బడ్జెట్లో ఈ శాఖకు రూ.23,373 కోట్లు.. ఇందులో అప్పుల చెల్లింపులకే రూ.10 వేల కోట్లు ఒక్క కాళేశ్వరం కిస్తీలకే రూ.7 వేల కోట్
Read Moreబెట్టింగ్ ప్రమోట్ చేశారంటూ బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ పై ఫిర్యాదు
నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో అడ్వకేట్ ఫిర్యాదు హైదరాబాద్ సిటీ, వెలుగు: ఓ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశా,రంటూ సినీ నటులు బాలకృష్ణ, ప్రభాస్,
Read More