ముంబై : దేశంలో కరోనా వ్యాప్తి అరికట్టేందుకు మహీంద్రా సంస్థ తమ వంతు సహాయం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే వెంటిలేటర్లు, మాస్క్ లు, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ (పీపీఈ) తయారు చేస్తోన్న సంస్థ తాజాగా ముంబైలోని ఆటో ఫ్లాంట్ లో శానిటైజర్స్ తయారు చేస్తోంది. దాదాపు 500 మంది ఉద్యోగులు ఇందుకోసం శ్రమిస్తున్నారు. శానిటైజర్స్ అనుమతించేందుకు ప్రభుత్వం నుంచి మహీంద్రా సంస్థ అనుమతి కోరింది. మహీంద్రా ఆటో, ట్రాక్టర్స్ ప్లాంట్లను వెంటిలేటర్లు, గ్లౌవ్స్ , శానిటైజర్స్ ను తయారు చేసేందుకు ఉపయోగిస్తున్నారు. ఒక్కో వెంటిలేటర్ ను రూ. 7500 రూపాయలకే అందించేలా వాటిని సంస్థ తయారు చేస్తోంది. కరోనా కేసులు పెరిగినా వెంటిలేటర్లు, ఇతర మెడికల్ ఎక్విప్ మెంట్ కు కొరత లేకుండా ఉండేందుకు కేంద్రం పలు ప్రైవేట్ సంస్థలను వీటిని తయారు చేయాలని కోరింది. దీంతో మహీంద్రా సంస్థ ముందుకు వచ్చి కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేస్తోంది.
శానిటైజర్స్ ను తయారు చేస్తున్న మహీంద్రా సంస్థ
- దేశం
- April 13, 2020
లేటెస్ట్
- హిట్ లిస్ట్ మూవీ టీజర్ను రిలీజ్ చేసిన సూర్య
- బాక్సర్ పర్వీన్పై సస్పెన్షన్ వేటు
- తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా బస్సు దగ్ధం.. 8 మంది మృతి
- హైదరాబాద్ పోలింగ్పై ఈసీ ఫోకస్ పెట్టాలి : నిరంజన్
- నిజామాబాద్ పద్మవ్యూహమని తెలిసినా పోటీ చేశా : జీవన్ రెడ్డి
- వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను..రిపేర్ చేయండి : మంత్రి కోమటిరెడ్డి
- కన్నప్పలో కీ రోల్
- ఎమ్మెల్యే కారు నంబరుతో మరో కారు చక్కర్లు
- కేఏ పాల్పై చీటింగ్ కేసు
- బుట్టబొమ్మకి..కోలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్
Most Read News
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి
- Scam 2010: రెండు వేలతో లక్షల కోట్లు సంపాదించాడు.. సహారా స్కామ్ కథతో స్కామ్ 2010