దేశం
బీహార్ మంత్రిపై దాడి..కిలోమీటర్ వరకు కాన్వాయ్ ని వెంబడించిన స్థానికులు
రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి స్థానిక ఎమ్మెల్యేతో కలిసి పరామర్శకు వెళ్లిన మినిష్టర్ ఆలస్యంగా రావడంపై గ్రామస్థుల ఆగ్రహం కిలోమీటర్ మేర కాన
Read Moreపాపా జాన్స్ పిజ్జా మళ్ళీ వచ్చేస్తుంది: 8 ఏళ్ళకి రిఎంట్రీ.. పదేళ్లలో 650 స్టోర్లు..
ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద పిజ్జా డెలివరీ కంపెనీ అయిన పాపా జాన్స్ ఇండియాలోకి తిరిగి రాబోతుంది. సుమారు ఎనిమిది ఏళ్ల తర్వాత ఈ అమెరికా కంపెనీ
Read Moreఇండిగో విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం.. గాల్లోనే ఇంజన్ ఫెయిల్.. వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్..
అహ్మదాబాద్ ఘటన మరవకముందే, విమాన ప్రయాణాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ సాంకేతిక లోపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తన్నాయి. ఈ తరుణంలోనే 150 మందితో సూరత్ నుండి దు
Read Moreఆర్బీఐ మాజీ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు.. రష్యా ఆయిల్ కొనటం మానేయాలని సూచన!
Raghuram Rajan : భారతదేశంపై అమెరికా 50% సుంకాలు విధించడం "వేకప్ కాల్" అని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. అమెరికా ప్రక
Read Moreబర్త్ డే సెలబ్రేషన్స్ టైంలోనే కుప్పకూలిన బిల్డింగ్ : కేక్ తింటూనే 18 మంది మృతి..
ముంబైకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న విరార్ సిటీలో బుధవారం అర్ధరాత్రి ఓ భవనం కూలి పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఏడాది వయసున్న ఒక
Read Moreవిద్యార్థులకు అమెరికా షాక్.. స్టూడెంట్ వీసా గడువుపై కొత్త లిమిట్స్, ఇక అలా కుదరదు..!
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ వీసాల గడువు విషయంలో కొత్త నిబంధనలు తీసుకురావాలని చూస్తోంది. దీంతో విదేశాల నుంచి అమెరికాకు వచ్చిన విద్యార్థులతో పాటు ఇతర
Read Moreజమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్.. భద్రతా దళాల చేతిలో ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాల చేతిలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. గురువారం (ఆగస్ట్ 28) బందిపోరా గురేజ్ సెక్టార
Read Moreభారీ వర్షాలకు కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. 12 మంది మంది మృతి
ముంబై: వినాయక చవితి వేళ మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలడంతో 12 మంది మరణించారు. పాల్ఘర్ జిల్లాలోన
Read Moreఅమెరికా కుళ్లుకునేలా మాస్టర్ ప్లాన్.. ట్రంప్ టారిఫ్లకు ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధం చేసిన ఇండియా
టారిఫ్ల పేరుతో పెద్ద దెబ్బ కొట్టాలని చూస్తున్న ట్రంప్కు షాకిచ్చే నిర్ణయం తీసుకునేందుకు ఇండియా సిద్ధమైంది. భారత ఎగుమతులపై 50 శాతం టారిఫ్స్ బుధవారం (ఆ
Read Moreఆరు నెలలకోసారి.. రంగులు మార్చే గణపతి ఎక్కడంటే.?
తమిళనాడులోని నాగర్ కోయిల్ జిల్లా కేరళపురం గ్రామంలో ఒక అద్భుతమైన వినాయక దేవాలయం ఉంది. ఈ ఆలయాన్నిశ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అంటారు. చూడడానికి చిన
Read Moreఇంటి నిర్మాణంలో విఘ్నాలా? పెళ్లి కుదరడం లేదా?.. అయితే వెంటనే ఈ బొడ్డ గణేశుడిని దర్శించుకోండి
వినాయకుని విశిష్ట ఆలయాలలో కేరళ కాసరగోడ్ జిల్లా మద్దూర్ లోని మధురంతేశ్వర సిద్ధి వినాయక ఆలయం ఒకటి. మధుర వాహిని నదీతీరంలో ప్రకృతి రమణీయత మధ్య కొలువ
Read Moreహ్యుందాయ్ కారులో సమస్య: కంపెనీతో పాటు షారుఖ్, దీపికాలపై కేసు పెట్టిన కస్టమర్..
రాజస్థాన్లో ఒక కారు ఓనర్ తనకి టెక్నికల్ సమస్య ఉన్న కారును అమ్మారని ఆరోపిస్తూ హ్యుందాయ్ మోటార్స్ కంపెనీ, హ్యుందాయ్ డీలర్, హ్యుందాయ్ అధికారు
Read Moreకళ్లు బైర్లు కమ్ముతాయని హెచ్చరించా.. 5 గంటల్లోనే యుద్ధం ఆపేశారు: ఇండియా-పాక్ వార్పై ట్రంప్
వాషింగ్టన్: ఇండియా-పాక్ వార్పై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అదే పాత పాట పాడారు. తన వల్లే ఇండియా పాక్ యుద్ధం ఆగిపోయిందని ప్రగల్భాలు ప
Read More












