
దేశం
ప్రధాని మోదీ అధ్యక్షతన హైలెవల్ మీటింగ్.. ఆపరేషన్ సిందూర్పై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. సోమవారం (జులై 21) ప్రారంభమైన సమావేశాలు.. అధికార ప్రతిపక్ష నేతల ఆందోళన నడుమ మంగళవారానికి వాయిదాప
Read MoreAAIB ఫైనల్ రిపోర్ట్ తర్వాతే అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై క్లారిటీ: రామ్మోహన్ నాయుడు
న్యూఢిల్లీ: ఏఏఐబీ ఫైనల్ రిపోర్ట్ తర్వాతే అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి గల కారణమేంటన్నది తెలుస్తుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహ
Read Moreనోట్ల కట్టల కేసు: జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలని లోక్ సభ స్పీకర్కు నోటీస్
న్యూఢిల్లీ: ఇంట్లో నోట్ల కట్టలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలని వివిధ పార్టీలకు చ
Read Moreబెంగళూరులో ఐటీ ఉద్యోగులు నివసించటానికి బెస్ట్ ఏరియాలు ఇవే.. పూర్తి వివరాలు
ఐటీ ఉద్యోగం అనగానే దేశంలో ముందుగా గుర్తొచ్చేది బెంగళూరు నగరం. అక్కడ టెక్ పరిశ్రమ నుంచి స్టార్టప్ ఎకోసిస్టమ్ వరకు ఉండటం చాలా మందిని నగరానికి వెళ్లేలా చ
Read Moreభర్తకు ఐదుసార్లు సాంబార్లో విషం కలిపి పెట్టింది.. అయినా బతికాడనీ లవర్తో కలిసి ఏం చేసిందంటే..
మూడు ముళ్లు.. ఏడడుగులు.. అంటూ అగ్ని సాక్షిగా, ప్రమాణ పూర్వకంగా జరిగిన పెళ్లిల్లు.. చాలా ఈజీగా పెటాకులవుతున్నాయి. ఒక్కసారి పెళ్లి చేసుకుంటే బతికినంత వర
Read Moreరన్వే పై ల్యాండ్ అవుతూ పక్కకు జారి పోయిన విమానం.. ముంబై ఎయిర్ పోర్టులో తప్పిన పెను ప్రమాదం
ఎయిర్ ఇండియా విమానాలకు వరుస ప్రమాదాలు ఎదురవుతూనే ఉన్నాయి. అహ్మదాబాద్ ఘో ప్రమాదం తర్వాత ఏదో ఒక టెక్నికల్ సమస్యతో ఎయిర్ ఇండియా చర్చల్లో ఉంటూనే ఉంది. లేట
Read Moreట్రాఫిక్ అంటే ఇదీ : ఫ్రెండ్ను విమానం ఎక్కించాడు.. వాళ్లు దుబాయ్లో దిగారు.. అతను ఇంటికి చేరలేదు..!
బెంగళూరు ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంచు ఇంచు కదులుతూ ఇంటికెళ్లేటప్పటికి ఒంట్లో ఓపికతో పాటు.. వాహనంలో ఇంధనం ఆవిరై
Read Moreమార్నింగ్ వాక్ చేస్తుండగా అస్వస్థత.. చెన్నై అపోలో ఆసుపత్రికి తమిళనాడు సీఎం స్టాలిన్
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ( జులై 21 ) మార్నింగ్ వాక్ చేస్తుండగా అస్వస్థతకు గురైన స్టాలిన్ చెన్నైలోని అన్నా సలైలో
Read Moreఎయిర్ ఇండియా ప్రమాదంపై దర్యాప్తు నిజాయితీగా సాగుతోంది: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
2025 జూన్ 12న అహ్మదాబాద్ లో 260 మందిని బలిగొన్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. విమాన ప్ర
Read Moreఓ భార్య కథ : దుబాయ్లో భర్త చేతిలో చనిపోయిన అతుల్య.. కొత్త ఉద్యోగంతో వేధింపులు తగ్గుతాయ్ అనుకుంది కానీ..!
కేరళకు చెందిన సతీష్, అతుల్య దంపతులకు వివాహం జరిగి దాదాపు 10 ఏళ్ల గడిచింది. ప్రస్తుతం వారు దుబాయ్ నగరంలోని షార్జాలో నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల షార్
Read Moreముంబై ట్రైన్ బ్లాస్ట్ కేసు: 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన బాంబే హైకోర్టు
ముంబై: 2006లో జరిగిన ముంబై ట్రైన్ బ్లాస్ట్ కేసులో 12 మంది నిందితులను బాంబే హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో తుది తీర్పును బాంబే హైకోర్టు స
Read Moreపహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ పై చర్చకు కాంగ్రెస్ పట్టు... లోక్ సభలో గందరగోళం..
సోమవారం ( జులై 21 ) పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోడీ ప్రసంగంతో ప్రారంభమైన సమావేశాలు మొదలైన కొద్దిసేపటికే గందరగోళానికి దారి తీ
Read Moreఆపరేషన్ సిందూర్ తో సైనిక బలగాల ప్రతాపం ప్రపంచం చూసింది: పీఎం మోడీ
సోమవారం ( జులై 21 ) పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోడీ ఆపరేషన్ సిందూర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేష
Read More