
నల్గొండ
వడ్ల కొనుగోలుకు రెడీ .. కోతలు జరిగే ప్రాంతాల్లో ముందుగా సెంటర్లు
గన్నీలు.. ప్యాడీ క్లీనర్లు ఏర్పాటు యాదాద్రి, సూర్యాపేట, వెలుగు: యాసంగి సీజన్లో వడ్ల కొనుగోలుకు సెంటర్లను గుర్తించారు.
Read Moreశ్రీ విశ్వావసులో దండిగా వానలు .. నల్గొండ జిల్లాలో ఘనంగా ఉగాది పంచాంగ శ్రావణాలు..
యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, వెలుగు : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం తీపి, చేదుల కలయికగా ఉంటుందని యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ఆస్థాన సిద్ధాంతి
Read Moreకరప్షన్ కు బ్రాండ్ అంబాసిడర్ బీజేపీ : మంత్రి సీతక్క
సూర్యాపేట, వెలుగు : కరప్షన్ కు బ్రాండ్ అంబాసిడర్ బీజేపీ ప్రభుత్వమని, అంబానీలకు పేదల సంపదను ప్రధాని మోదీ దోచిపెట్టారని పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి
Read Moreపేదల్లో సన్నబియ్యం సంబరం .. హుజూర్ నగర్ లో పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
ఉమ్మడి జిల్లాలో సన్న బియ్యం కోసం రూ.857.76 కోట్ల ఖర్చు రేపటి నుంచి జిల్లాలో సన్న బియ్యం పంపిణీ సూర్యాపేట, వెలుగు: పేదల్లో సన్న బి
Read Moreసన్నబియ్యం స్కీమ్ .. పేదల కడుపు నింపేందుకే.. ఎన్ని కోట్లు ఖర్చయినా కొనసాగిస్తం : సీఎం రేవంత్
ఇది చరిత్రాత్మక పథకం.. దొడ్డు బియ్యంతో మిల్లర్లు, దళారులే బాగుపడ్డరు ఏటా రూ.10 వేల కోట్ల దోపిడీ జరుగుతున్నది సన్నబియ్యంతో ఈ దోపిడ
Read Moreసన్నబియ్యం స్కీమ్తో 3 కోట్ల మందికి లబ్ధి.. రేపటి (ఏప్రిల్ 1) నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ చేస్తం: మంత్రి ఉత్తమ్
సూర్యాపేట, వెలుగు: పేదలకు ఆహార భద్రత కల్పించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అందుకే సన్నబియ్య
Read Moreప్రీమియర్’ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవీ హ్యాట్రిక్
'సీఐటీయూ'పై 30 ఓట్ల మెజార్టీతో గెలిచిన టీఆర్ఎస్ కేవీ యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ ప్లోజ
Read Moreపేదలందరికీ ఆహార భద్రత కల్పించేందుకు రాష్ట్రంలో మరో పథకం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
త్వరలో కొత్త రేషన్ కార్డులు మంజూరు ఆకుపచ్చ రంగులో ఏపీఎల్ కార్డులు సన్న బియ్యంతోపాటు త్వరలో సరకులు కూడా పంపిణీ చేస్తాం మేళ్లచె
Read Moreసన్నబియ్యం స్కీమ్ ఇవ్వాల్టి (మార్చి 30) నుంచే.. హుజుర్నగర్లో ప్రారంభించనున్న సీఎం రేవంత్
హుజూర్నగర్లో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి 30 వేల మందితో భారీ బహిరంగ సభ దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో సన్నబియ
Read Moreక్యాన్సర్ను ముందస్తుగా గుర్తిస్తే నయం చేయొచ్చు : ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి
కోదాడ, వెలుగు : క్యాన్సర్ ను ముందస్తుగా గుర్తిస్తే వ్యాధిని నయం చేయవచ్చని కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో
Read Moreమతసామరస్యానికి ఇఫ్తార్ ప్రతీక : బీర్ల ఐలయ్య,
యాదాద్రి, యాదగిరిగుట్ట, హాలియా, వెలుగు : రంజాన్ మాసంలో చేపట్టే ఇఫ్తార్ విందు మతసామరస్యానికి ప్రతీక అని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంప
Read Moreనల్గొండ జిల్లాలో ధాన్యం కొనాలంటూ రోడ్డెక్కిన రైతులు
మిర్యాలగూడ, వెలుగు : వెంటనే ధాన్యం కొనాలంటూ రైతులు రోడ్డెక్కారు. కొనుగోలులో లేట్ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం నల్లగొండ జిల్లా తిప్పర్తిలో అద్దంకి &nd
Read Moreపేదలకు కడుపునిండా అన్నం పెట్టేందుకే సన్న బియ్యం పంపిణీ : ఉత్తమ్ కుమార్ రెడ్డి
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్, వెలుగు : రాష్ట్రంలోని నిరుపేదకు కడుపు నిండా అన్నం పెట్టేందుకే సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని,
Read More