నల్గొండ

కాంగ్రెస్ కు ఓటు వేసి తప్పు చేశామని.. ప్రజలకు క్లారిటీ వచ్చింది: జగదీష్ రెడ్డి

గత 10 సంవత్సరాలలో లేని కరువు ఇప్పుడు వచ్చిందని... కనీసం జిల్లా మంత్రులకు రైతులను పరామర్శించే సమయం లేదని విమర్శించారు సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీ

Read More

భువనగిరి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం : చామల కిరణ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. భువ

Read More

పార్లమెంట్ బరిలో కొత్త ముఖాలు .. తొలిసారిగా రాజకీయంలో అడుగుపెట్టిన నేతలు

రసవత్తరంగా నల్గొండ, భువనగిరి ఎంపీ ఎన్నికలు  మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఒక్కరే సీనియర్ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నుంచి ఐదుగురు కొత్తొళ్లే&

Read More

డిపాజిట్​ చేసిన డబ్బులు తీసి బెట్టింగ్​కు పెట్టిండు

హాలియా, వెలుగు : బ్యాంకు ఖాతాదారుల ఫిక్సుడ్​ డిపాజిట్లను అక్రమంగా డ్రా చేసిన బ్యాంకు ఉద్యోగిని విజయపురి టౌన్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలను న

Read More

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.  రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ

Read More

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీజేపీతోనే పోటీ: మంత్రి ఉత్తమ్

సూర్యాపేట: రాష్ట్రంలో బీఆర్​ఎస్​ పని అయిపోయిందని, ఆ పార్టీ గురించి మాట్లాడితే సమయం వృథా అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.  ఇవాళ సూర్యాపేటల

Read More

వంద రోజుల్లో వంద దోపిడీలు.. మోడీ, రేవంత్ శనిలా దాపురించారు: జగదీశ్ రెడ్డి

సూర్యాపేట: కాంగ్రెస్​ ఆధ్వర్యంలోని సీఎం రేవంత్​ రెడ్డి పాలనలో వంద రోజుల్లో వంద దోపిడీలు జరిగాయి తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే జగదీ

Read More

యాదాద్రి కాదు.. ఇక నుంచి యాదగిరిగుట్ట

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పేరు మార్చనున్నట్లు ప్రకటించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేస్తూ ఈ విషయ

Read More

సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఎన్నిక

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ అడ్వకేట్ నూకల సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన

Read More

ఏప్రిల్ 1 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు  : ఎస్.వెంకటరావు

సూర్యాపేట, వెలుగు: ఏప్రిల్ 1 నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిచనున్నట్లు కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ తెలిపారు. యాసంగి వరి ధాన్యం కొనుగోళ

Read More

రైతులను దోపిడీ చేస్తున్న వ్యాపారులు : ఎమ్మెల్యే మందుల సామేల్

మోత్కూరు, వెలుగు : ప్రైవేట్ కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్ముకుంటున్న రైతులను వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారని, ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్​కు ర

Read More

లోక్ సభ ఎన్నికలను సక్సెస్​ చేయాలి : కలెక్టర్లు హరిచందన

కలెక్టర్లు హరిచందన, ఎస్.వెంకట్రావు, పల్నాడు జిల్లా కలెక్టర్​ శివ మిర్యాలగూడ, వెలుగు : లోక్ సభ ఎన్నికలను విజయవంతం చేయాలని కలెక్టర్లు హరిచం

Read More

ఇయ్యాల కొనుగోలు సెంటర్లు ప్రారంభం : జె. శ్రీనివాస్ 

నల్గొండ అర్బన్​, వెలుగు: ఈ నెల 28న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అడిషనల్‌‌‌‌ కలెక్టర్ జె

Read More