దేశం
లిక్కర్ స్కాం కేసు: సమీర్ మహేంద్రు, అరుణ్ పిళ్లైకు తాత్కాలిక బెయిల్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురికి రౌస్ అవెన్యూ కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. సమీర్ మహేంద్
Read Moreసాయుధ దళాల కోసం రూ.724కోట్లతో 28 ప్రాజెక్టులు: రాజ్ నాథ్ సింగ్
భారత సాయుధ బలగాలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటాయని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున
Read Moreఇయ్యాల ఇంటర్నేషనల్ మైండ్, బాడీ వెల్నెస్ డే
జీవితంలో పని చేయడం ఎంత ముఖ్యమో.. అందుకు తగ్గ శారీరమ శ్రమ, మానసిక శ్రమను అదుపులో ఉంచడం, వాటి వల్ల వచ్చే భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవడం కూడా అంతే ము
Read Moreడిసెంబర్లో పెరిగిన నిరుద్యోగిత రేటు
దేశంలో 2022 డిసెంబర్లో నిరుద్యోగిత రేటు భారీగా పెరిగింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ ప్రకారం డిసెంబర్లో నిరుద్యోగిత రేటు 8.30 శాతానికి
Read Moreఢిల్లీ హిట్ అండ్ డ్రాగ్ కేసు : నేడు రానున్న యువతి పోస్టుమార్టం రిపోర్ట్
ఢిల్లీ హిట్ అండ్ డ్రాగ్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. లేటెస్ట్ గా కొత్త సీసీ టీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. హోటల్ నుంచి బాధిత యువతి బయ
Read Moreహనుమంతున్ని దర్శించుకుని పాదయాత్ర ప్రారంభించిన రాహుల్
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పునఃప్రారంభమైంది. 9 రోజుల విరామం తర్వాత ఢిల్లీలోని కశ్మీరీ గేట్ వద్ద ప్రారంభమైన యాత్ర ఉత్తరప్రదేశ్లోకి అడుగుపెట్టనుంది.
Read Moreసల్మాన్ ఖాన్ ని కలిసేందుకు 1,10 0 కి.మీ. సైకిల్ యాత్ర
కొందరు యాక్టర్లని దేవుళ్లుగా కొలుస్తారు. వాళ్లపై అభిమానాన్ని చాటడానికి రకరకాల పనులు చేస్తుంటారు. అలాంటిదే మధ్యప్రదేశ్లోని జబల్పూర్&z
Read Moreన్యూఇయర్ వేడుకల్లో గాల్లోకి కాల్పులు జరిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
భోపాల్ : న్యూఇయర్ వేడుకల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే గన్ తో గాల్లోకి కాల్పులు జరపడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల
Read Moreదేశంలో కొత్తగా కరోనా కేసులు
భారతదేశంలో కరోనా ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. క్రమక్రమంగా కేసులు పెరుగుతున్నాయి. చైనాలో కరోనా విలయతాండవం చేస్తోంది. దేశంలో కొత్త కొత్త వేరియంట్లు ప్రవే
Read Moreమోడీ, మమత ప్రారంభించిన రైలుపై రాళ్ల దాడి
పశ్చిమబెంగాల్లో హౌరా వెళ్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుపై దుండగులు రాళ్లు రువ్వారు. మాల్దాలోని కుమార్గంజ్ స్టేషన్లో ఈ ఘటన జర
Read Moreఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు అనుమతులు ఇవ్వం : మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి కార్యాలయం ఫిజికల్ అడ్రస్నూ వెరిఫికేషన్ చేయించుకోవడం కూడా తప్
Read More83 శాతం పెరిగిన క్యాష్ వాడకం
న్యూఢిల్లీ : ప్రభుత్వం చేపట్టిన నోట్ల రద్దు వలన వ్యవస్థలో క్యాష్ వాడకం తగ్గకపోగా పెరిగింది. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్త
Read Moreఢిల్లీ హిట్ అండ్ రన్ కేసు..ప్రమాదం జరిగిందని తెల్వలే
న్యూఢిల్లీ: స్కూటీని ఢీకొట్టి యువతిని ఈడ్చుకెళ్లిన ఘటనలో విస్తుపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. స్కూటీని ఢీకొట్టిన విషయం కానీ, కారు కింద యువతి చిక్కుకుపో
Read More












