దేశం
గురుగ్రామ్లో పెంపుడు జంతువుల పెళ్లి చేసిన యజమానులు
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయన్నది ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. తమ పెంపుడు జంతువులకు పెళ్లి చేసి, అభిమానాన్ని చాటుకున్నారు యజమానులు. హర్యానాలోన
Read Moreపెంపుడు జంతువులు దాడి చేస్తే యజమానులకు రూ.10వేల జరిమానా
కుక్కకాటు ఘటనలను నివారించేందుకు నోయిడా అథారిటీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పెంపుడు జంతువులు ఎవరిపైనైనా దాడి చేస్తే వాటి యజమానులకు రూ.10వేల జర
Read Moreఢిల్లీలో వెరీ పూర్ కేటగిరిలో ఎయిర్ క్వాలిటీ
ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ వెరీ పూర్ కేటగిరిలో కంటిన్యూ అవుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 320గా రికార్డ్ అయింది. బయటకు రావాలంటే భయాందోళనలు వ్యక్తం చేస్తు
Read Moreసింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదన్న ప్రధాని
నన్ను ఎంత తిట్టినా భరిస్త.. ప్రజల జోలికి వస్తే మాత్రం సహించను: ప్రధాని మోడీ రాష్ట్రాన్ని అవినీతి, కుటుంబ పాలన నుంచి రక్షించడమే మా కర్తవ్యం మూఢ
Read Moreఢిల్లీలో స్వల్ప భూకంపం..నాలుగురోజుల్లోనే రెండోసారి
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూకంపం సంభవించింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో భూమి 5 సెకన్లపాటు కంపించింది. ప్రజలు భయంతో ఇళ్లు, ఆఫీసుల నుంచి రోడ్లపైకి
Read Moreప్రశాంతంగా ముగిసిన హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలు
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటల వరకు 65.92 శాతం ఓటింగ్ నమోదైందని భారత ఎన్నికల సంఘం తెలిపింది. షిల్లైలో అత్యధికం
Read Moreటీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత గాయని ప్రదర్శన
టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ లో ఇంగ్లండ్ పై టీమిండియా ఓడిపోయినప్పటికి ఈ టోర్నీలో భారత్ ప్రతిభ అంతటితో ఆగిపోలేదు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క
Read Moreవెల్లూరు జైలు నుంచి విడుదలైన నళిని
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితురాలైన నళిని శ్రీహరన్ తమిళనాడులోని వెల్లూరు జైలు నుంచి విడుదలైంది. మిగతా నిందితులు కూడా జైలు విడుదల క
Read Moreముంబై ఎయిర్పోర్ట్లో షారూఖ్ ఖాన్ ను అడ్డుకున్న కస్టమ్స్ అధికారులు
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ను ముంబై ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. షార్జాలో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న
Read Moreదేశంలో అవినీతి రహిత పాలన కొనసాగుతుంది: అమిత్ షా
2025 నాటికి మనదేశం ఖచ్చితంగా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని కేంద్రం హోం మినిస్టర్ అమిత్ షా అన్నారు. గత ఎనిమిదేండ్లల్లో దేశం అభివృద్ధి
Read Moreఅధికారంలోకి వస్తే మోడీ స్టేడియం పేరును మారుస్తాం : కాంగ్రెస్
గుజరాత్లో అధికారంలోకి వస్తే అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం పేరును సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంగా మారుస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి
Read Moreహిమాచల్లో ఓటు హక్కు వినియోగించుకున్న 105ఏళ్ల వృద్ధురాలు
హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలోని చురాలో 105 ఏళ్ల వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. చురా అసెంబ్లీ నియోజకవర్గంలోని లధన్ పోలింగ్ స్టేషన్ లో 1
Read Moreయూపీలో విద్యారంగాన్ని నాశనం చేసిన్రు:అఖిలేష్ యాదవ్
ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వంపై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలన మొత్తం కుంభకోణాల
Read More












