మహబూబ్ నగర్
మధ్యాహ్న భోజనం ..పప్పులో కప్ప ..మహబూబ్నగర్ జిల్లా లాల్కోట హైస్కూల్లో ఘటన
చిన్నచింతకుంట, వెలుగు : హైస్కూల్ స్టూడెంట్లకు మధ్యాహ్న భోజనం సమయంలో వడ్డించిన పప్పులో కప్ప కనిపించింది. ఈ ఘటన మహబూబ్&zwn
Read Moreప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. నాగర్కర్నూల్ జిల్లా గుడిపల్లో దారుణం
యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం కందనూలు, వెలుగు : నాగర్కర్నూల్&z
Read Moreలోకల్ లీడర్ల పంతాలతో.. అభివృద్ధి పనులకు బ్రేక్ తాము చెప్పిన చోటే చేయాలని పోటాపోటీ ఆందోళనలు
ముందుకు సాగని జూరాల రోడ్ కం హైలెవెల్ బ్రిడ్జి గద్వాల జిల్లా కోర్టు స్థల ఎంపికపై ఏడాదిగా వివాదం నడిగడ్డలోప్రతి డెవలప్&zw
Read Moreహాస్టల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి : ఎంపీ మల్లు రవి
ఎంపీ మల్లు రవి ఆమనగల్లు, వెలుగు : బీసీ బాలుర హాస్టల్ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అధికారులను ఆద
Read Moreఅక్టోబర్ 16న పీయూ స్నాతకోత్సవం
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : ఈనెల16న పాలమూరు యూనివర్సిటీ 4వ స్నాత కోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ఆ వర్సిటీ వైస్ చాన్స్లర్ జీఎన్ శ్రీనివాస్ తెలిపార
Read Moreఏకాభిప్రాయంతోనే డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక : నారాయణస్వామి
ఏఐసీసీ అబ్జర్వర్ నారాయణస్వామి వనపర్తి/నర్వ, వెలుగు : కాంగ్రెస్ అనుబంధ సంఘాల ఏకాభిప్రాయంతో డీసీసీ అధ్యక్షుడిని ఎన్నుకుంటామని ఏఐసీస
Read Moreఏసీబీకి చిక్కిన ఎలక్ట్రిసిటీ లైన్మెన్
రైతు నుంచి రూ.15 వేలు తీసుకుంటుండగా పట్టివేత వంగూరు, వెలుగు: కొత్త ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు కోసం లంచం తీసుకుంటూ నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మ
Read Moreదొంగల ముఠా అరెస్ట్.. ఐదుగురు నిందితుల్లో ముగ్గురు మహిళలు
బంగారు, వెండి ఆభరణాలు, ఆటో, బైక్ సీజ్ మీడియా సమావేశంలో నర్సంపేట ఏసీపీ రవీందర్రెడ్డి నర్సంపేట, వెలుగు :
Read Moreశ్రీశైలం అభివృద్ధికి.. మాస్టర్ ప్లాన్ రూ.1,657 కోట్లతో ఏపీ సర్కార్ ప్రపోజల్స్
తిరుమల తరహాలో డెవలప్ మెంట్ రేపు శ్రీశైలానికి రానున్న ప్రధాని మోదీ భారీ బందోబస్తు ఏర్పాట్లలో పోలీసులు గురువారం ఉదయం నుంచి మధ్యాహ
Read Moreపాలమూరు యూనివర్సిటీలో స్నాతకోత్సవానికి సర్వం సిద్ధం..
రేపు పాలమూరు యూనివర్సిటీ నాల్గో కాన్వొకేషన్ హాజరుకానున్న గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ పారిశ్రామిక వేత్త ఎంఎస్ఎన్ రెడ్డి గౌరవ డాక్టరేట్కు ఎంపిక
Read Moreఆస్తి పంచిచ్చినా.. ఒప్పుకున్న డబ్బులిస్తలేరు.. కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన వృద్ధురాలు
గద్వాల, వెలుగు: ఆస్తి పంచిచ్చినా.. పెద్ద కొడుకు, కోడలు ఒప్పుకున్న డబ్బులను తనకు ఇస్తలేరని ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. సోమవారం ప్రజావాణిలో కలెక
Read Moreసీపీఆర్ పై అందరికీ అవగాహన ఉండాలి : కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: సీపీఆర్పై అందరికీ అవగాహన ఉండాలని, ఆకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ కు గురైన వ్యక్తులకు సకాలంలో సీపీఆర్&zwn
Read Moreనిధులు తెచ్చి.. జడ్చర్లను అభివృద్ధి చేస్తా : ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల టౌన్, వెలుగు: వరద కష్టాలను శాశ్వతంగా తొలగించేందుకు అవసరమైన నిధులను తెచ్చి.. జడ్చర్ల పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్
Read More












