ఇంఫాల్: మణిపూర్లో పూర్తి నిరాయుధీకరణ చేపట్టాలని కోరుతూ ఆ రాష్ట్రానికి చెందిన 40మంది ఎమ్మెల్యేలు ప్రధాని మోదీకి బుధవారం లెటర్ రాశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పెంపొందించేందుకు ఈ చర్య చాలా అవసరమని స్పష్టం చేశారు. దీంతో పాటు కుకీ మిలిటెంట్ గ్రూపులతో కుదుర్చుకున్న' సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్' ఒప్పందాన్ని వాపస్ తీసుకోవాలని మోదీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఎన్ఆర్సీని అమలుచేసి.. అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ఆయుధాలతో చొరబడుతున్న విదేశీ మూకలను అరికట్టాలని కోరారు.
నిరాయుధీకరణతోనే మణిపూర్లో శాంతి.. ప్రధానికి 40 మంది ఎమ్మెల్యేల లేఖ
- దేశం
- August 11, 2023
లేటెస్ట్
- ఎమ్మెల్సీ ఎన్నికల సందడి
- కేబినెట్ భేటీ వాయిదా.. ఈసీ నుంచి రాని అనుమతి
- ఎమ్మెల్సీ పోలింగ్ రోజు హాఫ్ డే లీవ్ ఇవ్వాలి
- 749 బస్తాల పీడీఎస్ బియ్యం పట్టివేత
- బీఆర్ఎస్లో.. గ్రాడ్యుయేట్ వార్
- రాకేశ్ రెడ్డిని గెలిపిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తడు: కేటీఆర్
- కిర్గిస్తాన్లో అల్లర్లు.. బయట అడుగుపెట్టొద్దు
- ఫోన్లో డాక్టర్ గైడ్లెన్స్తో నర్సులు ఆపరేషన్.. శిశువు మృతి, వాళ్లపై కేసు
- ఇంజినీరింగ్లో 74.98 శాతం క్వాలిఫై
- రాశిఫలాలు : 2024 మే 19 నుంచి మే 25 వరకు
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!