దేశం
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యింది. నోటిఫికేషన్ ఈ నెల 5వతేదీన రిలీజ్ చేయనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. రెండు విడతల్లో గుజరాత్
Read Moreనేడు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల?
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇవాళ షెడ్యూల్ వెలువడే అవకాశముంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ షెడ్యూల్ సమయంలోనే గుజరాత్ షెడ్యూల్ కూడా విడుదలవుతుందన
Read More6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ షురూ
మునుగోడుతో పాటు దేశంలోని మొత్తం 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ కొనసాగుతోంది. ఈ అసెంబ్లీ స్థానాలు 6 రాష్ట్రాల (తెలంగాణ, బీహార్,
Read Moreమోర్బీ తీగల వంతెనకు కొత్త ఫ్లోరింగ్ వేసి.. కేబుల్స్ మార్చని కాంట్రాక్టర్లు
మోర్బీ: గుజరాత్లోని మోర్బీ టౌన్ లో తీగల వంతెన తెగిపోయిన ఘటనకు కాంట్రాక్టర్ల తప్పిదమే కారణమని కోర్టుకు ప్రాసిక్యూషన్ లాయర్ తెలిపారు. ఆదివారం బ్రి
Read Moreఢిల్లీని గ్రాండ్ సిటీగా మార్చడమే లక్ష్యం : ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : అభివృద్ధి ఫలాలను అట్టడుగు స్థాయి ప్రజల దాకా చేర్చడమే లక్ష్యంగా ముందుకెళుతున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఢిల్లీలోని కల్కాజీలో నివ
Read Moreపెండ్లాం కొడుతుందని పీఎంవోకు భార్యాబాధితుడి ట్వీట్
బెంగళూరు: తన వైఫ్ తనను కొడుతోందంటూ కర్నాటకకు చెందిన ఓ బాధితుడు.. ఏకంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్(పీఎంవో)కు ట్వీట్ చేశాడు. తనకు రక్షణ కల్పించాలని
Read Moreఢిల్లీలో పడిపోయిన ఎయిర్ క్వాలిటీ
న్యూఢిల్లీ: గాలి కాలుష్యం ఢిల్లీని కమ్మేస్తున్నది. వాహనాల రద్దీ, పంజాబ్లో పంట వ్యర్థాలను కాలుస్తుండటంతో రోజురోజుకూ ఎయిర్ క్వాలిటీ పడ
Read Moreప్రజల జీవితాలు, హక్కుల కంటే బీజేపీకి రాజకీయాలే ముఖ్యం : మమత
2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. గుజరాత్ ఎన్నికల్లో గెలిచేందుకు వివాద
Read Moreసంజయ్ రౌత్ జ్యుడీషియల్ కస్టడీ 14 రోజులు పొడిగింపు
మనీ లాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు విధించిన జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగించారు. మరో 14 రోజుల పాటు కస్టడీని పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వ
Read Moreపద్మశ్రీ గ్రహీత ఇలా భట్ కన్నుమూత.. మోడీ సంతాపం
స్వయం ఉపాధి మహిళా సంఘం (SEWA) వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఇలా భట్ (89) కన్నుమూశారు. "మహిళా కార్మికుల హక్కుల కోస
Read Moreతమిళనాడులో భారీ వర్షాలు.. 8 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు
తమిళనాడులో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. చెన్నైను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రెండ్రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి.
Read Moreఢిల్లీలోని మురికివాడల ప్రజలకు 3024 ప్లాట్లు.. పట్టాలు అందించిన ప్రధాని మోడీ
అభివృద్ధి ఫలాలను అట్టడుగు స్థాయి ప్రజల దాకా చేర్చడమే లక్ష్యంగా ముందుకెళుతున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. వేలాది మంది మురిక
Read MoreT20 వరల్డ్ కప్ టాప్ స్కోరర్ గా కోహ్లీ
అడిలైడ్: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. అద్భుతమైన ఆట తీరుతో ఎన్నో రికార్డులను నెలకొల్పిన కోహ్లీ... ఇవాళ
Read More












