దేశం
‘ఓట్ చోరీ’తో ప్రజాస్వామ్యంపై దాడి.. పేదల ఓటు హక్కును డబ్బుతో కాలరాస్తున్నరు: కాంగ్రెస్
కర్నాటకలోని అళంద్లో 6 వేల ఓట్ల తొలగింపు స్కాం వెలుగులోకి ప్రతి ఓటుకు రూ.80 చెల్లించి.. డేటా సెంటర్ నుంచి ఫేక్ దరఖాస్తులు బీజేపీ మాజ
Read Moreఆసియాన్ సదస్సుకు ప్రధాని దూరం.. వర్చువల్గా హాజరుకానున్న మోదీ
న్యూఢిల్లీ: మలేషియాలోని కౌలాలంపూర్లో అక్టోబర్ 26 నుంచి 28 వరకు జరగనున్న ఆసియాన్ సమిట్ కు ప్రధాని మోదీ హాజరు కావడం లేదు. షెడ్యూల్ సమస్యల వల్లే స
Read Moreమైనర్ల ఆస్తి అమ్మాలంటే కోర్టు పర్మిషన్ మస్ట్ : సుప్రీం కోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ: మైనర్ల పేరుపై ఉన్న ఆస్తుల విక్రయానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల కీలక తీర్పు ఇచ్చింది. మైనర్ కొడుకు/కూతురు పేరుపై ఉన్న ఆస్తిని అమ్మాలన్
Read Moreమా నాయకుడు తేజస్వీ యాదవ్.. మీ నాయకుడెవరు?.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేకు మహాగఠ్ బంధన్ సవాల్
ఆర్జేడీ నేత తేజస్వీని సీఎం అభ్యర్థిగా ప్రకటించిన కూటమి డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ‘వీఐపీ’ లీడర్ ముకేశ్ సహానీ&n
Read Moreఇది వికాసానికి, వినాశనానికి మధ్య పోరు.. బిహార్ ఎన్నికలపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కామెంట్
తేజస్వీ హామీలు ఆచరణ సాధ్యం కావు: రవిశంకర్ అది గఠ్ బంధన్ కాదు.. థగ్ బంధన్: గిరిరాజ్ సింగ్
Read Moreచలికాలంలో నిరాశ్రయుల రక్షణకు చర్యలు తీసుకోండి..తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు, యూటీలకు ఎన్హెచ్ఆర్సీ ఆదేశం
న్యూఢిల్లీ, వెలుగు: చలికాలంలో చల్లని గాలుల నుంచి నిరాశ్రయులు, వృద్ధులు, భిక్షాటన చేస్తున్న వారి రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణతో పాటు 19 ర
Read Moreసుప్రీం కోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులు కానున్నారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ నవంబర్ 23న రిటైర్ కానున్న నే
Read Moreమన సైన్యానికి మరింత బూస్ట్.. వెపన్స్ కొనుగోలుకు రూ. 79 వేల కోట్లు
న్యూఢిల్లీ: త్రివిధ దళాల బలాన్ని పెంచేందుకు రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.79 వేల కోట్ల విలువైన అడ్వాన్స్ డ్ వెపన్స్, పరికరాలు కొనేం
Read Moreసర్ అమలుకు చర్యలు చేపట్టండి..తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు, యూటీలకు ఈసీఐ ఆదేశం
2 రోజుల సమావేశానికి స్టేట్ సీఈవో సుదర్శన్ రెడ్డి హాజరు న్యూఢిల్లీ, వెలుగు: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) అమలుకు చర్యలు చేపట్టాలని తెలంగాణ స
Read Moreదీపావళి సెలబ్రేషన్స్లో ట్రాజిడీ.. కార్బైడ్ గన్ వాడి చూపుకోల్పోయిన 14 మంది చిన్నారులు
మధ్యప్రదేశ్లో దీపావళి ఉత్సవాలు విషాదంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా పండుగ సందర్భంగా తాత్కాలిక కార్బైడ్ తుపాకులు (Carbide Guns) ఉపయోగించడం వల్ల జరి
Read Moreఇండియా కూటమీ బీహార్ డిప్యూటీ సీఎం అభ్యర్థి ముఖేష్ సహాని..ఎవరీయన?
పాట్నా.:అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్ లో ప్రతిపక్ష ఇండియా బ్లాక్ కూటమి సమరానికి సిద్దమవుతోంది. గురువారం ప్రతిపక్ష ఇండియా బ్లాక్ కీలక నిర్ణయం
Read Moreవిమానాల్లో పవర్ బ్యాంకులు తీసుకెళ్లొద్దు: DGCA కీలక నిర్ణయం..
ఇటీవల ఇండిగో విమానంలో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా.. విమానాల్లో పవర్ బ్యాంకులు తీసుకెళ్లడంపై నిషేధం విధించే దిశగా అడుగులేస్తోంది DGCA. ఈ మేరకు అంతర్జాత
Read Moreఅంతరించిపోతున్న గాడిదలు: చైనానే కారణమా..ఎందుకిలా..
దేశంలో గాడిద జాతి అంతరించి పోతుందా? ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రవాణాకు, బిజినెస్కు ఎంతో శక్తినిచ్చిన జంతువు గాడిదలు కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు దేశ
Read More












