దేశం

ఇండియాకు జీ20 సారథ్య బాధ్యతలు.. కొత్త లోగోను ఆవిష్కరించిన ప్రధాని మోడీ

అత్యంత కీలకమైన జీ20 దేశాల కూటమికి డిసెంబరు 1 నుంచి  భారత్ అధ్యక్షత వహించనుంది. ఈనేపథ్యంలో సరికొత్త థీమ్ తో కూడిన ‘జీ20’ లోగో, వెబ్ సై

Read More

రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు జరగాలి: భారత్

రష్యా- ఉక్రెయిన్ మధ్య చర్చలు జరగాలని భారత్ మరోసారి ప్రకటించింది. మాస్కో పర్యటనలో ఉన్న విదేశాంగశాఖ మంత్రి జైశంకర్.. రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావ

Read More

భారత వైమానిక దళ విన్యాసాల్లో పాల్గొన్న ఫ్రెంచ్

రాజస్థాన్ జోధ్ పూర్ లో భారత వైమానిక దళం విన్యాసం ఆకట్టుకుంది. గతవారం రోజుల నుంచి కొనసాగుతున్న విన్యాసాల్లో ఫ్రెంచ్ వైమానిక దళం పాల్గొంది. ఇరు దేశ

Read More

కేదార్ నాథ్, యమునోత్రి యాత్రలలో రికార్డు వ్యాపారం

ఈ ఏడాది కేదార్ నాథ్, యమునోత్రి యాత్రల ద్వారా సుమారు రూ.211 కోట్ల వ్యాపారం జరిగిందని గర్వాల్ మండల్ వికాస్ నిగమ్ ఎండీ బన్సిధర్ తివారీ తెలిపారు. కేదార్ న

Read More

జ్ఞానవాపి మసీదు కేసుపై విచారణ నవంబర్ 14కు వాయిదా

జ్ఞానవాపి మసీదు వివాదంపై దాఖలైన పిటిషన్‌పై వారణాసిలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణను వాయిదా వేసింది. సంబంధిత న్యాయమూర్తి నేడు ఫాస్ట్‌ట్రాక్&

Read More

రాజస్థాన్‌లో పేపర్ చదువుతూ కుప్పకూలిన వ్యాపారి

కరోనా తర్వాత ఆరోగ్య పరిస్థితుల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎవరు, ఏ నిమిషానికి ఎలాంటి పరిస్థితుల్లో మృత్యువాత పడతారో ఊహించని పరిస్థితి ఏర్పడి

Read More

అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇవాళ ఆయన 95వ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాక

Read More

బ్లూ టిక్ కోసం చెల్లింపులపై స్పందించిన ట్విట్టర్ తొలి యూజర్

ట్విట్టర్ లో మార్పులకు సంబంధించి గత కొన్ని రోజులుగా ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంది. రోజుకు ఇన్ని వార్తలు చదువుతున్నాం కదా.. ఇంతకీ తొ

Read More

ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం..ఏక్యూఐ 321

దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 321 చేరినట్లు అధికారులు తెలిపారు. పొగ మంచులా వాయు కాలుష్యం కమ్మేసిందన్నారు. నోయిడ

Read More

అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణాపై నాన్ బెయిల్ వారెంట్ జారీ 

ముంబై : నకిలీ కుల ధ్రువీకరణ పత్రం కేసులో అమరావతి ఎంపీ నవనీత్‌ రాణా, ఆయన తండ్రిపై ముంబై కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేసింది.

Read More

మోర్బి ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వానికి గుజరాత్​ హైకోర్టు నోటీసులు

అహ్మదాబాద్: గుజరాత్​లోని మోర్బిలో కేబుల్​ బ్రడ్జి కూలిన దుర్ఘటనపై ఆ రాష్ట్ర హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ప్రస్తుత స్థితిపై నవంబర్​ 14లోపు నివే

Read More

జార్ఖండ్​ సీఎం సోరెన్కు సుప్రీంలో ఊరట

న్యూఢిల్లీ : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. అక్రమ మైనింగ్ కేసులో ఆయనపై జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం

Read More

ఢిల్లీలో మెరుగుపడ్డ ఎయిర్ క్వాలిటీ

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ కాస్త మెరుగుపడింది. దీంతో ప్రైమరీ స్కూళ్లను బుధవారం నుంచి రీఓపెన్ చేయనున్నట్లు కేజ్రీవాల్ సర్కారు ప్రక

Read More