దేశం

ఎయిర్ ఇండియా ప్రమాదంపై దర్యాప్తు నిజాయితీగా సాగుతోంది: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

2025 జూన్ 12న అహ్మదాబాద్ లో 260 మందిని బలిగొన్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. విమాన ప్ర

Read More

ఓ భార్య కథ : దుబాయ్‌లో భర్త చేతిలో చనిపోయిన అతుల్య.. కొత్త ఉద్యోగంతో వేధింపులు తగ్గుతాయ్ అనుకుంది కానీ..!

కేరళకు చెందిన సతీష్, అతుల్య దంపతులకు వివాహం జరిగి దాదాపు 10 ఏళ్ల గడిచింది. ప్రస్తుతం వారు దుబాయ్ నగరంలోని షార్జాలో నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల షార్

Read More

ముంబై ట్రైన్ బ్లాస్ట్ కేసు: 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన బాంబే హైకోర్టు

ముంబై: 2006లో జరిగిన ముంబై ట్రైన్ బ్లాస్ట్ కేసులో 12 మంది నిందితులను బాంబే హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో తుది తీర్పును బాంబే హైకోర్టు స

Read More

పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ పై చర్చకు కాంగ్రెస్ పట్టు... లోక్ సభలో గందరగోళం..

సోమవారం ( జులై 21 ) పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోడీ ప్రసంగంతో ప్రారంభమైన సమావేశాలు మొదలైన కొద్దిసేపటికే గందరగోళానికి దారి తీ

Read More

ఆపరేషన్ సిందూర్ తో సైనిక బలగాల ప్రతాపం ప్రపంచం చూసింది: పీఎం మోడీ

సోమవారం ( జులై 21 ) పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోడీ ఆపరేషన్ సిందూర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేష

Read More

కొంప ముంచుతున్న గూగుల్ వైద్యం!

ప్రపంచం డిజిటలైజేషన్ వైపు పరుగులు తీస్తున్న కాలంలో ఆరోగ్య రంగం కూడా టెక్నాలజీ స్పర్శకు లోనైంది. అయితే, ఆ స్పర్శ శుభదాయకమా? ప్రమాదకరమా? అన్న ప్రశ్నలు త

Read More

ఢిల్లీ ఎయిమ్స్కు ఒడిశా బాధితురాలు..

భువనేశ్వర్: ఒడిశాలోని పూరీ జిల్లా బాలాంగా ఏరియాలో ముగ్గురు దుండగులు పెట్రోలు పోసి తగులబెట్టిన టీనేజీ యువతిని ఆదివారం ఢిల్లీ ఎయిమ్స్​కు ఎయిర్  ఆంబ

Read More

జులై 23 నుంచి ప్రధాని ఫారెన్ టూర్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 23 నుంచి నాలుగు రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. బ్రిటన్‌‌, మాల్దీవుల్లో పర్యటించి ద్వైపాక్ష

Read More

ఉపాధిపై ఏఐ ప్రభావం

కృత్రిమ మేధస్సు (ఏఐ) ఇకపై  కేవలం సాంకేతికత ట్రెండ్​ మాత్రమే కాదు.  ఇది ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థలు,  సమాజాలను పునర్నిర

Read More

యువతకు ఉద్యోగాలు కావాలి... కాంగ్రెస్తోనే యువత జీవితాల్లో మార్పు: మల్లికార్జున ఖర్గే

బిహార్‌‌లో నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్​ఎంపీ రాహుల్ విమర్శలు న్యూఢిల్లీ: బిహార్ యువత ఊకదంపుడు ఉపన్యాసాలు కోరుకోవడం లేదని.. ఉపాధి అవకా

Read More

కన్వర్ యాత్రలో విషాదం.. ఆరుగురు భక్తులు మృతి

మరో 25 మందికి గాయాలు  ఉత్తరాఖండ్, యూపీ, ఒడిశాలో రోడ్డు ప్రమాదాలు  ముజఫర్‌‌‌‌నగర్/హరిద్వార్: కన్వర్ యాత్రలో విష

Read More

అమెరికాలో భారత సంతతి డాక్టర్ నిర్వాకం..లైంగిక కోరికలు తీరిస్తేనే ప్రిస్ర్కిప్షన్ ఇస్త

అతడి మెడికల్ లైసెన్స్ రద్దు చేసిన కోర్టు న్యూయార్క్: అక్రమంగా డ్రగ్స్‌‌ సరఫరా, ప్రిస్క్రిప్షన్లను ఎరగా వేసి పేషెంట్లను లొంగదీసుకుంటు

Read More

ఆపరేషన్ సిందూర్పై చర్చ జరగాలి.. ఆల్ పార్టీ మీటింగ్లో ప్రతిపక్ష నేతల పట్టు

న్యూఢిల్లీ, వెలుగు: ‘ఆపరేషన్ సిందూర్’, ఇండియా–పాకిస్తాన్ కాల్పుల విరమణ అంశాలపై చర్చ జరగాల్సిందే అని అపోజిషన్​ పార్టీ నేతలు డిమాండ్ చ

Read More