మహబూబ్ నగర్

ఏసీబీకి చిక్కిన ముగ్గురు ఉద్యోగులు

రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన గద్వాల డీపీవో, పంచాయతీ సెక్రటరీ రూ.15 వేలు తీసుకుంటూ నల్గొండ జిల్లా మర్రిగూడలో సర్వేయర్..​ గద్వాల, వెలు

Read More

సొంతింటి కలకు అడుగులు డెమో ‘ఇందిరమ్మ ఇల్లు’ సిద్ధం

45 గజాలలో ఇంటి నిర్మాణం మొదటి విడతలో సొంత జాగా ఉన్న వారికే అవకాశం అర్హుల గుర్తింపు తర్వాత నిర్మాణాలపై అవగాహన కార్యక్రమం మహబూబ్​నగర్, వెలుగ

Read More

మిషన్​భగీరథ నీళ్లను ప్రజలు తాగుతలేరు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డి

గత ప్రభుత్వం కమీషన్ల కోసమే ఈ పథకాన్ని తీసుకొచ్చింది మహబూబ్​నగర్​ఎమ్మెల్యే యెన్నం మహబూబ్​నగర్​రూరల్, వెలుగు : మిషన్​భగీరథ నీటిని ప్రజలు ఎవరూ

Read More

‘క్లాస్​రూంలో స్టూడెంట్ ఉండగానే తాళం’ ఘటనపై విచారణ

లింగాల, వెలుగు : మండల పరిధిలోని శాయిన్ పేట యూపీఎస్ లో బుధవారం స్టూడెంట్స్​తరగతి గదిలో ఉండగానే తాళం వేసిన ఘటనపై గురువారం ఎంఈవో బషీర్ అహ్మద్ విచారణ చేపట

Read More

బాలికల విద్యపై ప్రచారం చేయాలి : కలెక్టర్​ సిక్తా పట్నాయక్​

నారాయణపేట, వెలుగు :  గ్రామాల్లో బాలిక విద్యపై విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్​ సిక్తా  పట్నాయక్​ అధికారులను ఆదేశించారు. గురువారం బేటీ బచావో

Read More

ఉల్లిగుండంలోని ఇంట్లో చోరీ

నారాయణపేట, వెలుగు : ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడిన ఘటన దామరగిద్ద మండలం ఉల్లిగుండం గ్రామంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చంద్ర

Read More

గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యం : ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ   లింగాల, వెలుగు : గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు

Read More

మన్యంకొండ వాసా..గోవిందా..సంబురంగా వేంకటేశ్వరుని రథోత్సవం

వేలాదిగా తరలి వచ్చిన భక్తజనం మహబూబ్​నగర్​ రూరల్, వెలుగు : రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన మహబూబ్​నగర్​ జిల్లాలోని మన్యంకొండ వేంకటేశ్వరుని రథోత్సవం

Read More

ఇసుక దందాకు చెక్..​ సీఎం వార్నింగ్​తో కదిలిన అధికారయంత్రాంగం

స్పెషల్​ టాస్క్​ఫోర్స్​ టీమ్​ ఏర్పాటు అందబాటులోకి సాండ్​ ట్యాక్సీ పుంజుకోనున్న నిర్మాణ పనులు ​ నాగర్​కర్నూల్, వెలుగు:ఇసుక అక్రమ రవాణాకు పా

Read More

ఫిబ్రవరి 19 నుంచి శ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవాలు

పులుల కోనలో మహా పాదయాత్రకు అధికారుల ఏర్పాట్లు ఏపీ, తెలంగాణ నుంచి భారీగా రానున్న శివ స్వాములు మహబూబ్​నగర్ ​/శ్రీశైలం, వెలుగు : &nbs

Read More

జములమ్మకు పోటెత్తిన భక్తులు

గద్వాల, వెలుగు: నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ అమ్మవారికి పౌర్ణమి సందర్భంగా బుధవారం భక్తులు పోటెత్తారు. కర్నాటక, మహారాష్ట్రతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంత

Read More

ఆదివాసీలు రాజకీయంగా ఎదగాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్, వెలుగు: ఆదివాసీలు రాజకీయంగా ఎదగాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. బుధవారం కొల్లాపూర్  మండలం సోమశిల గ్రామంలో ఉమ్మడి జిల్లా

Read More

పంచాయతీ ఎన్నికలు పక్కాగా నిర్వహించాలి : కలెక్టర్  సిక్తా పట్నాయక్

నారాయణపేట, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని కలెక్టర్  సిక్తా పట్నాయక్  సూచించారు. పట్టణంలోని స్కి

Read More