దేశం
ఉపాధి హామీ నిధుల మళ్లింపుపై రాష్ట్ర సర్కార్కు కేంద్రం నోటీసులు
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఉపాధి హామీ పథకంలో అవకతవకలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దారి మళ్లించిన 152 కోట్ల రూపాయలను నవంబర్ 30లో
Read Moreగేమింగ్ రంగంలో ప్రపంచంలో రెండో స్థానంలో భారత్
గేమింగ్ రంగంలో భారత్ దూసుకుపోతోంది. 2022 గణాంకాల ప్రకారం ఆసియాలో మొదటి స్థానం, ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచింది. ఆసియాలోని టాప్ 10 దేశాల లిస్టు
Read Moreక్వార్టర్స్ ఖాళీ చేయండని ముఫ్తీకి నోటీసులు
జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ప్రభుత్వ క్వార్టర్ను ఖాళీ చేయాల్సిందిగా జమ్మూ కశ్మీర్ అధికా
Read Moreఈ పిగ్గీ బ్యాంక్ నాకు అమూల్యమైనది : రాహుల్గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ మధ్యప్రదేశ్లో కొనసాగుతుంది. ప్రస్తుతం ఇండోర్ లో కొనసాగుతు
Read Moreగుజరాత్లో గెలిచేది మేమే
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది తామేనని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర
Read Moreతనను కొట్టారన్న పగతో పొరుగింటోళ్లపై కాల్పులు
జైపూర్: పొరుగింటి వాళ్లతో జరిగిన చిన్న గొడవ.. ముగ్గురు అన్నదమ్ముల ప్రాణాలను బలితీసుకుంది. రాజస్థాన్లోన
Read Moreదేశ వ్యతిరేక శక్తులపై ఫోకస్ పెట్టాం : జేపీ నడ్డా
అహ్మదాబాద్/వడోదర: శరీరంలో చెడు కణాలపై నిరంతరం నిఘా పెట్టే యాంటీబాడీల లెక్క దేశ వ్యతిరేక శక్తులపై నిఘా పెట్టాల్సిన బాధ్యత ప్రభు
Read More‘గుజరాత్’ బరిలో మహిళలు139 మందే
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మొత్తం 1,621 మంది పోటీలో ఉండగా, వారిలో కేవలం 139 మంది
Read Moreసిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ను మెచ్చుకున్న ప్రధాని నరేంద్ర మోడీ
సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ను ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చుకున్నారు. హరిప్రసాద్ జీ20 సదస్సు లోగోను కాటన్ బట్టపై నేసి ప్రధానికి పంపగా..
Read Moreకూలిన రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి.. 20 అడుగుల ఎత్తు నుంచి పడి నలుగురికి గాయాలు
మహారాష్ట్ర చంద్రాపూర్ లోని బల్హార్ష రైల్వే జంక్షన్ లో ప్రమాదం జరిగింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ స్లాబ్ కూలి.. 20 అడుగుల ఎత్తు నుంచి నలుగురు ప్రయాణికు
Read Moreఢిల్లీలో మున్సిపోల్స్ ప్రచార హోరు
ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నార
Read More26/11 మాస్టర్ మైండ్స్ ను చట్టం ముందుకు తీసుకురావాలి : ప్రవాస భారతీయులు
న్యూయార్క్, టోక్యో: అమెరికా, జపాన్ దేశాల్లోని పాకిస్తాన్ కాన్సులేట్ ఎదుట ప్రవాస భారతీయులు ఆందోళన నిర్వహించారు. 26/11 ముంబై ఉగ్ర దాడుల పట్ల నిరసన వ్యక్
Read Moreటాయ్ ట్రైన్ బోగీలో చిక్కుకొని మహిళ మృతి
కాన్పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ నగరంలో ప్రమాదం జరిగింది. టాయ్ ట్రైన్ బోగీలో ఇరుక్కుపోయి ఓ మహిళ చనిపోయింది. మంజూ శర్మ అనే మహిళ ఫ్యామిలీతో
Read More












