ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాయి అన్ని దేశాలు. ఇందులో భాగంగా చేపట్టిన లాక్ డౌన్ పై స్పందించారు ప్రంపంచ ఆరోగ్య సంస్థ(WHO) చీఫ్ టెడ్రోస్ అదనమ్ గెబ్రియాసిస్. కరోనాను అరికట్టేందుకు లాక్ డౌన్ చర్యలు సరిపోవన్నారు. మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు సూచించారు. కరోనా బాధితులను గుర్తించి..వారిని ఐసోలేట్ చేయాలన్నారు. అందరికీ కరోనా పరీక్షలు చేసి, నిర్ధారణ అయిన వారికి ట్రీట్ మెంట్ అందించాలన్నారు. లాక్డౌన్ సమయంలోనే కరోనా వైరస్పై అటాక్ చేయాలని, ఈ అవకాశాన్ని అన్ని దేశాలు వాడుకోవాలన్నారు. ప్రజా ఆరోగ్య వ్యవస్థను మరింత విస్తరింపచేయాలన్నారు. పూర్తి స్థాయిలో అనుమానిత కేసులను గుర్తించే వ్యవస్థను తయారు చేసుకోవాలని సూచించారు టెడ్రోస్.
కరోనాపై ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలి:WHO
- విదేశం
- March 26, 2020
లేటెస్ట్
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- ఇన్కమ్ ట్యాక్స్ ఆపీస్ లో అగ్నిప్రమాదం.. అధికారి మృతి
- DC vs LSG: రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. లేచి చప్పట్లు కొట్టిన లక్నో ఓనర్
- తెలంగాణలో 65.67 శాతం పోలింగ్
- పసిబిడ్డలలో ప్రారంభ విద్య..తల్లిదండ్రులు ఎలా నడుచుకోవాలి
- ఏపీలో ఎవరు గెలిచినా.. సత్సంబంధాలు కొనసాగిస్తం : సీఎం రేవంత్ రెడ్డి
- బ్యాంకులకు 3వేల 400 కోట్ల మోసం.. DHFL మాజీ డైరెక్టర్ అరెస్ట్
- Kalki 2898 AD: ప్రభాస్ కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.!..ఎప్పుడు..ఎక్కడో తెలుసా?
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- ఏపీలో ఘోర ప్రమాదం.. ఐదుగురు కూలీలు మృతి
Most Read News
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- విద్యుత్శాఖ అలర్ట్