మహబూబ్ నగర్

ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా గాయత్రి బాధ్యతల స్వీకరణ

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్​ ఎక్సైజ్​ సూపరింటెండెంట్ గా డి.గాయత్రి గురువారం బాధ్యతలు చేపట్టారు. కలెక్టర్  పి ఉదయ్ కుమార్ ను మర్యాదప

Read More

సార్వత్రిక సమ్మెకు టీచర్ల మద్దతు

వనపర్తి టౌన్, వెలుగు: రైతులు, కార్మికులు ఈ నెల 16న నిర్వహించ తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ మద్దతు తెలిపింది. గురువారం సంఘం ఆ

Read More

స్నాక్స్ పెడ్తలేరని డీఈవోకు కంప్లైంట్

గోపాల్ పేట, వెలుగు: మండలకేంద్రంలోని హైస్కూల్ ను  గురువారం డీఈవో గోవిందరాజులు తనిఖీ చేశారు. స్కూల్ లో ఉదయం పూట రాగి జావ ఇస్తున్నారా? అని విద్యార్థ

Read More

2.38 కోట్ల డెవలప్​మెంట్​ వర్క్స్​కు తీర్మానం

పాలమూరు, వెలుగు: రూ.2.38 కోట్ల పదిహేనో ఫైనాన్స్​ ఫండ్స్​తో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు జడ్పీ పాలకవర్గం తీర్మానించింది. జడ్పీ చైర్ పర్సన్  స్

Read More

హార్ట్​ ఎటాక్​తో డాక్టర్ మృతి

     శామీర్​పేట రిసార్ట్స్​లో కుప్పకూలిన భరత్​రెడ్డి      మృతుడు మాజీ ఎమ్మెల్యే చింతల అన్న కొడుకు కల్వకుర

Read More

ఇసుక తోడుడు మళ్లా షురూ

పాలమూరు జిల్లాలో మొదలైన ఇసుక అక్రమ రవాణా గ్రౌండ్​ వాటర్​ పడిపోతుండడంతో ఆందోళనలో రైతులు మహబూబ్​నగర్, వెలుగు: పాలమూరు జిల్లాలో పొలిటికల్​

Read More

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

కోస్గి, వెలుగు: ఈ నెల 18న కోస్గి పట్టణానికి సీఎం రేవంత్​రెడ్డి రానున్నారు. స్థానిక గవర్నమెంట్​ జూనియర్  కాలేజీలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్

Read More

కేంద్ర ప్రభుత్వ వైఖరిని  ఖండించండి : శ్రీనివాస్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం రైతులపై చేస్తున్న జులుంను ఖండించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్  కోరారు.

Read More

మద్దతు ధర కోసం రైతుల తండ్లాట .. 10 రోజుల్లో మూడోసారి రైతుల ఆందోళన

వేరుశనగ కొనుగోళ్లలో దగా చేస్తున్న వ్యాపారులు నాగర్ కర్నూల్/అచ్చంపేట, వెలుగు: ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కోసం వేరుశనగ పండించిన రైతులు

Read More

కాంగ్రెస్  పార్టీ గెలుపులో మహిళలదే కీలక పాత్ర : సునీతారావు

పాలమూరు, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్  పార్టీ గెలుపులో మహిళలు ప్రధాన పాత్ర పోషించారని మహిళా కాంగ్రెస్  రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు పేర్క

Read More

మద్దతు ధర కోసం రైతుల తండ్లాట..10 రోజుల్లో మూడోసారి రైతుల ఆందోళన

    వేరుశనగ కొనుగోళ్లలో దగా చేస్తున్న వ్యాపారులు     అచ్చంపేటలో 10 రోజుల్లో మూడోసారి రైతుల ఆందోళన నాగర్ కర్నూల్/అచ్

Read More

ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి : పి.ఉదయ్ కుమార్  

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్, రెవెన్యూ, మైనింగ్, పంచాయతీరాజ్  అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్ట

Read More

జోగులాంబను దర్శించుకున్న  నారా బ్రాహ్మణి

అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి అమ్మవార్లను మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కోడలు, హీరో బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి మంగళవారం దర్శించుకు

Read More