దేశం

లాలూకు కిడ్నీ ఇవ్వనున్న కూతురు

పాట్నా: అనారోగ్యంతో బాధపడుతున్న రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) కురువృద్ధుడు లాలూ ప్రసాద్ యాదవ్‌‌‌‌కు ఆయన కూతురు రోహిణీ ఆచార్య తన కిడ

Read More

మునుగోడు బై పోల్​లో అక్రమాలు జరిగాయని ఈసీకి పాల్ ఫిర్యాదు

న్యూఢిల్లీ, వెలుగు: మునుగోడు బై పోల్​లో అక్రమాలు జరిగాయని, ఈ ఉప ఎన్నికను రద్దు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్

Read More

ప్రెసిడెంట్ హోదాలో తొలిసారి సొంత రాష్ట్రంలో పర్యటన

2 కిలోమీటర్లు నడిచి వెళ్లిన ముర్ము పూరీ: పూరీ జగన్నాథుడిని దర్శించుకునేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 కిలోమీటర్లు నడిచివెళ్లారు. రోడ్డుకు రెండు

Read More

లిక్కర్ స్కామ్.. అరబిందో ఫార్మాడైరెక్టర్ అరెస్టు

శరత్ చంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్న ఈడీ కేరళకు చెందిన లిక్కర్ వ్యాపారి బినోయ్ బాబు కూడా..  ఇద్దరినీ వారం పాటు ఈడీ కస్టడీకి అప్పగించిన

Read More

గవర్నర్ను ఛాన్స్లర్ పదవి నుంచి తొలగిస్తూ కేరళ సర్కార్ ఆర్డినెన్స్

కేరళ ప్రభుత్వానికి గవర్నర్కు మధ్య వివాదం మరింత ముదురుతోంది. తాజాగా గవర్నర్కు షాకిస్తూ.. సీఎం పినరయి విజయన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కలమం

Read More

ఇంధన దిగుమతి భారంగా మారింది: రాజ్ నాథ్ సింగ్

సైబర్ వార్తో దేశం సవాళ్లను ఎదుర్కొంటుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఇవాళ ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజ్ లో జరిగిన కాన్వొకేషన్ వేడ

Read More

లిక్కర్ స్కాం: బినోయ్, శరత్ చంద్రకు వారం రోజుల కస్టడీ 

ఢిల్లీ : లిక్కర్ స్కాంకు సంబంధించి సీబీఐ అరెస్ట్ చేసిన బినోయ్ బాబు, శరత్ చంద్రారెడ్డిలకు వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఇరుపక్షాల వ

Read More

2కి.మీ. నడిచి పూరీ జగన్నాథుడిని దర్శించుకున్న రాష్ట్రపతి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2కిలోమీటర్లు నడిచి పూరీ జగన్నాథుడిని దర్శించుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ముర్ము ఒడిశా వెళ్లారు. ఈ ఉదయం ప్రత్యేక వి

Read More

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కె.ఎల్. రెడ్డి, వరదాచారి శ్రద్ధాంజలి సభ 

హైదరాబాద్ : సమాజంలోని సమస్యలను వెలికితీసి, వాటి పరిష్కారానికి కృషిచేసిన కె.ఎల్. రెడ్డి, జీఎస్ వరదాచారి నేటి పాత్రికేయులకు ఆదర్శమని పలువురు వక్తలు పేర్

Read More

స్పెషల్ సీబీఐ కోర్టులో శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబును హాజరుపర్చిన ఈడీ 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణ వేగంగా కొనసాగుతోంది. ఈడీ అధికారులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అలజడి రేపిన ఈ స్కామ్ లో మర

Read More

నాన్నకు ప్రేమతో : లాలూకు కిడ్నీ ఇవ్వనున్న కుమార్తె రోహిణి

రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) పార్టీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు కిడ్నీ దానం చేసేందుకు రెండో కుమా

Read More

యూపీలోని కార్తీక రాస్ మహోత్సవంలో నాట్యం చేసిన హేమామాలిని

యూపీలోని మధురలో జరిగిన కార్తీక రాస్ మహోత్సవంలో బీజేపీ ఎంపీ, నటి హేమామాలిని పాల్గొన్నారు. జవహర్ బాగ్ లోని బ్రజ్ రాజ్ ఉత్సవ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగ

Read More

మెయిన్‌పురి ఎస్పీ అభ్యర్థిగా డింపుల్ యాదవ్

ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన మెయిన్ పురి లోక్ సభ స్థానం నుంచి ఆయన కోడలు మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు

Read More