దేశం
అఖిల్ గిరిని అరెస్ట్ చేయాలి.. పదవి నుంచి తొలగించాలి : బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై పశ్చిమ బెంగాల్ మంత్రి అఖిల్ గిరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ
Read More40- 45 సీట్లు దక్కించుకుంటాం : ప్రతిభా సింగ్
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో సజావుగా సాగుతున్నాయి. సిమ్లాలోని రాంపూర్లో ఆ రాష్ట్ర చీఫ్ ప్రతిభా సింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్న
Read Moreప్రతి ఒక్కరూ ఓటింగ్ పాల్గొనాలని హిమాచల్ ఓటర్లకు ప్రధాని మోడీ విజ్ఞప్తి
హిమాచల్ప్రదేశ్లోని 68 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా అందరూ ఓటు హక్కు వినియోగించుకొని, రికార్డు సృష్టించాలని ప్రధాని మోడీ పిలుప
Read Moreతమిళనాడులో పలు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలు బంద్
చెన్నై: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు నీట మునిగాయి. చెన్
Read Moreహిమాచల్లో.. ఇయ్యాల్నే పోలింగ్
సిమ్లా: హిమాచల్ప్రదేశ్లోని 68 అసెంబ్లీ స్థానాలకు శనివారం ఎన్నికలు జరుగుతున్నాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా.. బ
Read Moreమున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఆప్ హామీలు
మేనిఫెస్టోను రిలీజ్ చేసిన సీఎం అర్వింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ: ఢిల్లీలో కార్పొరేషన్ ఎన్నికల హడావుడి మొదలైంది.
Read Moreబెంగళూరులో కెంపెగౌడ కాంస్య విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోడీ
5జీ టెక్నాలజీని గత ప్రభుత్వాలు ఊహించలేదు పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచం మనవైపే చూస్తోంది బెంగళూరు: గత ప్రభుత్వాల కంటే ఇప్పుడు కేంద్రంలో ఉన్
Read Moreరాజీవ్ హంతకులను విడుదల చేయండి : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆరుగురు దోషులను ముందస్తుగా విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు
Read Moreహిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు : మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొద్దిగంటల్లో ప్రారంభంకానుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో 6
Read Moreమోడీకి స్వాగతం పలికిన పక్క రాష్ట్ర సీఎంలు..మరి తెలంగాణలో..?
ప్రధాని నరేంద్రమోడీ దక్షిణాది రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలతో బిజీగా ఉన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పలు అభివ
Read Moreజ్ఞానవాపి కేసు : పాత తీర్పునే పొడిగించిన సుప్రీం కోర్టు
వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో వెలుగుచూసిన శివలింగాన్ని సంరక్షించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ ఆదేశాలు కొనసాగుతాయని త
Read Moreఆప్ లో చేరిన బీజేపీ ఎమ్మెల్యే
గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కేసరిసింహ సోలంకి బీజేపీకి రాజీనామా చేసి ఆమ్ ఆ
Read Moreతమిళనాడులో పెళ్లి జంటలకు వాన కష్టాలు
తమిళనాడులో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాలో నీట మునిగాయి. చెన్నైలో రాత్రి కురిసిన వర్షానికి రోడ్లన్ని చెరువులను తలపిస్తున్నా
Read More












