
నల్గొండ
ఫేస్ బుక్ లో ప్రచారం చేసి.. కారు, డబ్బులతో పరార్ .. ఏపీకి చెందిన ముగ్గురు అరెస్ట్
ఏపీకి చెందిన ముగ్గురు అరెస్ట్ .. పరారీలో మరొకరు నల్గొండ జిల్లా చౌటుప్పల్ పోలీసుల వెల్లడి చౌటుప్పల్, వెలుగు : కారు, నగదు కొట్టేసిన ముగ్
Read Moreసాగర్ వరద కాల్వకు సాగునీటి విడుదల .. ఇయ్యాల క్రస్ట్ గేట్లు ఓపెన్
హాజరుకానున్న మంత్రులు ఉత్తమ్, లక్ష్మణ్, వెంకట్రెడ్డి హాలియా, వెలుగు : సాగర్ ప్రాజెక్ట్ నుంచి వరద కాల్వ (శ్రీశైలం లోలెవ
Read Moreవ్యవసాయ యాంత్రీకరణకు యాక్షన్ ప్లాన్ సిద్ధం .. గైడ్ లైన్స్ విడుదల చేసిన సర్కారు
ఉమ్మడి నల్గొండ జిల్లాకు రూ.6.18 కోట్లు మంజూరు వచ్చే నెల 5 నుంచి అప్లికేషన్ల స్వీకరణ సెప్టెంబర్ 7 నుంచి 17 వరకు పరికరాల పంపిణీ నల్గొం
Read Moreఏడేళ్లుగా సహజీవనం చేస్తూ యువకుడు నిరాకరించడంతో.. సూర్యాపేట జిల్లాలో యువతి ఆత్మహత్యా యత్నం
సూర్యాపేట జిల్లాలో మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించడం సంచలనంగా మారింది. గత ఏడేళ్లుగా సహజీవనం చేస్తూ ఇటీవల యువకుడు నిరాకరించడంతో మహిళ సూసైడ్ అటెంప్ట్ చ
Read More'భూ భారతి'పై ఫోకస్..కలెక్టరేట్లో స్పెషల్ క్యాంప్
180 మంది రెవెన్యూ ఎంప్లాయీస్ అక్కడే డ్యూటీ వచ్చిన అప్లికేషన్లు 15,046 సాదా బైనామా, పీవోటీ, కోర్టు కేసులు పక్కకు 1,785 అప్లికేషన్లకు ఓకే
Read Moreఅర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తాం : టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రమేశ్ రెడ్డి
సూర్యాపేట కలెక్టరేట్, వెలుగు : జిల్లాలోని అర్హులందరికీ రేషన్ కార్డులు -అందజేస్తామని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి అన్నారు
Read Moreచేనేత కార్మికులకు అండగా ఉంటా : రాపోలు జయప్రకాశ్
బీసీ కమిషన్ సభ్యుడు రాపోలు జయప్రకాశ్ చండూరు, వెలుగు : చేనేత కార్మికులు, పద్మశాలి కుటుంబాలకు అండగా ఉంటానని బీసీ కమిషన్ సభ్యుడు, కాంగ్రెస్ సీని
Read Moreనాగార్జునసాగర్కు కొనసాగుతున్న వరద..583 అడుగులకు చేరిన నీటిమట్టం
నేటి నుంచి వరద కాల్వకు సాగునీటి విడుదల హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయ
Read Moreసూర్యాపేట జిల్లాలో మెడికల్ షాపుల ముసుగులో.. లింగనిర్ధారణ పరీక్షలు!
సూర్యాపేట జిల్లాలో బయటపడ్డ ఇల్లీగల్ దందా గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్లు గ్రామాల నుంచి ఆర్ఎంపీలతో బేరసారాలు ఇద్దరిని అరెస్ట్ చేస
Read Moreఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు
చిట్యాల, వెలుగు : ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని పతంజలి పామాయిల్ కంపెనీ సీనియర్ మేనేజర్ నర్రా రవీందర్ రెడ్డి రైతులకు సూచించారు. శుక్రవారం చ
Read Moreకోర్టులో మౌలిక వసతుల పెంపునకు కృషి : న్యాయమూర్తి లక్ష్మీశారద
జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద హుజూర్ నగర్, వెలుగు : జిల్లా కోర్టులో మౌలిక వసతుల పెంపునకు కృషి చేస్తానని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష
Read Moreఅర్హులందరికీ రేషన్ కార్డులు : ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్రెడ్డి
యాదాద్రి, వెలుగు : అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్తెలిపారు. భు
Read Moreగుట్టలో సత్యనారాయణస్వామి వ్రత టికెట్ రేటు పెంపు
రూ.800 నుంచి రూ.1000కి పెంచిన ఆఫీసర్లు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చిన రేటు పెంపు యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామ
Read More