సుల్తానాబాద్, వెలుగు : మధ్యాహ్న భోజన నిర్వాహకులకు రాష్ట్ర సర్కారు బిల్లులు చెల్లించకపోవడంతో బడుల్లో స్టూడెంట్స్కు భోజనం కరువైంది. దీంతో వారికి వినాయక మండపాలే దిక్కయ్యాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని స్థానిక గాంధీ నగర్ మండపం వద్ద ఏడు రోజులుగా అన్నదానం చేస్తుండగా పక్కనే ఉన్న జడ్పీ హైస్కూల్ పిల్లలు రోజూ ఇక్కడే తింటున్నారు. మంగళవారంతో అన్నదాన కార్యక్రమం ముగియగా విద్యార్థులకు మళ్లీ బువ్వ తిప్పలు మొదలుకాబోతున్నాయి.
గణేశ్ మండపం వద్దే .. సర్కారీ బడి విద్యార్థుల భోజనం
- కరీంనగర్
- September 27, 2023
లేటెస్ట్
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- Electric Air Taxi : బైక్,ఆటో, కారు ట్యాక్సీలేనా..విమాన ట్యాక్సీలూ వచ్చేస్తున్నాయోచ్..
- కాంగ్రెస్ హామీలను అమలు చేయలేకపోతుంది: జగదీష్ రెడ్డి
- మళ్లీ మోదీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తడు : సీఎం రేవంత్ రెడ్డి
- కలికాలం.. రోబోతో ప్రేమలో పడ్డ ఇంజనీర్... పెళ్లి కూడా చేసుకుంటాడట..
- Indian 2 Audio Launch: ఇండియన్ 2 ఆడియో లాంఛ్కు ఇద్దరు స్టార్ హీరోలు..రెండు కళ్లు చాలవు!
- CSK vs SRH: గైక్వాడ్ సెంచరీ మిస్.. సన్ రైజర్స్ ముందు ఛాలెంజింగ్ టార్గెట్
- బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మే నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్
- కడియం శ్రీహరి తన రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేసుకుండు: కేసీఆర్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ నాకివ్వండి.. కేసీఆర్ కు జలగం సుధీర్ విజ్ఞప్తి
Most Read News
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- Health tips : పరగడుపున కాఫీ తాగితే శరీరంలో సహజంగా జరిగే మార్పులు!