
నల్గొండ
సూర్యాపేటను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి : తేజస్ నందలాల్ పవార్
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూర్యాపేట, వెలుగు : సూర్యాపేటను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలు
Read Moreపేదలందరికీ ఇండ్లు ఇస్తాం : చామల కిరణ్ కుమార్ రెడ్డి
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నల్గొండ, వెలుగు : ప్రతి నియోజకవర్గంలోని పేదవాడికి ఇల్లు కట్టించి ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని భ
Read Moreఇయ్యాల్టి నుంచి యాదగిరీశుడి జయంతి ఉత్సవాలు
యాదగిరిగుట్టలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న అర్చకులు ఆయా రోజుల్లో ఆర్జిత సేవలు బంద్ యాదగిరిగుట్ట, వెలుగు : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగ
Read Moreనేరేడుచర్లలో కంట్లో కారం కొట్టి పుస్తెలతాడు చోరీ
గుర్తుతెలియని మహిళ అఘాయిత్యం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల టౌన్ లో ఘటన నేరేడుచర్ల, వెలుగు : వృద్ధురాలి కంట్లో కారం కొట్టి పుస్తెలతాడును
Read Moreనాలుగు సార్లు ఎమ్మెల్యే అయినా.. సొంతిల్లు లేదు!.
సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్ కుటుంబసభ్యుల దీనస్థితి గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఇయ్యలే
Read Moreనాలుగేండ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
దేశానికి రోల్ మోడల్ భూభారతి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు నల్గొండ, వెలుగు : రాష్ట్రంలో రాబోయే నాలుగేం
Read Moreకొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత .. కాంటాలు వేసి సెంటర్లలోనే రైతులు పడిగాపులు
అకాల వర్షాలతో రోజుల తరబడి ఉండలేక ట్రాక్టర్లలో మిల్లులకు తరలిస్తున్న రైతులు తేమ సాకుతో మిల్లుల వద్ద ఆన్లోడింగ్ చేసుకోని మిల్లర్లు&n
Read Moreపట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే: లారీ క్లీనర్ కుమారుడికి ప్రభుత్వం ఉద్యోగం
సాధించాలనే పట్టుదల ఉంటే ప్రతి ఒక్కరికి అసాధ్యమైంది ఏమీ ఉండదనినే నిరూపించాడు నల్లగొండకు చెందిన బాసాని రాకేష్. పేద కుటుంబంలో పుట్టి.. ఎన్నో అవాంతరాలు, క
Read Moreఎవరైనా వసూళ్లకు పాల్పడితే చర్యలు : కలెక్టర్ ఇలా త్రిపాఠి
నార్కట్పల్లి, వెలుగు : కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని లారీల్లో మిల్లులకు తరలించే సమయంలో రైతుల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్
Read Moreయాదగిరిగుట్టకు ఇద్దరు కొత్త సీఐలు
రూరల్ సీఐగా శంకర్ గౌడ్, టౌన్ సీఐగా భాస్కర్ బాధ్యతల స్వీకరణ యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్టకు కొత్తగా ఇద్దరు సీఐలు బుధవారం బాధ్యతలు చేపట్టా
Read Moreబాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, వెలుగు : జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ లో అసిస్టెంట్
Read Moreమే 9 నుంచి శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు
9 నుంచి 11 వరకు ఆర్జిత సేవలు బంద్ యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలకు యాదగిరి క్షేత్రం ముస్తాబవుతోంది. ఈనె
Read Moreఫైనల్ సర్వే ముగిసింది .. ఇందిరమ్మ ఇండ్ల అర్హుల లెక్క తేలింది
యాదాద్రి జిల్లాలో 8,195 మంది అర్హులు ఇన్చార్జి మంత్రి వద్దకు చేరిన జాబితా 10 నుంచి కొత్త ఇండ్ల నిర్మాణానికి ముగ్గు యాదాద్రి, వెలుగు
Read More