దేశం
తెలంగాణ ఆర్టీసీలో హైబ్రిడ్ జీసీసీ మోడల్కు ఒప్పుకోలేమన్న కేంద్రం..
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రవాణా వ్యవస్థను విద్యుద్ధీకరించే దిశలో ఈ–బస్సుల విస్తరణకు ప్రపోజల్ పంపినట్టు కేంద్రం వెల్లడించింది
Read Moreకన్వరియాల బస్సును ఢీకొన్న ట్రక్కు.. జార్ఖండ్లో ఆరుగురు శివ భక్తులు మృతి
రాంచీ: జార్ఖండ్లోని దేవఘర్ జిల్లాలో మంగళవారం (జులై 29) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రావణ మాసం సందర్భంగా దేవఘర్ నుంచి బసుక
Read Moreదేశ భద్రతలో కేంద్రం విఫలమైంది.. డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి వ్యాఖ్య
న్యూఢిల్లీ: లోక్సభలో మంగళవారం ఆపరేషన్ సిందూర్పై జరిగిన చర్చ సందర్భంగా డ్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ఎంపీ కనిమొళి కరుణానిధి మాట్లాడారు. దే
Read Moreపీవోకే స్వాధీనం మరెంతో దూరంలో లేదు..త్వరలోనే ఆ రోజు వస్తుంది : రాజ్నాథ్
ఆపరేషన్ సిందూర్కు కామా పెట్టాం.. ఫుల్స్టాప్ కాదు పహల్గాం దాడికి ఆపరేషన్ సిందూర్తో సమాధానమిచ్చాం పాకిస్తాన్
Read Moreఆపరేషన్ మహదేవ్ టైమింగ్ సరికాదు : ఎస్పీ ఎంపీ అఖిలేశ్ యాదవ్
న్యూఢిల్లీ: ‘ఆపరేషన్ మహదేవ్’ టైమింగ్ సరికాదని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఆ మిలిటరీ యాక్షన్తో
Read Moreగాజాపై మోదీ మౌనం సిగ్గుచేటు.. భయంతో నైతిక విలువలను వదిలిపెట్టారు: సోనియా గాంధీ
మానవత్వానికి అవమానం జరిగితే ఊరుకుంటారా? పాలస్తీనాపై స్పష్టమైన వైఖరి తెలియజేయాలని డిమాండ్ న్యూఢిల్లీ: గాజాలో జరుగుతున్న నరమేధంపై ప్రధాని మోద
Read Moreమెక్డొనాల్డ్స్ మూయించండి.. ఆపరేషన్ సిందూర్పై చర్చలో కాంగ్రెస్ ఎంపీ హుడా డిమాండ్
న్యూఢిల్లీ: పార్లమెంటులో ఆపరేషన్ సిందూర్ చర్చలో అమెరికన్ ఫుడ్ చైన్ కంపెనీ మెక్డొనాల్డ్స్ ఊహించని విధంగా లక్ష్యంగా మారింది. కాంగ్రెస్ ఎంపీ
Read Moreఇబ్బందుల్లో కాంగ్రెస్.. మనీశ్ తివారీ పోస్ట్ వైరల్..
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ పై చర్చ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా ఆ పార్టీ నేతలే దానిని ఇబ్బందుల్లోకి న
Read Moreటెర్రరిజం ఎప్పటికీ విజయవంతం కాదు.. నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ఫరూక్ అబ్దుల్లా
శ్రీనగర్: టెర్రరిజం ఎప్పటికీ విజయవంతం కాదు అని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ప్రెసిడెంట్ ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. పహల్గాం టెర్రర్ అటాక్ కు పాల్పడిన వారి
Read Moreఆపరేషన్ సిందూర్తో పాక్ మెడలు వంచినం.. యుద్ధం ఆపాలని ఏ దేశ నాయకుడూ చెప్పలేదు: ప్రధాని మోదీ
మనం కొట్టిన దెబ్బకు కాళ్ల బేరానికి వచ్చింది: ప్రధాని మోదీ జేడీ వాన్స్ ఫోన్ చేసి.. పాక్ భారీ దాడి చేస్తుందన్నారు అదే జరిగితే ప్రతిస్పందన మరింత త
Read More40 వేలకు పైగా శాలరీ.. ఇదేం బలుపు.. అంత మందిని క్యూలో ఉంచి.. ఏం పని ఇది !
రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక.. టికెట్ కౌంటర్లలో అయితే రద్దీ సమయంలో క్యూ లైన్లు కనిపిస్తుంటాయి. ఎంత ఆన్ల
Read Moreఆ టైంలోనే జగదీప్ ధంఖర్ నిష్క్రమణకు ముహూర్తం పెట్టారా?..జూలై21న సాయంత్రం 5 గంటలకు ఏం జరిగింది..?
జూలై21న సాయంత్రం 5 గంటలకు ఏం జరిగింది..? ఆ టైంలోనే జగదీప్ ధంఖర్ నిష్క్రమణకు ముహూర్తం పెట్టారా?..దంఖర్ రాజీనామా వెనక పెద్ద కథే ఉందన్నది ఉత్త ప్రచారమేనా
Read Moreభారత్ దాడులతోనే పాక్ కాళ్ల బేరానికి వచ్చింది :ప్రధాని మోదీ
భారత్ దాడులతో నే పాక్ కాళ్ల బేరానికి వచ్చిందన్నారు ప్రధాని మోదీ. ఏప్రిల్ 22 న పహల్గాం దాడి తర్వాత 22 నిమిషాల్లోనే ప్రతీకారం తీర్చుకున్నామన్నారు
Read More












