కర్ణాటక: ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవించాలని కర్ణాటక ఎంపీ సుమలత అంబరీష్ అన్నారు. హిజాబ్ వివాదంపై ఆమె స్పందించారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించొద్దని హితవు పలికారు. వేరే ప్రాంతంలో ఎవరూ కూడా హిజాబ్ ను వ్యతిరేకించకపోడం బాధేస్తుందని అన్నారు. కానీ కొన్ని ఇనిస్టిట్యూషన్స్ మాత్రం స్టూడెంట్స్, పేరెంట్స్ తో కలిసి హిజాబ్ ను అనుమతించకుండా రూల్స్ ఏర్పరచుకున్నాయని తెలిపారు. ప్రజలే వారి ప్రాధాన్యతలను ఏర్పరచుకోవాలని సూచించారు. హిజాబ్ ముఖ్యమా.. చదువు ముఖ్యమా అని ఎవరికి వారే నిర్ణయించుకోవాలన్నారు. లేకుంటే హిజాబ్ కు అనుమతించే ఇనిస్టిట్యూషన్స్ లో జాయిన్ కావాలని సూచించారు.
Law of the land must prevail. You can't defy court orders.The thing I find disturbing is that no one is disallowing hijab elsewhere. It's just a few institutions that've formed their own rules with consent of parents also:Sumalatha Ambareesh, Independent MP from Mandya, Karnataka pic.twitter.com/MtPx4pqjAB
— ANI (@ANI) March 28, 2022
You should choose your priorities and decide whether education is important enough, or else you can choose an institution that allows you to wear hijab: Independent MP from Mandya, Sumalatha Ambareesh
— ANI (@ANI) March 28, 2022
ఇవి కూడా చదవండి..