దేశం

సైరస్ మిస్త్రీ మృతి ఘటన: డ్రైవర్ పై కేసు

ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ప్రమాద సమయంలో ముంబైకి చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్,&n

Read More

గుజరాత్ కేబుల్ బ్రిడ్జి ఘటన..2కోట్లకు 12లక్షలే ఖర్చు చేసిన్రు

గుజరాత్ మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై పోలీసుల విచారణలో కీలక విషయాలు బయటపడ్తున్నాయి. బ్రిడ్జి మరమ్మతులు, నిర్వహణ కాంట్రాక్టును 15 ఏళ్ల కాలా

Read More

బీజేపీ అంటే సుస్థిరత, అభివృద్ధి :మోడీ

మంచు రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంది. బీజేపీ,కాంగ్రెస్,ఆమ్ ఆద్మీ పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శల

Read More

గుజరాత్ ఎన్నికల నుంచి తప్పుకోవాలని బీజేపీ ఆఫర్ : కేజ్రీవాల్

బీజేపీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పుకుంటే.. ఢిల్లీ మంత్రులు సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడి

Read More

ఈడీ దాడులకు భయపడబోమన్న మనీష్ సిసోడియా

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సన్నిహితుడి ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు&

Read More

భారత తొలి ఓటరు మృతిపై ప్రధాని మోడీ సంతాపం

స్వతంత్ర భారత తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగి (106) మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్యామ్ కుటుంబీలకు ప్రగాఢ సంతాపం

Read More

కాంగ్రెస్కు రాజీనామా చేసిన హిమాన్షు వ్యాస్

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కార్యదర్శి, గుజరాత్ కాంగ్రెస్ సీనియర్ నేత హి

Read More

హిమాచల్ ఎన్నికలు : మేనిఫెస్టో రిలీజ్ చేసిన కాంగ్రెస్

త్వరలో జరగనున్న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. లక్ష ఉద్యోగాలు, ఓపీఎస్ (పాత పెన్షన్‌ విధా

Read More

నాసిక్ దగ్గర రైలు ప్రమాదం

మహారాష్ట్ర నాసిక్ దగ్గర షాలిమార్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో మంటలు చెలరేగాయి. ట్రైన్ లగేజీ కంపార్ట్ మెంట్ లో మంటలు వచ్చాయి. మంటలు రావాటాన్ని గమనించిన అధికా

Read More

ఐదు రాష్ట్రాల ఉపఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన ఈసీ

ఒడిశా, రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రలలో జరగనున్న ఉప ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. డిసెంబర్ 5వ తేదీ

Read More

ఫాంహౌజ్ ఘటన : మంత్రులతో సమానంగా ఎమ్మెల్యేలకు భద్రత

హైదరాబాద్ : మొయినాబాద్ ఫాంహౌస్ ఘటన తర్వాత నుంచి నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రగతిభవన్ కే పరిమితమయ్యారు. తమ తమ నియోజకవర్గాలకు వెళ్లకుండా 11 రోజులుగా

Read More

బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

కర్ణాటకలోని బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, ఆటో రిక్షా ఢీ కొట్టుకొవడంతో ఏడుగురు మహిళలు అక్కడిక్కక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు తీవ

Read More

8500 పేజీల RTI సమాచారంతో ఎడ్లబండిపై ఊరేగింపు

ఓ వ్యక్తి ఆర్టీఐ నుంచి 8500  పేజీల సమాచారాన్ని సేకరించిండు. దీనికోసం అప్పు చేసి రూ.25 వేలు డిపాజిట్  కట్టి మరి సమాచారం పొందాడు.&nb

Read More