దేశం

నేపాల్ లో భూకంపం..తీవ్రత ఎంతంటే.?

తూర్పు నేపాల్‌లో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆగస్టు 22న రాత్రి 11:15 గంటలకు సంఖువాసభ జిల్లాలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ ఎర్త్&

Read More

జాతీయ అధ్యక్షుడి వేటలో బీజేపీ.. ఇప్పటికే వంద మందిలీడర్లతో సంప్రదింపులు

న్యూఢిల్లీ: త్వరలో బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేయనున్నారు. బిహార్  అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తి చ

Read More

కరిచే కుక్కలనే షెల్టర్లలో పెట్టాలి.. వీధుల్లో డాగ్స్ కు ఆహారం పెట్టేవాళ్లపై చర్యలు తీసుకోవాలి

రేబిస్ సోకిన డాగ్స్​నూ బయటకు వదిలిపెట్టొద్దు  స్టెరిలైజ్, డీవార్మింగ్ చేసిన, టీకాలు వేసిన వాటినే రిలీజ్ చేయాలి ఢిల్లీ ఎన్​సీఆర్​లో వీధి కు

Read More

ఎన్నికల ఫలితాలను స్టడీ చేస్తున్నం.. 'ఓట్ చోరీ'ని ప్రజల ముందు ఉంచుతం: శరద్ పవార్

ముంబై: గత కొన్ని రోజులుగా కాంగ్రెస్‌‌ పార్టీ చేపట్టిన 'ఓట్ చోరీ' ఆందోళనలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్‌‌పీ) అధ్యక్షుడ

Read More

భారత్‌‌తో చర్చలకు రెడీ.. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్

ఇస్లామాబాద్‌‌: పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఇషాక్ దార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌‌ సహా అన్ని పెండింగ్ అంశ

Read More

భారత్పై ట్రంప్ ట్రేడ్ అడ్వైజర్ అక్కసు.. రష్యా ఆయిల్ కొంటూ ప్రాఫిట్ స్కీమ్ నడిపిస్తోందని ఆరోపణ

వాషింగ్టన్: రష్యా నుంచి క్రూడాయిల్ కొంటూ ఇండియా భారీగా లాభపడుతోందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్  ట్రేడ్ అడ్వైజర్​ పీటర్ నరావో మరోసారి అక్

Read More

పార్లమెంట్‌‌లో చొరబాటుకు ప్రయత్నించిన దుండగుడు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌‌ ఆవరణలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని భద్రతా దళాలు అరెస్ట్‌‌ చేశాయి. శుక్రవారం ఉదయం

Read More

రాష్ట్రపతిని కలిసిన ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా..

న్యూఢిల్లీ: ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్​ఎస్​)కు వెళ్లిన తొలి భారతీయ వ్య

Read More

వాళ్లను ఆధార్ ప్రామాణికంగా ఓటర్ లిస్ట్లో చేర్చండి

బిహార్ ఓటర్ల జాబితాపై ఈసీకి సుప్రీం ఆదేశం  ఓటర్ల పేర్లు సరిదిద్దే విషయంలో రాజకీయ పార్టీలకు  బాధ్యత లేదా? అని ప్రశ్న పార్టీలు ఏం చేస

Read More

ఆన్‌లైన్ గేమింగ్ బిల్‌కు రాష్ట్రపతి ఆమోదం.. ఈ చట్టంతో మనీ గేమింగ్‌పై నిషేధం..ఈ-స్పోర్ట్స్కు ప్రోత్సాహం

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్ 2025కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుక్రవారం ఆమోదం తెలిపారు. దాంతో ఈ బిల్లు ఇప్పుడు చట్

Read More

అవినీతిపరులకు భయం.. అందుకే కొత్త బిల్లులను వ్యతిరేకిస్తున్నరు: మోదీ

50 గంటలు జైల్లో ఉంటే ప్రభుత్వ జాబ్ పోతది  మరి పీఎం, సీఎం, మంత్రులు ఎందుకు కొనసాగాలి?  అవినీతిని అంతం చేసేందుకే ఈ బిల్లులు తెచ్చామన్న

Read More

భారత్‎లోకి టిక్ టాక్ రీ ఎంట్రీ..? క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..!

న్యూఢిల్లీ: 2020 గాల్వన్ లోయ దాడి ఘటనతో భారత్, చైనా మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఈ ఘటన జరిగిన ఐదేళ్ల తర్వాత ఇటీవల  ఇండియా, డ్రాగన్ కంట్రీ

Read More

పాక్ ఫ్లయిట్‎లకు నో ఎంట్రీ: గగనతల నిషేధాన్ని మరోసారి పొడిగించిన భారత్

న్యూఢిల్లీ: పాకిస్థాన్ విమానాలకు గగనతల నిషేధాన్నిమరోసారి పొడిగించింది భారత్. ఈ మేరకు 2025, ఆగస్ట్ 22న నోటమ్ (నోటీసు టు ఎయిర్‌మెన్) జారీ చేసింది.

Read More