పాకిస్తాన్లో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. ఇంజనీర్లు మరియు ఆర్మీ సిబ్బంది వెళ్తున్న బస్సును పేల్చేశారు. దాంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటన ఉత్తర పాకిస్తాన్లోని కైబర్ పంక్తునాఖా ప్రావిన్స్ సమీపంలో జరిగింది. దసు డ్యామ్ నిర్మాణ పనుల నిమిత్తం 30 మంది చైనీస్ ఇంజనీర్లతో పాటు అయిదుగురు సోల్జర్స్ బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న బస్సును టార్గెట్ చేసుకొని టెర్రిరిస్టులు ఐఈడీని పేల్చారు. దాంతో బస్సులో ప్రయాణిస్తున్న 6గురు ఇంజనీర్లు, ఇద్దరు సోల్జర్స్ ఘటనాస్థలంలోనే మరణించినట్లు సమాచారం. పదుల సంఖ్యలో గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. గాయపడిన వారిని అధికారులు ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పాకిస్తాన్ బస్లో భారీ పేలుడు.. ఎనిమిది మంది మృతి
- విదేశం
- July 14, 2021
లేటెస్ట్
- నష్టపోయిన గౌడన్నలను ఆదుకుంటాం : మంత్రి పొన్నం
- పాలిటెక్నిక్ ఎగ్జామ్ జీఆర్ లిస్ట్ విడుదల
- IPL 2024: రుతురాజ్, రాహుల్ లకు భారీ జరిమానా.. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి
- జైళ్లో ఖైదీలు ఫైటింగ్.. ఇద్దరు మృతి
- ఎన్నికల సిబ్బందికి లాంగ్ లీవ్స్ రద్దు
- నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలి
- పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్లో చేరికలు
- గ్రూప్ 2 రిజర్వేషన్ వేకెన్సీ డేటా రిలీజ్
- వాహన తనిఖీల్లో భారీగా నగదు పట్టివేత
- రాజమల్లు సేవలు చిరస్మరణీయం
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి