దేశం

ఛాన్స్ ఇస్తే ఢిల్లీని క్లీన్ చేస్త: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే, ఢిల్లీ సిటీని క్లీన్ చేస్తానని ఆప్ చీఫ్​, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హ

Read More

గుజరాత్ లో 89 నియోజకవర్గాల్లో రేపు తొలివిడత పోలింగ్​

అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగిసింది. అధికార బీజేపీతో పాటు ఆమ్​ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యేక వ్యూహ

Read More

కాశ్మీర్ ఫైల్స్ : ఇండియాకు క్షమాపణ చెప్పిన ఇజ్రాయెల్

న్యూఢిల్లీ: కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై ఇఫీ (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్​ఇండియా) జ్యూరీ హెడ్, ఇజ్రాయెలీ ఫిల్మ్ మేకర్ నదవ్ లపిడ్ చేసిన కామెంట్లపై దుమ

Read More

విద్వేషం, హింసకు డెమోక్రసీలో చోటు లేదు

న్యూఢిల్లీ: ఇస్లాంలోని అసలైన సహనం, మితవాద సూత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో.. ప్రగతిశీల ఆలోచనలతో తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ‘ఉలేమా(ముస్లిం పం

Read More

ఎన్నికల సంస్కరణలు రావాలి

ఎన్నికలను పారదర్శకంగా నిబంధనల మేరకు  నిర్వహించడంలో ఎన్నికల కమిషన్(ఈసీ) విఫలమవుతున్నదని, అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని ఎన్న

Read More

పటిష్ట వ్యూహాలతోనే.. జనాభా పెరుగుదలకు చెక్​

ప్రపంచ జనాభా 10 మిలియన్స్ నుంచి 1 బిలియన్ చేరుకోవడానికి 5,000 సంవత్సరాలు పట్టింది. ఎప్పుడైతే సైన్స్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందో శిశు మరణాల రేటు గణనీ

Read More

రాజకీయాల నుంచి రిటైర్​మెంట్ తీసుకోలేదు: వెంకయ్య నాయుడు

న్యూఢిల్లీ, వెలుగు: ఇకపై రాజకీయ, సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాలపై ప్రజలను చైతన్య పరుస్తానని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. రోజువారి రాజకీ

Read More

శత్రుదేశాల డ్రోన్లను కూల్చేందుకు పక్షికి శిక్షణ

శత్రుదేశాల నుంచి వచ్చే డ్రోన్లను కూల్చేందుకు భారత సైన్యం తొలిసారిగా ఒ పక్షికి శిక్షణ ఇచ్చింది. ఉత్తరాఖండ్ లోని ఔలిలో జరుగుతున్న సంయుక్త శిక్షణా అభ్యాస

Read More

మహాకాల్ ఆలయాన్ని సందర్శించిన రాహుల్

కేవలం ఇద్దరు వ్యాపారస్తుల కోసమే మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మోడీని పూజించే ఇద్దరికి మాత్రమే అన్ని వరాలు వస్తున

Read More

రాజస్థాన్లో కాంగ్రెస్ నేతలు ఐక్యంగా ఉన్నారు: కేసీ వేణుగోపాల్

రాజస్థాన్ లో కాంగ్రెస్ నేతలు ఐక్యంగా ఉన్నారని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అన్నారు.. ఇవాళ అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ తో కలిసి ఆయన మీడియా

Read More

సీనియర్లలో అసంతృప్తి లేదు: షబ్బీర్​ అలీ

కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఉత్తమ్​ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్, భట్టి విక్రమార్క మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణలో ర

Read More

ముగిసిన గుజరాత్ ఎన్నికల ప్రచారం 

గుజరాత్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి మొదటి ఫేజ్ ఎన్నికలు జరగనున్నాయి. ఫస్ట్ ఫేస్ లో 89 నియోజకవర్గాలలో ఎన్నికలు జరగబోతున్నాయి.

Read More

అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని చెప్పుతో కొట్టిన మహిళ

శ్రద్ధావాకర్ హత్యను నిరసిస్తూ హిందూ ఏక్తా మంచ్ మహాపంచాయత్ కి పిలుపునిచ్చింది. ఢిల్లీలోని ఛతర్ పూర్ లో నిర్వహించిన సభలో వేదికపై ఉన్న వ్యక్తిని ఓ మహిళ చ

Read More