దేశం
బీఆర్ఎస్ పాలన ముగిసేనాటికి అప్పులు రూ.3.50 లక్షల కోట్లు
లోక్ సభలో వెల్లడించిన కేంద్రం న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర విభజన తర్వాత 2014–15లో తెలంగాణ అప్పులు రూ.69,603.87 కోట్లుగా ఉండగా, 2023&ndash
Read Moreనల్గొండలో ఈఎస్ఐసీ హాస్పిటల్కు అర్హత లేదు
లోక్సభలో ఎంపీ రఘువీర్ ప్రశ్నకు కేంద్రం జవాబు న్యూఢిల్లీ, వెలుగు: నల్గొండలో ఈఎస్ఐసీ నిబంధనలకు త
Read More‘కబూతర్ ఖానా’ కేసులో జోక్యం చేసుకోలేం: సుప్రీం కోర్టు
ముంబై: ‘కబుతర్ ఖానాల’ల్లో పావురాలకు ఆహారం ఇవ్వడంపై బాంబే హైకోర్టు విధించిన నిషేధం విషయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్ప
Read Moreఢిల్లీలో ఎంపీల కోసం కొత్త ఫ్లాట్స్.. టైప్ 7 మల్టీస్టోర్ అపార్ట్మెంట్స్ ప్రారంభించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: దేశంలోని ఎంపీలంతా పరిశుభ్రతలో పోటీపడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కొత్తగా నిర్మించిన మల్టీస్టోర్అపార్ట్మెంట్స్ ఆ
Read Moreదేశంలో అరాచకం సృష్టించే కుట్ర
ఇండియా కూటమి ర్యాలీపై బీజేపీ ఫైర్ ఓట్ల చోరీకి స్పష్టమైన ఆధారాల్లేవు: ధర్మేంద్ర ప్రధాన్ దేశ సమగ్రతను దెబ్బతీస్తున్నరు: శివరాజ్సింగ్ చౌహాన్
Read Moreనువ్వు అసలు మనిషివేనా..! ప్రియుడితో లేచిపోయేందుకు 5 నెలల బిడ్డను చంపిన తల్లి
అగర్తల: తన ప్రియుడితో లేచిపోయేందుకు ఓ తల్లి ఐదు నెలల తన పసిపాపను గొంతునులిమి చంపేసింది. త్రిపురలోని సెపాహిజాలా జిల్లాలో ఈ దారుణం జరిగింది. నిందితురాలి
Read Moreరాజ్యాంగ పరిరక్షణ కోసమే పోరు : రాహుల్గాంధీ
ఓట్ చోరీ సాక్ష్యాలను జనం ముందుంచాం: రాహుల్గాంధీ న్యూఢిల్లీ, వెలుగు: ఇది రాజకీయ పోరాటం కాదని, రాజ్యాంగ పరిరక్షణ కోసమని లోక్సభ ప్రతిపక్ష నేత
Read Moreకర్నాటక పాలిటిక్స్లో బిగ్ ట్విస్ట్.. మంత్రి పదవికి కేఎన్.రాజన్న రాజీనామా
బెంగళూరు: కర్నాటక సహకార శాఖ మంత్రి కేఎన్. రాజన్న తన మంత్రి పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఇటీవల ఢిల్లీలో రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలో
Read Moreమునీర్.. నీ జుజూబీ మాటలకు భయపడం.. మా జోలికొస్తే ఎలాంటి చర్యలకైనా వెనకాడం: భారత్
న్యూఢిల్లీ: అమెరికా పర్యటనలో ఉన్న పాక్ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన అణు బెదిరింపులను భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికా అండ చూసుకొని పాకిస్తాన్
Read Moreమహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం
ఫుణె, భోపాల్: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఫుణె జిల్లాలో వ్యాన్ అదుపుతప్పి లోయలో పడింది. దీంతో ఎనిమిది మంది మరణించారు. మరో 25 మంది గాయపడ
Read Moreజంతు ప్రేమికులు.. పోయిన పిల్లల ప్రాణాలు తెచ్చివ్వగలరా..? సుప్రీం కోర్ట్ ఫైర్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఒక్క వీధి కుక్క కూడా కనిపించడానికి వీల్లేదని.. వాటిని షెల్టర్స్కు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీలో వీధ
Read Moreపైలట్ సమయస్ఫూర్తి వల్లే బతికి బయటపడ్డ.. భయంకర అనుభూతి వెల్లడించిన కేసీ వేణుగోపాల్
న్యూఢిల్లీ: తాము ప్రయాణించిన ఎయిరిండియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పిందని అలపుజ్జ ఎంపీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అన్నారు. టేకాఫ్ అ
Read Moreఓట్ చోర్.. గద్దె దిగాలి.. మోదీ సర్కార్కు వ్యతిరేకంగా ఢిల్లీలో కదం తొక్కిన ఇండియా కూటమి
రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో 300 మంది ఎంపీల నిరసన పార్లమెంట్ నుంచి ఈసీ ఆఫీసు వరకు భారీ ర్యాలీ అడ్డుకున్న పోలీసులు.. రోడ్డుపైనే బైఠాయింపు.. తీవ్ర ఉ
Read More












